Category తెలంగాణ

అండగా ఉంటాం.. అధైర్య పడొద్దు : టి.డి.పి జాతీయ కార్యదర్శి, పరిగి నియోజక వర్గ ఇంఛార్జి కాసాని వీరేష్ బాబు

పరిగి, ప్రజాతంత్ర, జూలై 28: పరిగి నియోజక వర్గం దోమ మండల పరిధిలోని తిమ్మాయ పల్లి గ్రామానికి చెందిన చీమ రాములు ఆరోగ్య పరిస్థితులు బాగా లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతుండటంతో విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, పరిగి నియోజక వర్గ ఇంఛార్జి కాసాని వీరేష్ బాబు ఆ కుటుంబానికి బాసటగా నిలిచారు.కాసాని…

ఫార్ములా ఇ రేస్ టైటిల్‌ చేరువలో జేక్ డెన్నిస్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28 : ఫార్ముల ఇ రేస్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకునే దిశగా బ్రిటన్‌కు చెందిన జేక్ డెన్నిస్ ముందుకు సాగుతున్నట్లు సంస్థ ప్రతినిధులు శుక్రవారం నగరంలో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఎక్స్ సెల్ లండన్ ఈవెంట్స్ అరేనాలో నిర్మించిన ప్రత్యేకమైన అవుట్‌డోర్, ఇండోర్ రేస్ ట్రాక్‌లో ఫార్ములా…

త్వరలో బీడీఎల్ కాలనీ దగ్గర నూతన ఔట్ లేట్ నిర్మాణ పనులు : ఎల్.బి.నగర్ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి

వనస్థలిపురం, ప్రజాతంత్ర, జూలై 28 : ఈరోజు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి హయత్ నగర్ డివిజన్ పరిధిలోని హైకోర్టు కాలనీ, బీడీఎల్ కాలనీ నందు, జగదాంబ కాలనీల యందు పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించడం జరిగింది. పక్కకాలనీలు అయిన ద్వారకమాయినగర్ మరియు చుట్టుపక్కల కాలనీల నుంచి వచ్చే వరదనీరు హైకోర్టు…

రెస్క్యూ,రిలీఫ్ ఆపరేషన్ లే ప్రధాన  కర్తవ్యం  ..: కలెక్టర్ పి. ప్రావీణ్య

ప్రతీ  పునరావాసనికి స్పెషల్ అధికారుల  నియామకం వరద  బాధితులకు  కనీస మౌలిక సదుపాయాలు  కల్పించండి గూగుల్ మీట్ ద్వారా అధికారులకు  పలు  ఆదేశాలు  జారీ  చేసిన  కలెక్టర్ వరద బాధితులను కాపాడి వారికి  పునరావసం కల్పించి… తాగునీరు మెడిసిన్స్, బ్లాంకెట్ తదితర కనీస వసతులను అందించాలని…స్పెషల్ అధికారులకు, వివిధ శాఖల అధికారులకు కలెక్టర్ ఆదేశించారు  భారీ…

ప్రజలు ధైర్యంగా ఉండాలి

ప్రభుత్వం అండగా ఉంది సీఎం కెసిఆర్ స్వయంగా సమీక్షిస్తున్నారు నాకు ఫోన్ చేసి, ప్రజల యోగ క్షేమాలు తెలుసుకుంటున్నారు ముంపు ప్రాంతాల ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి భరోసా ప్రకృతి విలయానికి తల్లడిల్లిన పలు ప్రాంతాలు వరద ముంపు ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు రంగంలోకి దిగిన రెస్క్యూటి ములు, గజ ఈతగాళ్లు, పడవలు వరద ముంపు…

పునరావాస కేంద్రంగా మాతృశ్రీ డిగ్రీ కాలేజి ,హూజుురాబాద్

  *భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. *అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని మనవి. *నరావాస కేంద్రంగా మాతృశ్రీ డిగ్రీ కాలేజి ,హూజుురాబాద్  గత 3 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగల పట్ల జాగ్రత్తగా ఉండాలని, శిథిలావస్థలో ఉన్న…

కేంద్ర ప్రభుత్వ పథకాలు సద్వినియోగపరచుకోవాలి : జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి

ఆమనగల్లు, ప్రజాతంత్ర జులై 27 : నిరుపేదల అభివృద్ధి సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగపరుచుకోవాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి అన్నారు. జనసంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 9 ఏండ్ల పరిపాలన సంక్షేమ పథకాలను వివరించుటకు…

మహాంకాళీ అమ్మ, ఈదమ్మ ఆలయాలలో ప్రత్యేక పూజలు : కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి

ఉప్పల్, ప్రజాతంత్ర, జూలై 27: అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఉప్పల్ కార్పొరేటర్ మందమల రజిత పరమేశ్వర్ రెడ్డి ఆకాంక్షించారు. గురువారం ఉప్పల్లో బోనాల పండగను పురస్కరించుకొని మహంకాళి అమ్మ ,ఈదమ్మ ఆలయాలలో ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్…

వర్షానికి కూలిన ఇల్లు

ఆమనగల్లు, ప్రజాతంత్ర జులై 27 : రెండు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కడ్తాల్ గ్రామపంచాయతీ కి చెందిన ముత్తి రామయ్య ఇల్లు రాత్రి కూలి పోయింది.. విషయం తెలుసుకున్న కడ్తాల్ గ్రామ సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించి సమస్యను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి వారిని…