బిఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడిన కాంగ్రెస్
ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,ఆగస్ట్ 18 : బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి,స్థానిక ఎంఎల్ఎ అక్రమాలపై ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మండిపడ్డారు.ప్రభుత్వం పై వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కాంగ్రెస్ వారిని అక్రమంగా అరెస్ట్ లు చేయడం ఎంతవరకు సబబని నాయకులు మూకుమ్మడిగా ప్రశించారు.శుక్రవారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోదండ…
