Category తెలంగాణ

పునరావాస కేంద్రంగా మాతృశ్రీ డిగ్రీ కాలేజి ,హూజుురాబాద్

  *భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. *అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని మనవి. *నరావాస కేంద్రంగా మాతృశ్రీ డిగ్రీ కాలేజి ,హూజుురాబాద్  గత 3 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగల పట్ల జాగ్రత్తగా ఉండాలని, శిథిలావస్థలో ఉన్న…

కేంద్ర ప్రభుత్వ పథకాలు సద్వినియోగపరచుకోవాలి : జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి

ఆమనగల్లు, ప్రజాతంత్ర జులై 27 : నిరుపేదల అభివృద్ధి సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగపరుచుకోవాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి అన్నారు. జనసంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 9 ఏండ్ల పరిపాలన సంక్షేమ పథకాలను వివరించుటకు…

మహాంకాళీ అమ్మ, ఈదమ్మ ఆలయాలలో ప్రత్యేక పూజలు : కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి

ఉప్పల్, ప్రజాతంత్ర, జూలై 27: అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఉప్పల్ కార్పొరేటర్ మందమల రజిత పరమేశ్వర్ రెడ్డి ఆకాంక్షించారు. గురువారం ఉప్పల్లో బోనాల పండగను పురస్కరించుకొని మహంకాళి అమ్మ ,ఈదమ్మ ఆలయాలలో ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్…

వర్షానికి కూలిన ఇల్లు

ఆమనగల్లు, ప్రజాతంత్ర జులై 27 : రెండు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కడ్తాల్ గ్రామపంచాయతీ కి చెందిన ముత్తి రామయ్య ఇల్లు రాత్రి కూలి పోయింది.. విషయం తెలుసుకున్న కడ్తాల్ గ్రామ సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించి సమస్యను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి వారిని…

బీసీల ఐక్యత చాటే సమయం ఆసన్నమైంది.. శాసనసభ ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీలకు 60 సీట్లు కేటాయించాలి : తాండూర్ జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి

తాండూరు, ప్రజాతంత్ర, జులై 27: బీసీలు ఐక్యత చాటే సమయం ఆసన్నమైందని , వచ్చే శాసనసభ ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీలకు 60 సీట్లు కేటాయించాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ ఆయా పార్టీలను డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని హిమాలయ ఇన్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజ్…

కడ్తాలలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర జులై 27 : మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలను కడ్తాల్ పట్టణంలో జరుపుకున్నారు. ఈ వేడుకలను జడ్పీటీసీ దశరథ్ నాయక్, డిసిసిబి డైరెక్టర్ పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్ గుప్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చిత్రపటానికి…

వర్షానికి కూలిన ఇల్లు

పరిగి ప్రజాతంత్ర జూలై 27: పరిగి నియోజకవర్గంలో గత కొన్ని రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాల కారణంగా కొన్ని చోట్ల ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. పరిగి నియోజక వర్గం దోమ మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో వర్షాల కారణంగా గత రాత్రి గ్రామానికి చెందిన…

ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరం లాంటిది : కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

ఆమనగల్లు, ప్రజాతంత్ర జులై 27 : ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరం లాంటిదని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో ఆమనగల్లు మండలానికి చెందిన ఎండి జాహంగీర్ కు రూ. 60, 000వేలు, సంకటోనీపల్లి గ్రామానికి చెందిన కిష్టమ్మకు రూ.45,000 వేల ఎల్ ఓ సి, సీఎం సహాయనిధి చెక్కును…

ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్, జూలై 27 : ఎల్.బి. నగర్ శాసనసభ్యుడు దేవి రెడ్డి సుధీర్ రెడ్డికి బి.ఎల్.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు , బి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు బండారి లక్ష్మారెడ్డి పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.