Category తెలంగాణ

ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు

పటాన్ చెరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 19: ప్రజల అవసరాలు ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతూ ప్రణాళికబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.జిన్నారం మండల పరిధిలోని శివనగర్, నల్తూరు, ఖాజిపల్లి గ్రామాలతో పాటు బొల్లారం మున్సిపల్ పరిధిలో ఒక కోటి 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న ప్రభుత్వ ప్రాథమిక…

 5కె రన్ లో పాల్గొన్న డాక్టర్ సుధీర్ రెడ్డి

వనస్థలిపురం ప్రజాతంత్ర ఆగస్టు 19; ఐ ఓటు ఫర్ ష్యూర్ ’ నినాదంతో 5కె రన్ కార్యక్రమంలో భాగంగా జీ.హెచ్.ఏం.సీ.అధికారులు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం నుంచి చింతలకుంట వరకు 5కె రన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.అర్హత గల వారందరినీ ఓటరుగా…

బిజెపి కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలు దళిత బంధు పై ఓర్వలేకనే దళితుల్లో చిచ్చు

జగదేవపూర్, ప్రజాతంత్ర, ఆగష్టు 19: దళితుల ఆర్థిక అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు విడతల వారీగా అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి అందజేయడం జరుగుతుందని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పనుగట్ల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.శుక్రవారం జగదేవపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో…

షర్మిల గజ్వేల్‌ ‌పర్యటనకు పోలీసుల బ్రేక్‌

లోటస్‌పాండ్‌ ‌నుంచి బయటకు రాకుండా గృహనిర్బంధం పోలీసులు తీరుపై మండిపడ్డ వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ‌గజ్వేల్‌ ‌పర్యటనకు సిద్ధమైన వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ ‌షర్మిలను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. శుక్రవారం లోటస్‌ ‌పాండ్‌లోని ఆమె ఇంటి వద్దకు భారీగా పోలీసులు తెల్లారేసరికి చేరుకున్నారు. ఎవర్నీ లోనికి పోనివ్వకుండా ఆంక్షలు…

పోటీ చేయాలంటే దరఖాస్తు చేసుకోవాల్సిందే

అభ్యర్థులు ఫైనల్‌ అయినట్లు వొచ్చే కథనాలు నమ్మొద్దు గెలుపు ప్రాతిపదికనే అభ్యర్థుల ఎంపిక పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే పార్టీ నేతలెవరైనా దరఖాస్తు చేసుకోవాల్సిందేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. గెలుపు ప్రాతిపదిన మాత్రమే అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. ఎన్నికల్లో పోటీ…

అధికారులకు రాజకీయాలతో ఏమిటి సంబంధం

పని చేసే అధికారులపై ఎప్పుడూ గౌరవం ఉంటుంది పార్టీ కార్యకర్తలే నాకు సెక్యూరిటీ రియల్‌ ‌భూమ్‌ ఒక నాటకం… భూములు కొన్నది బిఆర్‌ఎస్‌ ‌నాయకులు, కెసిఆర్‌ ‌బినామీలే మీడియాతో చిట్‌చాట్‌లో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : అధికారులకు రాజకీయాలతో సంబంధం ఏమిటని పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి నిలదీశారు.…

మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి మృతి

వీడియో విడుదల చేసిన మావోయిస్ట్ ‌పార్టీ ఖమ్మం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ‌మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి అలియాస్‌ ‌సంగ్రామ్‌ ‌కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజిరెడ్డి..శుక్రవారం తుదిశ్వాస విడిచినట్టు వార్తలు గుప్పుమన్నాయి. అయితే..దండకారణ్యంలో రాజిరెడ్డి మృతిచెందినట్లు పేర్కొంటూ మావోయిస్టులు సోషల్‌ ‌వి•డియాలో ఓ వీడియో రిలీజ్‌ ‌చేశారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా…

బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక

జయంతి సందర్భంగా సర్వాయి పాపన్న గౌడ్‌ను స్మరించుకున్న సిఎం కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ‌తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్దార్‌ ‌సర్వాయి పాపన్న గౌడ్‌ ‌ప్రతీకగా నిలిచారని సీఎం కేసీఆర్‌ ‌కొనియాడారు. సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందన్నారు. శుక్రవారం సర్వాయి పాపన్న…

మైనారిటీ సంక్షేమంలో దేశంలోనే నెంబర్‌ ‌వన్‌..!

రాష్ట్రంలో గంగా జమునా తహజీబ్‌ను కాపాదుకుంటున్నాం ముస్లింల సంక్షేమం కోసం 10 వేల కోట్లు బీఆర్‌ఎస్‌ ‌పార్టీలోకి పలువురు మైనారిటీ నేతలు…కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి హరీష్‌ ‌రావు కాంగ్రెస్‌ది అధికారం కోసం పాకులాట అని ఎద్దేవా జహీరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ‌మైనారిటీ సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్‌ ‌వన్‌గా వున్నదని,…