Category తెలంగాణ

పబ్లిక్ సర్వెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా అయిత అంజయ్య, కోమండ్ల విక్రం రెడ్డి ఎన్నిక

సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 23: పబ్లిక్ సర్వెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా 2023- 24 సంవత్సరానికి గాను అధ్యక్షులుగా అయిత అంజయ్య ప్రధాన కార్యదర్శిగా కోమండ్ల విక్రం రెడ్డి ఆర్థిక కార్యదర్శిగా తోట మధుసూదన్, ఉపాధ్యక్షులుగా కెమ్మసారం పోచయ్య , కొండయ్య సహాయ కార్యదర్శులుగా రవీందర్ రెడ్డి, సత్యనారాయణ ఆర్థిక సంఘం సభ్యులుగా చిలుకోటి…

చిరు వ్యాపారులకు హరీష్ రావు నీడ : వ్యాపారుల వద్దకు వెళ్లి గొడుగులు అందజేసిన పార్టీ శ్రేణులు

సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 23: సిద్దిపేట పట్టణం లో ఫుట్ పాత్ ల పై చిరు వ్యాపారం చేసే వారికి మంత్రి హరీష్ రావు నీడనిచ్చారు. ఎండనక వాననక పొట్టకూటికోసం కష్ట పడి చిరు వ్యాపారం చేసుకొనే వారికి మంత్రి హరీష్ రావు అండగా నిలిచారు.ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి హరీష్ రావు…

యోగాతో ఆరోగ్యం… ఆనందం : మంత్రి హరీష్ రావు సంకల్పం.. సిద్దిపేటలో వినూత్న యోగా కార్యక్రమం

సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 23: ఎక్కడ ఆరోగ్యం ఉంటుందో అక్కడ ఆనందం వెళ్లి విరిస్తుంది , ఆనందం ఎక్కడ ఉంటుందో అక్కడ అభివృద్ధి వికసిస్తుంది.అభివృద్ధి ఎక్కడ ఉంటుందో అక్కడ మంత్రి హరీష్ రావు ముద్ర ఉంటుంది. ఆరోగ్యం అంటే ఆసుపత్రులు, డాక్టర్లు మాత్రమే కాదని ప్రజలు అనారోగ్యాలకు దూరంగా ఆనందంగా ఉండడమేనని రాష్ట్ర మంత్రి హరీష్…

డ్రైవర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి : ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, పీసీసీ డెలిగేట్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి

తెలంగాణ రవాణా రంగ కార్మికుల జేఏసీ పోస్టర్ ను ఆవిష్కరణ వనస్థలిపురం, ప్రజాతంత్ర, జూలై 23: డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలి. స్వయం ఉపాధి కోసం డ్రైవర్లుగా విధులు నిర్వహిస్తున్నవారు ఎన్నో సమస్యలు కొట్టుమిట్టాడుతున్నారని ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్, పీసీసీ డెలిగేట్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి…

భద్రాచలం వద్ద మళ్ళీ క్రమంగా పెరుగుతున్న గోదావరి

శనివారం సాయంత్రానికి 41 అడుగులు….మరింత పెరిగే అవకాశం భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 22 : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం శనివారం ఉదయం తగ్గినట్టు కనిపించినా సాయంత్రం నుంచి మళ్ళీ క్రమంగా పెరుగుతుంది. మధ్యాహ్నానానికి 39.7 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం సాయంత్రానికి 41 అడుగులకు పెరిగింది. ఇది క్రమంగా ఆదివారానికి ఇంకాస్త పెరిగే అవకాశం…

18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు ఓటు హక్కు : ఫరూక్ నగర్ తహాసిల్దార్ గోపాల్

షాద్ నగర్ ప్రజా తంత్ర జూలై 22: ఫరూక్ నగర్ మండలం వ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ప్రారంభమైందనీ ఇదొక నిరంతర ప్రక్రియ అనీ ఫరూక్ నగర్ తహాసిల్దార్ గోపాల్ అన్నారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాల కొసం శనివారం రెవెన్యూ సిబ్బంది బూత్ లెవల్ ఆఫీసర్స్ కి సూచనలిచ్చారు. మండల యంత్రాంగం పరిశీలన…

బి.టి. రోడ్ నిర్మాణం జరిగినప్పటికీ ప్రజలు ఇబ్బందులు తీరలేదు

షాద్ నగర్ ప్రజా తంత్ర జూలై 22: స్థానిక షాద్ నగర్ నుండి రాసుమల్లగూడ వెళ్లే దారిలో గత సంవత్సరం క్రితం బి.టి. రోడ్ నిర్మాణం జరిగినప్పటికీ ఆ గ్రామా ప్రజలు ఇబ్బందులు తీరలేదు. నాగులాపల్లి గ్రామం దగ్గర అదే గ్రామానికి కి చెందిన హెడ్డుకానిస్టేబుల్ గా పనిచేస్తున్న సత్యంరెడ్డి అనే వ్యక్తి తన బావి…

పేదోడి భూమిపై పెద్దల కన్ను

పోలీసుల అండతో విలువైన భూ ఆక్రమణ గిరిజన రైతుపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని బెదిరింపు మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, జూలై 22 : మహేశ్వరం మండలం మొహబ్బత్ నగర్ గ్రామానికి చెందిన కేతావత్ రవి అని గిరిజన రైతుకు చెందిన ఏడున్నర గుంటల విలువైన భూమిపై పెద్దల కన్ను పడింది. హైదరాబాద్ శ్రీశైలం జాతీయ…

రేపు కందుకూరు మండల సర్వసభ్య సమావేశం

కందుకూరు,ప్రజాతంత్ర,జూలై 22 : ఈ నెల 24 న మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరం నందు సర్వసభ్య సమావేశము నిర్వహించడం జరుగుతుందని కందుకూరు మండల ప్రజా పరిషత్ అభివృద్ది అధికారి వెంకట్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందని కావున ఇట్టి సమావేశానికి ఎంపిపి మంద జ్యోతి పాండు…