Category తెలంగాణ

నేడు ఎగ్జిబిషన్‌ ‌గ్రౌండ్స్‌లో చేపమందు పంపిణీ

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌8: ‌మృగశిర కార్తె సందర్భంగా శుక్రవరాం  నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ ‌గ్రౌండ్‌లో ఉదయం 8.00 గంటల నుంచి చేపప్రసాదం పంపిణీ చేయనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ‌తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌ ‌మాట్లాడుతూ చేప ప్రసాదం పంపిణీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసిన్నట్లు…

తెలంగాణ కోటిన్నర ఎకరాల మాగాణ చేసిన కేసీఆర్‌

‌రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ‌ములుగు జిల్లాలో రూ 133 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన రామప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు ములుగు, ప్రజాతంత్ర, జూన్‌ 7 : ‌తెలంగాణ కోటిన్నర ఎకరాల మాగాణ చేసిన మహానాయకుడు కేసీఆర్‌ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో…

ధరణి పోర్టల్ ఒక అద్భుతం

-సదాశివపేట తహసిల్దార్ ను ప్రశంసించిన మంత్రి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ధరణి పోర్టల్ ఒక అద్భుతమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. బుధవారం ఉదయం సదాశివపేట మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయాన్ని మంత్రి ఆకస్మికంగా సందర్శించి, ధరణి పోర్టల్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో…

సమస్యలు పక్కదారి పట్టిస్తున్న ప్రభుత్వం

ఏం సాధించారని దశాబ్దపు ఉత్సవాలు: ఎమ్మెల్యే సీతక్క విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌6: ‌తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటపు ప్రచారాలతో ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క విమర్శలు గుప్పించారు. సోమవారం డియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఏం సంతోషంగా ఉన్నారని ఉత్సవాలు చేస్తున్నారని ప్రశ్నించారు. పేపర్‌ ‌లీకేజీని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ఏం ‌తప్పు…

మహిళల కోసం పలు ప్రత్యేక కార్యక్రమాలు..

మెదక్‌  ‌జిల్లా మహిళా సమాఖ్య భవన  నిర్మాణానికి మంత్రి హరీష్‌ ‌రావు శంఖుస్థాపన మెదక్‌,‌ప్రజాతంత్ర, జూన్‌5: ‌పుట్టుక నుంచి చావుదాకా ఆలోచిస్తు విభిన్న కార్యక్రమాలు అమలుచేస్తున్నది  తెలంగాణ   ప్రభుత్వమని రాష్ట్ర  ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖామంత్రి టి.హరీష్‌ ‌రావు అన్నారు. సోమవారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న జిల్లా మహిళా సమాఖ్య…

పర్యావరణహితంగా విశ్వనగరంగా హైదరాబాద్‌

ప్రజల భాగస్వామ్యంతోనే ఇది సాధ్యం నాలాల్లో ఇష్టం వచ్చినట్లుగా వ్యర్థాలు పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంత్రి  కెటిఆర్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌6: ‌హైదరాబాద్‌ ‌నగరం విశ్వనగరంగా మారాలన్న, బాగుపడాలన్నా పౌరుల భాగస్వామ్యం తప్పనిసరి అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ చేయలేమని అన్నారు. ప్రజలు ఇది తమ…

కరెంట్‌ ‌కోతలు లేవు… ఎక్కడ చూసినా వరి కోతలు..!

తొమ్మిది సంవత్సరాలలో సాధించిన ప్రగతి దేశానికి రోల్‌ ‌మోడల్‌ ‌తలసరి ఆదాయంలో పెద్ద రాష్ట్రాలకన్నా ముందున్నాం మిషన్‌ ‌భగీరథతో ఇంటింటికీ మంచినీళ్లు అందించాం మిషన్‌ ‌కాకతీయ వందశాతం సక్సెస్‌ ‌చేశాం గృహలక్ష్మి కింద ఇంటికి మూడు లక్షలు అందిస్తాం గన్‌పార్క వద్ద అమరులకు నివాళి.. సచివాలయంలో జెండా ఆవిష్కరణలో సీఎం కెసిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌…

కన్నీళ్లు పెట్టిన పల్లెలు కళకళలాడుతున్నాయ్‌…

పసి రాష్ట్రంగా అవతరించిన పదేండ్లలోనే  నూరేళ్ల అభివృద్ధి సాకారం దశాబ్ది ఉత్సవ వేడుకల్లో మంత్రి తన్నీరు హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 2: ‌సమైక్యపాలనలో కన్నీళ్లు పెట్టిన పల్లెలు స్వరాష్ట్రంలో కళకళలాడుతున్నాయనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని ప్రభుత్వ…

అవినీతి పాలకులను గద్దె దించుదాం ..!

టిజెఎస్‌ ‌వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఎ.‌కోదండరాం గన్‌ ‌పార్క్ ‌వద్ద ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు అమరుల ఆశయ సాధన కోసం పనిచేయాలని పిలుపు   రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్బంగా గన్‌ ‌పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళ్లర్పిస్తున్న కోదండరాం ముషీరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 02 : ‌రాష్ట్రంలో అవినీతి, నిరంకుశ పాలకులను గద్దె…