Category తెలంగాణ

కెసిఆర్ నగర్ కాలనీ సమస్యలు పరిష్కరిస్తా : మాజీ మేయర్ బొంతు రామ్మోహన్

ఉప్పల్ ప్రజాతంత్ర జులై 14: కెసిఆర్ నగర్ కాలనీ సమస్యలు పరిష్కరిస్తానని నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు. శుక్రవారం ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ డివిజన్ కేసీఆర్ కాలనీ వాసుల అభ్యర్థన మేరకు బాలకృష్ణ నగర్, కెసిఆర్ కాలనీలో పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కెసిఆర్ కాలనీ వాసులు…

విద్యార్థులకు తగిన వసతులు కల్పించాలి : కలెక్టర్ అమోయ్ కుమార్

మేడ్చల్, ప్రజాతంత్ర, జులై 14 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్ది విద్యార్థులకు అన్ని వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో ఎలాంటి లోటుపాట్లు ఉండకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఎంతైనా ఉందని మేడ్చల్ – మల్కాజిగిరి…

పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలి

చిన్నకోడూర్, ప్రజాతంత్ర, జూలై 14: చిన్నకోడూర్ మండల కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న నిరహరదీక్షకు పీసీసీ భూ కమిటీ మాజీ సభ్యులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, గురుకుల పాఠశాల పేరేంటి కమిటీ ఉమ్మడి జిల్లా కన్వీనర్ మెట్ల శంకర్ లు మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల మీద చిన్నచూపు…

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాల పండుగ : బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్

పటాన్ చెరు, ప్రజాతంత్ర, జూలై 14: తెలంగాణ సాంస్కృతిక ప్రతీకగా బోనాలు నిలుస్తాయని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు.పటాన్ చెరు పట్టణం బండ్లగూడ గ్రామంలో నిర్వహించిన బోనాల మహోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం నిర్వాహకులు ఆయన్ని ఘనంగా సత్కరించారు. తెలంగాణ బోనాలు అంటే దేశవిదేశాల్లో కూడా గౌరవిస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి…

గుంతల మయంగా షాద్ నగర్, పరిగి రోడ్లు!

– వాగ్దానాలకే పరిమితమైన హామీలు – పట్టించుకోని ప్రజాప్రతినిధులు – బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, షాద్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి షాద్ నగర్ ప్రజాతంత్ర జూలై 14: గుంతలమయంగా మారిన షాద్ నగర్, పరిగి రోడ్డు మరమ్మత్తు పనులను వెంటనే ప్రారంభించి పూర్తిచేయాలని బిజెపి షాద్ నగర్ మున్సిపాలిటీ అధ్యక్షులు…

పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

కార్మికుల డిమాండ్లనను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి జాతీయ బిసి సంఘం కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి తాండూరు, ప్రజాతంత్ర, జూలై 14: పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జాతీయ బిసి కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్గం బీసీ సంఘం కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి అన్నారు.…

వైద్యారోగ్య శాఖలో 156 వైద్యుల పోస్టుల భర్తీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 13 : తెలంగాణ వైద్యారోగ్య శాఖ, ఆయూష్‌ ‌విభాగంలో 156 వైద్యుల పోస్టుల భర్తీకి మెడికల్‌ ‌హెల్త్ ‌సర్వీసెస్‌ ‌రిక్రూట్‌మెంట్‌ ‌బోర్డు నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. ఆయుర్వేదం 54, హోమియో 33, యునాని 69 మొత్తం 156 మంది మెడికల్‌ ఆఫీసర్ల రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు…

ప్రతి ఒక్కరిలోనూ ఓటు చైతన్యం రావాలి

– ఆగస్టు 11 నుంచి రెండో విడత ఓటు చైతన్య యాత్ర. – తెలంగాణ ఉద్యమకారుడు పోరాటాల రామన్న పరిగి, ప్రజాతంత్ర, జూలై 13: ప్రతి ఒక్కరిలో ఓటు చైతన్యం రావాలని అలా జరిగినప్పుడు మాత్రమే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారతాయని తెలంగాణ ఉద్యమకారుడు పోరాటాల రామన్న అన్నారు. గురువారం ఒక ఆయన విలేకరులతో మాట్లాడుతూ…. పార్టీలు…

కాంగ్రెస్, బిఆర్ఎస్ రెండు రైతు వ్యతిరేక పార్టీలే : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోలన్ శంకర్ రెడ్డి

మహేశ్వరం, ప్రజాతంత్ర జూలై 13: యావత్ తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ అనేక హామీలు ఇచ్చి మోసం చేయగా, రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ మోసం చేయాలని చూస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సింగిల్ విండో మాజీ చైర్మన్ కోలన్ శంకర్ రెడ్డి మండిపడ్డారు. గురువారం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ లో ఏర్పాటు…