Category తెలంగాణ

ఆశాలకు తెలంగాణలో అత్యధిక వేతనాలు

శిల్పకళావేదిక కార్యక్రమంలో మంత్రి హరీష్‌ ‌రావు 15 వేల మందికి నియామక పత్రాలు అందచేత శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, జులై 7 :  దేశంలో అత్యధికంగా వేతనం తీసుకుంటున్న ఆశా వర్కర్లు తెలంగాణలోనే ఉన్నారని ఆర్థిక, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. ఆశా వర్కర్ల మొబైల్‌ ‌బిల్లులను కూడా ప్రభుత్వమే భరిస్తున్నదని…

ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

అయిదు బోగీలు పూర్తిగా…ఒకటి పాక్షికంగా దగ్ధం చైన్‌ ‌లాగి అప్రమత్తం చేయడంతో తప్పిన ముప్పు…ప్రాణ నష్టం యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, జూలై 7 : ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్య హౌరా నుంచి సికింద్రాబాద్‌ ‌వొస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లోని రెండు బోగీల్లో ఒక్కసారిగా మంటలు…

మోదీ రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తున్నాం…బహిష్కరిస్తున్నాం

పక్కా తెలంగాణ వ్యతిరేకి…మోదీ ఏ మొహం పెట్టుకు రాష్ట్రానికి వొస్తున్నారు గుజరాత్‌కు 20 వేల కోచ్‌ ‌ఫ్యాక్టరీ…మాకేమో 520 కోట్ల వ్యాగన్‌ ‌ఫాక్టరీ బిక్షం వేస్తున్నారా..? విభజన హామీలు ఒక్కటీ నెరవేర్చ లేదు వరంగల్‌ ‌టూర్‌కు మావారెవరూ వెళ్లరు స్పష్టం చేసిన మంత్రి కెటిఆర్‌ ‌బిజెపిని, మోదీని ఎందుకు విమర్శించడంటూ రేవంత్‌ను ప్రశ్నించిన మంత్రి బిఆర్‌ఎస్‌…

బిజెపి అధికారంలోకి రావడం ఖాయం: ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 5 : తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని బీజేపీ ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ ‌స్పష్టం చేశారు. బీజేపీని ఎవరూ వీడరని ఈటల రాజేందర్‌ ‌పేర్కొన్నారు. బీజేపీ సీనియర్ల మధ్య ఎలాంటి అభిప్రాయభేదాలు లేవని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌తో బీజేపీ మధ్య అవగాహన ఉందనేది…

సిఎం కెసిఆర్‌ ‌దిగ్బ్రాంతి

తీవ్రంగా కలచి వేసిందని ఆవేదన అద్భుతమైన ప్రతిభ ఉన్న కళాకారుడని నివాళి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 29 : ‌తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ ‌సాయిచంద్‌ ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. తన సంతాపాన్ని ప్రకటించారు. ఇంత చిన్న…

బీజేపీకి బీఆరెస్‌ ‌బీటీమ్‌..

‌కేసీఆర్‌ ‌మహారాష్ట్రలో డ్రామా చేస్తున్నారు మహా రాజకీయాలపై కేసీఆర్‌ ‌ప్రభావం ఏ మాత్రం ఉండబోదు శివసేన నేత ఎంపీ సంజయ్‌ ‌రౌత్‌ ‌ముంబై, జూన్‌ 27 : ‌కేసీఆర్‌ ‌ప్రసంగంపై శివసేన(యూబీటీ) నేత ఎంపీ సంజయ్‌ ‌రౌత్‌ ‌స్పందించారు. కేసీఆర్‌ ‌మహారాష్ట్రలోకి వచ్చి డ్రామా చేస్తున్నారని.. ఇలానే నాటకాలాడితే తెలంగాణలో కూడా అధికారం కోల్పోవడం ఖాయమని…

రాష్ట్రంలో చురుకుగా కదులుతున్న నైరుతి పవనాలు

పలుచోట్ల భారీ వర్షాలకు ఛాన్స్ ‌వాతావరణ శాఖ వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 26 : ‌నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌ ‌సహా పలు జిల్లాల్లో ఇప్పటికే పలుచోట్ల భారీ వర్షాపాతం నమోదైంది. రాగల రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం…

’‌కేసీఆర్‌ ‌హఠావో.. తెలంగాణ బచావో’

వొచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌నినాదం రాహుల్‌తో పొంగులేటి, జూపల్లి భేటీ అరగంటకు పైగా రాష్ట్ర వ్యవహారాలపై చర్చ జూలై 2న ఖమ్మంలో భారీ బహిరంగ సభ…పార్టీలో చేరనున్న పొంగులేటి కెసిఆర్‌ ‌మాయ పథకాలతో బురిడీ కొట్టిస్తాడని ఆరోపణ పాలమూరు సభలో పార్టీలో చేరనున్న జూపల్లి న్యూ దిల్లీ, జూన్‌ 26 : ‘‌కేసీఆర్‌ ‌హఠావో.. తెలంగాణ…

రాష్ట్రంలో మళ్లీ రైతు బంధు పండుగ

పెట్టుబడి సాయంపై మంత్రి హరీష్‌ ‌రావు ట్వీట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 26 : ‌రాష్ట్రంలో మళ్లీ రైతు బంధు పండుగ మొదలైనట్లు మంత్రి హరీష్‌ ‌రావు చెప్పారు. సోమవారం మంత్రి తన ట్విట్టర్‌లో స్పందిస్తూ…రైతు బంధు స్కీమ్‌ ‌కింద తెలంగాణ రైతులకు పెట్టుబడిగా ఇస్తున్న మద్దతు లక్షలాది మంది రైతులకు సోమవారం నుంచి ప్రారంభం…