Category తెలంగాణ

ఎల్బీనగర్ నియోజక వర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా : ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

హయత్ నగర్, ప్రజాతంత్ర, జూలై 31 : ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని అన్ని కాలనీల్లో మౌలిక వసతులు కల్పించి, ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఎల్బీనగర్ నియోజకవర్గం శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం హయత్ నగర్ డివిజన్ కుంట్లూర్ రోడ్డులో దత్తాత్రేయ కాలనీలో డ్రైనేజీ, వాటర్ లైన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే దేవిరెడ్డి…

బీరప్ప గుడి పునర్నిర్మాణానికి కృషి చెయండి : కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ

మేడ్చల్, ప్రజాతంత్ర, జులై 31 : భీరప్ప గుడి పునర్నిర్మాణానికి కృషి చేయాలనీ మంత్రి మల్లారెడ్డిని మేడ్చల్ పట్టణ కురుమ సంఘం నాయకులు, సభ్యులు కలసి కోరారు. సోమవారం మేడ్చల్ పట్టణంలోని శ్రీశ్రీశ్రీ వీరభద్ర కురుమ సంఘం ఆధ్వర్యంలో మేడ్చల్ పట్టణంలోని భీరప్ప కామరాతి దేవాలయం పునర్నిర్మాణం చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ…

సీజనల్ వ్యాధులను అరికట్టడంలో ప్రత్యేక దృష్టి సారించాలి : గుబ్బల లక్ష్మీనారాయణ

కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, జులై 28 : వర్షం కారణంగా వచ్చే సీజనల్ వ్యాధులను అరికట్టడంతో పాటు, వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, పరిసరాల పరిశుభ్రతపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని గుబ్బల లక్ష్మీనారాయణ కోరారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ నూతన కమిషనర్ గా నియమితులైన నాగమణిని శుక్రవారం గుబ్బల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మిత్రులతో కలసి మున్సిపల్…

ఆర్థిక సహాయం అందజేత

జగదేవపూర్, ప్రజాతంత్ర, జూలై 28: జగదేవపూర్ మండలంలోని  మాందపూర్ గ్రామానికి చెందిన లింగాల లచ్చయ్య శుక్రవారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ లింగాల భిక్షపతి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం ఆ కుటుంబానికి  ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో  గ్రామ పెద్దలు నర్సింలు,భిక్షపతి, పెద్దిరాజు,నర్సింలు,…

ఖబడ్దార్ బీజేపీ ఎంపీ సోయంబాబు రావు : లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట కార్యదర్శి గోవింద్ నాయక్

పరిగి, ప్రజాతంత్ర, జూలై 28: ఖబడ్దార్ బీజేపీ పార్టీ ఎంపీ సోయం బాబురావు అని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట కార్యదర్శి గోవింద్ నాయక్ హెచ్చరించారు.శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో విలేకరులతో మాట్లాడుతూ… తెలంగాణను మరో మణిపూర్ గా మార్చాలని భారతీయ జనత పార్టీ చూస్తున్నది అని, కలిసిమెలిసి జీవిస్తున్న గిరిజన ప్రజల మధ్యలో…

చేపల వేటకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకోవద్దు: పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత

సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 28: జిల్లాలో నిండిన వాగు వంకలలో చిన్నచిన్న కుంటలలో ఉధృతంగా నీటి ప్రవాహం ఉన్నందున ఎవరు కూడా ప్రజలు అక్కడికి వెళ్ళవద్దని, ఎక్కడపడితే అక్కడ చేపలు పట్టడానికి ప్రజలు వెళుతున్నారు. లోతు తెలవకుండా తెలియని ప్రదేశాలకు వెళ్లి చేపలు పట్టడానికి వెళ్లి ప్రాణాలు విలువైన ప్రాణాలు కోల్పోవద్దని పోలీస్ కమిషనర్ ఎన్.…

భారీ వర్షాలు కురిసినందువల్ల పంట పొలాల్లోంచి నీరు పారద్రోలాలి : జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, జులై 28: జిల్లాలో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసిన ప్రాంతాలలో వర్షాధార పంటలైన ప్రత్తి, కంది, మొక్కజొన్న మరియు సోయా చిక్కుడు నుండి మురుగు నీటిని తీసివేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్ తెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు తగ్గిన తరువాత పత్తి పంటకు ఎకరాకు…

సహాయం కోసం నేతల పోటాపోటీ సేవలు

షాద్ నగర్ ప్రజా తంత్ర జూలై 28: ఎడతెరిపి లేని వర్షాలతో.. శిధిలావస్థలో ఉన్న ఇల్లు నేలమట్టమై అల్లాడుతున్న జనాలను ఆదుకునేందుకు నేతలే దాతలుగా అడుగు ముందుకు వేస్తున్నారు.. తోచినంత సహకారాన్ని బాధితులు తమ ఇళ్లను పునరుద్ధరించుకునేందుకు అందిస్తూ తమ ఔదార్యాన్ని కనబరుస్తున్నారు. షాద్ నగర్ నియోజకవర్గంలో ఈ దృశ్యం కనిపిస్తుంది. ఈ వ్యవహారంపై ముందుగా…

ప్రాజెక్టు పొంగిపొర్లుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : వికారాబాద్ ఎమ్మెల్యే డా. మెతుకు ఆనంద్

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, జులై 28: భారీ వర్షాలతో ప్రాజెక్టులు పొంగిపొర్లుతుండడంతో ప్రమాదాలు జరగకుండా అధికారులు నిఘా ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనందు అధికారులకు ప్రజాప్రతినిధులకు సూచించారు. శుక్రవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ధారూర్ మండల పరిధిలోని ఎబ్బనూర్ చెరువు, కోట్ పల్లి ప్రాజెక్టులను, వాగులను సందర్శించి,…