Category తెలంగాణ

తెలంగాణా మల్టిపుల్ అవార్డ్ అందుకున్న లయన్ డాక్టర్ జి.మహేందర్ కుమార్ రెడ్డి

కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్టు 1 :లయన్స్ క్లబ్ల్ ద్వారా విశిష్ట సేవలందించిన డాక్టర్ జి.మహేందర్ కుమార్ రెడ్డి తెలంగాణా మల్టిపుల్ అవార్డ్ అందుకున్నార లయన్స్ జిల్లా 320ఏ జిల్లాలో మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా సమాజంలో లయనిజం వ్యాప్తికి విశేష కృషి చేసిన డాక్టర్ జి. మహేంద్ర కుమార్ రెడ్డికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జిల్లాలలో అత్యున్నత పురస్కారం…

ఇస్నాపూర్ వరకు మెట్రో కూత

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 1: మియాపూర్ నుండి పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ చౌరస్తా వరకు మెట్రో రైలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల పటాన్ చెరులో జరిగిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి శంకుస్థాపన…

భూమిని కబ్జా చేసిన ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డిపై చర్యలు తీసుకోవాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 01 : దళిత మహిళలని కూడా చూడకుండా తమ కుటుంబానికి చెందిన సుమారు 25 ఎకరాల వ్యవసాయ భూమిని వరంగల్ జిల్లా పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని ఎమ్మార్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి జున్ను సంతోష ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన…

బిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకులపై అధిష్టానం చర్యలు తీసుకోవాలి

 ఆమనగల్లు, ప్రజాతంత్ర జులై 31.  కొంతమంది బిఆర్ఎస్ పార్టీ నాయకులు పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఒక ఫామ్ హౌస్ లో సమావేశమై పార్టీ అధిష్టానం ఆదేశాలను ధిక్కరించి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని వారిపై బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కోరారు. సోమవారం స్థానిక విలేకరులకు…

జర్నలిస్టుల హామీలను సీఎం కేసీఆర్ జర్నలిస్టుల హామీలను సీఎం కేసీఆర్ వెంటనే నెరవేర్చాలి

మహేశ్వరం, ప్రజాతంత్ర జూలై 31: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్క జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు వెంటనే ఇవ్వాలని రంగా రెడ్డి జిల్లా టియుడబ్ల్యూజే మాజీ అధ్యక్షులు అనంతుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ ఎన్నోసార్లు హామి ఇచ్చారే తప్పా, ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆగ్రహం…

గ్రామపంచాయతి సిబ్బంది సమ్మెకు సంఘీభావం తెలిపిన బిఎస్పి నాయకులు

కందుకూరు,జూలై 31 : రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతి కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రంలో సమ్మె చేస్తున్న గ్రామపంచాయతి సిబ్బందికి బహుజన సమాజ్ పార్టీ నాయకులు సంఘీభావం తెలియజేశారు.ఈ సందర్భంగా బీఎస్పీ మహేశ్వరం నియోజకవర్గ మహిళా కన్వీనర్ ఇందుమతి మాట్లాడుతూ,గ్రామ పంచాయతి సిబ్బంది గత 25 రోజులుగా వారి న్యాయమైన…

సీజనల్ వ్యాధుల పట్ల వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలి.

 ఆమనగల్లు, ప్రజాతంత్ర జూలై 31. వర్షాకాలంలో ప్రభలే సీజనల్ వ్యాధులపై వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్ ఓ వెంకటేశ్వర్లు వైద్య సిబ్బంది వైద్యాధికారులకు సూచించారు. సోమవారం ఆమనగల్లు పట్టణంలో ప్రభుత్వ కమ్యూనిటి హెల్త్ సెంటర్ ను సందర్శించి వైద్య ఆరోగ్య కార్యక్రమాల పై సమీక్షించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ వర్షాలు ప్రారంభమైన…

అనాధల సమస్యలు అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 31 : అనాథలకు సిఎం కేసీఆర్ ఇచ్చిన హమీలు అమలు చేయాలని, ఇందుకోసం ఈ నెల 3న జరిగే అసెంబ్లీ సమావేశాలలో చర్చించాలని కోరుతూ సోమవారం యూసుఫ్ గూడలోని ఉమెన్ డెవలప్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్, అడ్మిన్ ఆఫీసర్ సునందకు వినతి పత్రం అందజేసినట్లు అనాథల హక్కుల పోరాట వేదిక…

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర జులై 31. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమంతంగా ఉండాలని ఆమనగల్లు ప్రభుత్వ వైద్య అధికారి పరీకత్ అన్నారు. సోమవారం మున్సిపాలిటీలోని  సూర్యలక్ష్మి పత్తి మిల్లులో అవగాహన సదస్సు, ఆరోగ్య వైద్య శిబిరము నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కండ్ల కలక, కీటక జనిత వ్యాధులు సాంక్రమిక వ్యాధులు టీబీ వ్యాధి…