Category తెలంగాణ

ఘనంగా పారిజాత నర్సింహ రెడ్డి జన్మదిన వేడుకలు 

మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 2: బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి చిగిరింత పారిజాత నర్సింహ రెడ్డి తన జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. బుధవారం ఉదయం నుంచే బాలాపూర్ లోని పారిజాత నర్సింహ రెడ్డి ఇంటికి మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన…

నిరుపేదలకు అండగా బిఆర్ఎస్ ప్రభుత్వం.

శేర్లింగంపల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 2: నిరుపేదలకు అండగా బి ఆర్ ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి కుటుంబాలకు వారు నివసిస్తున్న ప్రాంతంలో ఆస్తి హక్కులను కల్పించడానికి జీవో నెంబర్  . 58 & 59…

ఓపెన్ స్కూల్ ప్రవేశాల పోస్టర్ ఆవిష్కరణ

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 2: వికారాబాద్ జిల్లాలో ఓపెన్ స్కూల్ అడ్మిషన్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ 2023-24 విద్యా సంవత్సరానికి గాను  జిల్లా విద్యాధికారి రేణుకా దేవిచే ఓపెన్ స్కూల్ పోస్టర్ , మరియు కరపత్రములు విడుదల చేయడం చేశారు.  ఈ  కార్యక్రమంలో నవాబుపేట్ మరియు వికారాబాద్ మండల విద్యాధికారులు గోపాల్,బాబుసింగ్ లు, జిల్లా ఓపెన్…

రైతువేదికల ద్వారా  రైతులకు ప్రయోజనాలు

షాద్ నగర్ ప్రజా తంత్ర ఆగస్ట్ 02:  జిల్లేడ్ చౌదరిగూడ మండలం ఎదిర గ్రామంలో రూ. 22 లక్షలతో నిర్మించిన రైతు వేదిక ప్రారంభించిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, మార్కెట్‌తో పాటు వ్యవసాయంలో ఇతర వివరాలను తెలుసుకుంటూ రైతువేదికల ద్వారా రైతులు బహుళ ప్రయోజనాలను పొందుతున్నారనీ షాద్ నగర్ ఎమ్మెల్యే వై.…

ప్రభుత్వం అందించే సహాయక పరికరాలను సద్వినియోగం చేసుకోవాలి.

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 2:  ప్రభుత్వం అందించే సహాయక పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం  మహిళ, శిశు, వికలాంగులు, వయో వృద్ధులు, ట్రాంజెండర్ వ్యక్తుల సాధికారత శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధనపు  కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా సెలక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు.   ఈ సందర్భంగా ఆదనపు…

మహిళా శాస్త్రవేత్తగా గీతం పరిశోధకురాలు ఎంపిక

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 2: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని పరిశోధకురాలు డాక్టర్ కళ్యాణి పైడికొండలను మహిళా శాస్త్రవేత్తగా భారతీయ శాస్త్ర, సాంకేతిక విభాగం (డీఎస్టి) ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ఆమె పరిశోధనల మార్గదర్శి (రీసెర్చ్ గైడ్), రసాయన శాస్త్ర ఆచార్యుడు ప్రొఫెసర్ రాంబాబు గుండ్ల బుధవారం తెలియజేశారు. క్యాన్సర్ వ్యాధుల చికిత్స కోసం…

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కోరిక మేరకు రిజిస్ట్రేషన్ సమస్య తీర్చాను:మంత్రి కేటీఆర్

వనస్థలిపురం ప్రజాతంత్ర ఆగస్టు 2; శాసనసభ్యుడు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి కోరిక మేరకు ఇల్ల రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కరించేందుకు సీఎం కెసిఆర్ ప్రత్యేక కృషి చేశారని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించి సమస్యను పరిష్కరించాలని అన్నారు…

పనులను నాణ్యతగా చేపట్టాలి

 ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 2 : పడమటి తండ గ్రామపంచాయతీ పరిధిలోని తాళగుట్ట  తండా లో గ్రామపంచాయతీ  నిధుల నుండి రూ.60 వేలతో చేపట్టనున్న  అండర్ డ్రైనేజీ పనులను సర్పంచ్ బుజ్జి కృష్ణ నాయక్ తో కలిసి ఆమనగల్ మార్కెట్ కమిటీ చెర్మన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పనులను నాణ్యతగా…

అనాథలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 02 : గురువారం జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనాథలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ప్రత్యేక కమిషన్, ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని అంజలీ తెలంగాణ అనాథల హక్కుల పరిరక్షణ సంస్థ అధ్యక్షులు బి.వెంకటయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిఏ…