Category తెలంగాణ

బహుజనుల విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న 

  ఉప్పల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18:  భారత మాత ముద్దు బిడ్డగా, తెలుగు తొలి బహుజన చక్రవర్తిగా 21 కోటలు నిర్మించి, 30 ఏండ్లు పాలించి, ఏడున్నర నెలల పాటు గోల్కొండను ఏలిన పోరాట యోధుడు సర్వాయి పాపన్న అని  మీర్పెట్ హెచ్ బి కాలనీ  కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ స్పష్టం చేశారు. శుక్రవారం బహుజనుల విప్లవ వీరుడు సర్దార్…

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

ప్రజాతంత్ర కోడంగల్ ఆగస్ట్ 18: దళిత, బహుజనుల సంక్షేమం, రాజ్యాధికారం కోసం కృషి చేసిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న అని ఆయన వీరత్వాన్ని కొనియాడుతూ దౌల్తాబాద్ మండలంలోని బాలంపేట  గ్రామంలో సర్దార్  సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు  నిజాం నిరంకుశ పాలనను వ్యతిరేకించి దళిత బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాడిన…

బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బహుజన వీరుడు అని జాతీయ బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఈ సందర్భంగా రాజ్కుమార్ మాట్లాడుతూ గోల్ కొండను…

తండ్రి లేని ఆడబిడ్డ  పై చదువు కొరకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చేయూత

  ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 18 : తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామానికి చెందిన చర్ల సునీత భర్త చర్ల మధుసూదన్ రెడ్డి మృతి చెందారు. వారి కూతురు సిరిని  బీటెక్ ఫస్టియర్ ఏవీ ఎన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతుంది. చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం…

తూర్పు టికెట్టు గణేష్ కు కేటాయించాలి..

కెప్టెన్ ను కలిసిన బ్రాహ్మణ సంఘాలు ప్రముఖ న్యాయవాది టిఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ కార్పొరేటర్ బద్దిరాజు గణేష్ కు వరంగల్ తూర్పు టికెట్ కేటాయించాలని వరంగల్ నగరానికి చెందిన బ్రాహ్మణ సంఘాలు బ్రాహ్మణ ప్రముఖులు విజ్ఞప్తి చేశారు గురువారం సాయంత్రం హనుమకొండ అండర్ గ్రౌండ్ లోని కెప్టెన్ బి లక్ష్మీకాంతరావు నివాసంలో ఆయనను కలిశారు…

ఘనంగా ముదిరాజ్ సంఘం వార్షికోత్సవం

జగదేవపూర్, ప్రజాతంత్ర ఆగష్టు 17: జగదేవపూర్ మండల కేంద్రంలోని స్థానిక ఎల్లమ్మ టెంపుల్ వద్ద ముదిరాజ్  వార్షికోత్సవం సందర్భంగా ముదిరాజ్ మండల అధ్యక్షుడు రాగుల రాజు బీసీ రత్న అవార్డు గ్రహీత ఆధ్వర్యంలో ముదిరాజ్ జెండా ఆవిష్కరిoచి ఎల్లమ్మ టెంపుల్ నుండి గాంధీ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..…

శాపం లాంటి బీజేపీ కాంగ్రెస్ కావాలో దీపం లాంటి కెసిఆర్ కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి

ఇబ్రహీంపట్నం ప్రజాతంత్ర ఆగస్ట్ 17 : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు,రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి,ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి,రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనిత హరినాథ్ రెడ్డిలతో,కలిసి గురువారం నియోజకవర్గంలో 73 కోట్ల 20 లక్షల అభివృద్ధి కార్యక్రమాలకు…

నేడు ఆమనగల్లు కు మంత్రి నిరంజన్ రెడ్డి రాక

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 17 : ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో రూ. 65 లక్షలతో నూతనంగా నిర్మించే ఎనిమిది దుకాణాల సముదాయ నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ హాజరవుతున్నట్లు మార్కెట్ చైర్మన్ నాలాపురం  శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆమనగలు మార్కెట్…

పోగొట్టుకున్న ఫోను తిరిగి అప్పగించిన పోలీసులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 17 : ఆమనగల్లు పట్టణంలోని గుర్రం గుట్ట కాలనీకి చెందిన విద్యార్థి ఆమనగల్లు లోని లిటిల్ స్కాలర్ స్కూల్లో చదువుకుంటున్నాడు. తల్లిదండ్రులకు తెలవకుండా ఇంట్లో నుంచి స్మార్ట్ ఫోన్ ను పాఠశాలకు తీసుకొచ్చి ఆగస్ట్ 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఫోన్లో ఫోటోలు దిగేందుకు తీసుకొచ్చాడు. తదనంతరం మాడుగుల వెళ్ళే దారిలో…