Category తెలంగాణ

బీసీల ఐక్యత చాటే సమయం ఆసన్నమైంది.. శాసనసభ ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీలకు 60 సీట్లు కేటాయించాలి : తాండూర్ జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి

తాండూరు, ప్రజాతంత్ర, జులై 27: బీసీలు ఐక్యత చాటే సమయం ఆసన్నమైందని , వచ్చే శాసనసభ ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీలకు 60 సీట్లు కేటాయించాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ ఆయా పార్టీలను డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని హిమాలయ ఇన్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజ్…

కడ్తాలలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర జులై 27 : మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలను కడ్తాల్ పట్టణంలో జరుపుకున్నారు. ఈ వేడుకలను జడ్పీటీసీ దశరథ్ నాయక్, డిసిసిబి డైరెక్టర్ పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్ గుప్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చిత్రపటానికి…

వర్షానికి కూలిన ఇల్లు

పరిగి ప్రజాతంత్ర జూలై 27: పరిగి నియోజకవర్గంలో గత కొన్ని రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాల కారణంగా కొన్ని చోట్ల ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. పరిగి నియోజక వర్గం దోమ మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో వర్షాల కారణంగా గత రాత్రి గ్రామానికి చెందిన…

ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరం లాంటిది : కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

ఆమనగల్లు, ప్రజాతంత్ర జులై 27 : ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరం లాంటిదని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో ఆమనగల్లు మండలానికి చెందిన ఎండి జాహంగీర్ కు రూ. 60, 000వేలు, సంకటోనీపల్లి గ్రామానికి చెందిన కిష్టమ్మకు రూ.45,000 వేల ఎల్ ఓ సి, సీఎం సహాయనిధి చెక్కును…

ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్, జూలై 27 : ఎల్.బి. నగర్ శాసనసభ్యుడు దేవి రెడ్డి సుధీర్ రెడ్డికి బి.ఎల్.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు , బి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు బండారి లక్ష్మారెడ్డి పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

చెరువుని చెరబట్టారా : చెరువును వందల టిప్పర్ల మట్టితో నింపిన వైనం

జగదేవపూర్, ప్రజాతంత్ర, జులై 27: అది పదివేల జనాభా కలిగిన గ్రామానికి ఒకనాడు తాగునీరు, సాగునీరు అందించిన చెరువు మండు వేసవిలో సైతం గ్రామానికి అంతటికి వుటాబావిలా పనిచేసిన ఆ చెరువు నేడు కబ్జాకు గురై వందల ట్రిప్పుల మట్టితో నిండిపోయింది రాత్రికి రాత్రి చెరువులో మట్టి పోసి ఆ చెరువును పుడ్చేస్తున్నరు కాపాడవలసిన నాయకులు…

దళిత బంధు స్కీమ్ పుల్లూరు గ్రామం మొత్తం వర్తింప చేయాలి : బీఎస్పీ నేత పుల్లూరు ఉమేష్

సిద్దిపేట, ప్రజాతంత్ర జూలై 27: బహుజన సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్ మాట్లాడుతూ సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో కేవలం 20 దళిత బంధు స్కీములు ప్రకటించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, పుల్లూరు గ్రామంలో దాదాపు…

ఉప్పల్ ఈదమ్మ బోనాల వేడుకల్లో పాల్గొన్న బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్, ప్రజాతంత్ర, జూలై 27: అమ్మవారి దయ వల్ల ఉప్పల్ నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని బి ఎల్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ,బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు బండారి లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు. గురువారం ఉప్పల్ మహంకాళి అమ్మవారి టెంపుల్ , ఈదమ్మ గుడి ధర్మకర్త నర్సింగ్ రావు ఆహ్వానం మేరకు ఈదమ్మ…

ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ను అరెస్ట్ చేయాలి .. లేకుంటే మానవ హక్కుల కమిషన్ కు పిర్యాదు చేస్తాం : ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ సీనియర్ నాయకులు త్యాలపల్లి కృష్ణ

ఇబ్రహీంపట్నం, ప్రజాతంత్ర, జూలై 27 : ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ను అరెస్ట్ చేయ్యాలి లేకుంటే మానవ హక్కుల కమిషన్ కు పిర్యాదు చేస్తామని ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ సీనియర్ నాయకులు త్యాలపల్లి కృష్ణ ఘాటుగా పేర్కొన్నారు.కేటిఆర్ పుట్టినరోజు సందర్భంగా పాఠశాల విద్యార్థులతో హ్యాపీ బర్త్డే అని విద్యార్థులను వంగబెట్టి హ్యాపీ బర్త్డేఅనేగా చిత్రించుకుని చెప్పుకోవడం…