Category తెలంగాణ

ఎమ్మెల్యే భేతిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు : జౌండ్ల ప్రభాకర్ రెడ్డి

ఉప్పల్, ప్రజాతంత్ర, జూలై 15: ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, చర్లపల్లి మాజీ వార్డు సభ్యులు జౌండ్ల ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే సుభాష్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సబబు కాదన్నారు. కాంగ్రెస్…

ఆదివారం కల్వకుర్తిలో బిజెపి టిఫిన్ కార్యక్రమం

ఆమనగల్లు, ప్రజాతంత్ర జూలై 15 : కల్వకుర్తి పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో టిఫిన్ కార్యక్రమాన్ని తేదీ:16-07-2023 ఆదివారం రోజున రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కల్వకుర్తి నియోజకవర్గంలో సామూహిక టిఫిన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కల్వకుర్తి అసెంబ్లీ కో కన్వీనర్ గోరేటి నరసింహ తెలిపారు. ఈ కార్యక్రమం కల్వకుర్తి…

నా కల నెరవేరింది..స్థలాన్ని ఇవ్వడం సంతోషంగా ఉంది : మంత్రి హరీష్ రావు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 15: తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా మిమ్మల్ని గుర్తించి స్థలాన్ని అందించే కార్యక్రమం చేసుకోవడం సంతోషంగా ఉంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆయా కుల సంఘాలకు స్థల మంజూరు కల నెరవేరింది. మీ ఐక్యతకు ఈ సంఘాలు ఎంతగానో దోహదం చేస్తాయని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్…

సమైక్య పాలనలో దుర్భిక్షం… స్వపరిపాలనలో సుభిక్షం : మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 15: నాటి సమైక్య పాలనలో దుర్భిక్షం ఉంటే…నేటి స్వపరిపాలనలో సుభిక్షంగా ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. శనివారం సిద్ధిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మెదక్‌ ఎమ్మెల్యే శ్రీమతి పద్మా దేవేందర్‌ ‌రెడ్డి, సంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు, హ్యాండ్‌లూమ్‌ ‌కార్పొరేషన్‌ ‌ఛైర్మన్‌ ‌చింత ప్రభాకర్‌ ఆధ్వర్యంలో…

ఎడ్యుకేషనల్ హబ్ గా పటాన్ చెరు : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, జూలై 15: కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ప్రభుత్వ విద్యాసంస్థలను తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వానికి దక్కిందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్ చెరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో గ్లాండ్ ఫార్మా పరిశ్రమ సహకారంతో 3 కోట్ల 20 లక్షల రూపాయల అంచనా…

పోతురాజుల ఊరేగింపు మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక : మేయర్ పారిజాత నర్సింహ రెడ్డి

మహేశ్వరం, ప్రజాతంత్ర జూలై 15: తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ సందర్భంగా నిర్వహించే పోతురాజుల ఊరేగింపు మన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దంపడుతాయని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి బాలాపూర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోతురాజుల ఊరేగింపు కార్యక్రమం ఘనంగా కన్నుల పండువుగా నిర్వహించారు.…

ఉనికి కోసమే ప్రతిపక్షాల అసత్య ఆరోపణలు : మంత్రి పి.సబితా రెడ్డి

మహేశ్వరం, ప్రజాతంత్ర జూలై 15: మహేశ్వరం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధితో తమ ఉనికి ఎక్కడ లేకుండా పోతుందోనని కొన్ని పార్టీల నాయకులు లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 32వ డివిజన్ తో పాటు కార్పొరేషన్ లో దాదాపు రూ.2.67 కోట్ల…

విజయేంద్ర సగరకు కమిటీతో సంబంధం లేదు : అఖిల భారత సగర మహాసభ నేతలు వెల్లడి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 : అఖిల భారత సగర మహాసభ సంఘం పేరు చెప్పి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న విజయేంద్ర సగరతో పాటు పాత కమిటీ సభ్యులతో తమకు ఎలాంటి సంబంధం లేదని అఖిల భారత సగర మహాసభ నేతలు కొండ అనిల్ కుమార్ సగర, దామోదర్ సగర స్పష్టం చేశారు. వారి కాలపరిమితి…

ఆదినారాయణ, శేజల్ మోసాలపై విచారణ చేపట్టి శిక్షించాలి

•నేతకాని మెహర్ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ బోర్లకుంట దీపక్ ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 : గ్రామీణ పేద ప్రజలను లక్ష్యంగా చేసుకుని బోగస్ ఆరిజిన్ సంస్థ పేరుతో పాడి పరిశ్రమ రుణాలు, గేదెలకు, ఆవులకు ఇన్సూరెన్స్, నిరుద్యోగులకు ఉద్యోగాల పేరుతో తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రలో అమాయక రైతులు, ప్రజా ప్రతినిధులను మోసం చేస్తున్న…