Category తెలంగాణ

కట్టుకున్న వాడే కాలయముడయ్యాడు

– ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. – అనుమానంతో నిప్పంటించి చంపాడు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26: ‌హైదరాబాద్‌ ‌నగరంలోని నల్లకుంటలో దారుణం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను  అనుమానంతో ఓ కిరాతకుడు దారుణంగా హత్య చేశాడు. అది కూడా పిల్లల ముందే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భార్యపై విచక్షణారహితంగా దాడి చేయడమే కాకుండా ఆమెపై…

రేవంత్‌ ‌మెరిట్‌ ‌కోటా సీఎం

-కేటీఆర్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌కోటా మంత్రి -కేసీఆర్‌ ‌పిట్టకథలు చెప్పి రాష్ట్రాన్ని దోచాడు -కంటోన్మెంట్‌, ‌జూబ్లీహిల్స్‌లో ప్రజలు బుద్ధి చెప్పారు – ఇకనైనా విమర్శలు మాని నిర్మాణాత్మకంగా పనిచేయాలి -భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి  హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,డిసెంబర్‌ 26: ‌రేవంత్‌ ‌రెడ్డి మెరిట్‌ ‌కోటాలో సీఎం అయితే… నువ్వు మేనేజ్‌మెంట్‌ ‌కోటాలో రాజకీయాల్లోకి వొచ్చావంటూ…

జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ తుది నోటిఫికేషన్ విడుదల

– డివిజన్లు 150 నుంచి 300 పెంపు – జోన్లు 6 నుంచి 12కి విస్తరణ – కొత్త జోనల్ కమిషనర్ల నియామకం హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 26: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరే షన్ పరిధిలో పాలనా యంత్రాంగాన్ని మ రింత బలోపేతం చేస్తూ ప్రభు త్వం అత్యంత కీలకమైన పున ర్విభజన ప్రక్రియను…

ట్యాపింగ్‌ ‌‌కేసు విచారణలో ‘సిట్‌’కు సహకరిస్తా

–  రెండోసారి ఆరా మస్తాన్‌ ‌ విచారణ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26: ‌తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో భాగంగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, ‘ఆరా’ పోల్‌ ‌స్ట్రాటజీస్‌ ‌సంస్థ వ్యవస్థాపకుడు ఆరా మస్తాన్‌ను జూబ్లీహిల్స్ ‌పోలీస్‌ ‌స్టేషన్‌లో ప్రత్యేక దర్యాప్తు బృందం…

42శాతం రిజర్వేషన్లతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు

– రేవంత్‌కు ఎంపీ ఆర్‌. ‌కృష్ణయ్య లేఖ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26: ‌రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బీసీలకు 42శాతం రిజర్వేషన్లతోనే నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డికి రాజ్యసభ సభ్యుడు ఆర్‌.‌కృష్ణయ్య లేఖ రాశారు. ఇందుకు సంబంధించిన వివరాలను బీసీ భవన్‌లో ఆయన వివరించారు. కాంగ్రెస్‌ ‌పార్టీ ఎన్నికల ముందు చేసిన…

సావు భాష తప్ప సాగుపై సోయి లేదు

–  ప్యా లెస్‌లో మీరుంటే.. రైతులు చలిలో ఉండాలా? – రైతుల బతుకులు క్యూ లైన్లలోనే తెల్లారుతున్నాయి – మీ యూరియా యాప్ ఏమైంది? – ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి హరీశ్ రావు నిప్పులు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 26: తెలంగాణలో యాసంగి సీజన్ ప్రారంభం లోనే రైతులు ఎదుర్కొంటున్న యూరియా కష్టాలపై మాజీ…

మన్మోహన్‌ ‌సింగ్‌కు సీఎం రేవంత్‌ ‌నివాళి

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 26: ‌మాజీ ప్రధాని డాక్టర్‌ ‌మన్మోహన్‌ ‌సింగ్‌ ‌మొదటి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు ఘనంగా నివాళి అర్పించారు. మన్మోహన్‌ ‌దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. జూబ్లీ హిల్స్ ‌నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి సిఎం తదితరులు నివాళులు అర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో సీఎం సలహాదారు…

శాస‌న‌స‌భ కార్య‌ద‌ర్శిగా తిరుప‌తి బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 26ః రాష్ట్ర శాసనసభ నూతన కార్యదర్శిగా రేండ్ల తిరుపతి శుక్ర‌వారం బాధ్యతలు చేప‌ట్టారు. శాసనసభ కార్యదర్శి ఛాంబర్ లో ప్రస్తుత లెజిస్లేటివ్ సెక్రటరీ డాక్టర్ వి.నరసింహాచార్యుల నుండి బాధ్యతలను స్వీకరించారు. అనంతరం శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఆయ‌న‌ అధికార నివాసానికి నరసింహాచార్యులుతో వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా…

కొత్త జీవోతో జర్నలిస్టులకు నష్టం జరగదు

– మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 26ః రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన అక్రెడిటేషన్ మార్గదర్శకాలు వృత్తిపరమైన జర్నలిస్టులను నష్టపర్చవని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. సంక్షేమ చర్యలు ఎలాంటి వివక్షలేకుండా అందరికీ వర్తించడంతోపాటు ఇంకా మెరుగైన…