Category తెలంగాణ

బీఆర్ఎస్ లో చేరేముందు ఆలోచించండి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 31:బీఆర్ఎస్ పార్టీలో చేరే ముందు నాయకులు ఒకసారి ఆలోచించుకోవాలని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ అన్నారు. గురువారం సిద్ధిపేటలో మాట్లాడుతూ…. చిల్లర డబ్బులకు ఆశపడి కొందరు నాయకులు బీఆర్ఎస్ లో చేరుతున్నారని ఆరోపించారు. ఇన్ని రోజులు నమ్ముకున్న పార్టీకి ద్రోహం చేయొద్దని అన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో చేరిన…

వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 31:జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్  కలెక్టర్ కార్యాలయంలో బ్యాంకర్లు వ్యవసాయశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి రైతు రుణమాఫీ 2018 పై సమీక్షించారు. జిల్లాలో మొత్తం 1,75,719 రైతులకు గాను 1360.48 కోట్ల రూపాయల రుణమాఫీ వర్తించనుందని, 99 వేల 999 రూపాయల లోపు రుణం ఉన్న  79178 మంది రైతులకు…

సైబర్ నేరాల గురించి  అవగాహన కల్పించిన పోలీసులు

చిన్నకోడూర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 31:చిన్నకోడూరు మండలం అల్లిపూర్ గ్రామంలో ఉన్న  కేజీబీవీ స్కూల్ బాలికలకు….మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి సైబర్ నేరాల గురించి, గుడ్ టచ్ బాడ్ టచ్, మరియు తదితర అంశాల గురించి  అవగాహన కల్పించిన చిన్నకోడూర్ ఎస్ఐ సుభాష్ గౌడ్, సిద్దిపేట షీటీమ్ సిబ్బంది.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మాట్లాడుతూ కమ్యూనిటీ…

మంత్రి హరీష్ రావుకు రాఖీ కట్టిన  సిద్దిపేట మహిళ నాయకులు

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్31:రాఖీ పౌర్ణమి పర్వదినం  సందర్భంగా హైదరాబాద్ లోని  మంత్రి హరీశ్ రావు నివాసంలో ఘనంగా జరిగిన వేడుకలు.. రాఖీ కట్టి మంత్రి హరీష్ రావు కి  శుభాకాంక్షలు తెలిపిన సిద్దిపేట మహిళ నాయకులు .. ఈ సందర్భంగా అక్కచెల్లెళ్ళకు  పండుగ శుభాకాంక్షలు తెలిపి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. అలాగే…

సిద్ధిపేటగడ్డ బాల సాహిత్యపు అడ్డా

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 31: తెలుగు సాహిత్యంలో బాలసాహిత్యం ఓ బలమైన పార్శ్వం. ఇది రెండు పాయలుగా సాగి సాహిత్య క్షేత్రాన్ని మరింత సుసంపన్నం చేస్తూ వస్తున్నది. బాలలకోసం బాలలు రాయడం ఒక పధ్ధతైతే, బాలల కోసం పెద్దలు రాయడం మరో పధ్ధతి. కవిత్వం, కథ, జీవితచరిత్రలు,ఇలా భిన్న ప్రక్రియల్లో రచనలు సాగుతూ బాలల లోకంలో…

తహశీల్దార్ కార్యాలయం వెళ్లే రోడ్డులో ట్రాఫిక్ కష్టాలు

చిన్నకోడూరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 31: చిన్నకోడూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ నుండి మాచాపూర్ వెళ్లే రోడ్డులో వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతం. తహశీల్దార్ కార్యాలయంతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు,ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలు, కళాశాలకు ఈ రోడ్డు మార్గం ద్వారానే వెళ్ళాలి. తరుచూ రోడ్డుపై నిలుపుతున్న వాహనాలతో పాటు ఇదే అనువుగా తీసుకుని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి…

రక్షా బంధన్ కానుక వంట గ్యాస్ ధరల తగ్గింపు శుభ పరిణామంఅందెల శ్రీ రాములు యాదవ్

మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 30: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మహిళలకు రక్షా బంధన్ కానుకగా  భారీగా వంట గ్యాస్ ధరలను తగ్గించడం శుభ పరిణామమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గం ఇంఛార్జి అందెల శ్రీ రాములు యాదవ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ల ధరల తగ్గింపును స్వాగతిస్తూ.. బుధవారం…

బహుజనుల ఐక్యత కోరే ఏకైక పార్టీ బీఎస్పీ

తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 30: బహుజనుల ఐక్యత కోరే ఏకైక పార్టీ బీఎస్పీ పార్టీ అని ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ బోయిని చంద్రశేఖర్ అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ బోయినీ చంద్రశేఖర్ ముదిరాజ్  ఆధ్వర్యంలో  పట్టణంలో తనదైన రీతిలో జోరుగా తన పార్టీ గుర్తు ప్రచారం చేశారు.కార్యక్రమంలో…

గోలికి సముచిత స్థానం కల్పించిన అధిష్టానం

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 30 : పార్టీ పటిష్టత, బలోపేతం కోసం విధేయతగా పనిచేస్తే పదవులు దానంతటకు అవే వస్తాయని డిసిసిబి డైరెక్టర్, ఆమనగల్లు, కడ్తాల పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గా నియమితులైన గోళీ శ్రీనివాస్ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి…