Category తెలంగాణ

కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్ యాదయ్య గుప్తా మృతి 

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 9 : ఆమనగల్లు పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు,  ఉమ్మడి పాలమూరు జిల్లా ఆర్య వైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు ఆమనగల్లు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ ట్రస్ట్ చైర్మన్ బిక్కుమాండ్ల యాదయ్య గుప్తా మృతి చెందారు. హైదరాబాద్ లోని ఆయన కుమారుడి వద్ద ఉన్న ఆయనకు…

గొల్ల, కుర్మలకు రెండో విడత గొర్రెలను వెంటనే పంపిణీ చేయాలని రాస్తా ధర్నా 

కుల్కచర్ల, ప్రజాతంత్ర, అక్టోబర్09: గొల్ల కుర్మలకు రెండో విడత గొర్రెలను వెంటనే పంపిణీ చేయాలని ధర్నా చేపట్టారు.డిపాసిట్ లేకుండా వెంటనే గొర్రెలు ఇవ్వాలనిఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు.సోమవారంనాడు కుల్కచర్ల ప్రధాన చౌరస్తాలో గొల్ల కాపరులు ర్యాలీతో రోడ్డు ఎక్కారు. మండల వ్యాప్తంగా ఉన్న గొల్ల, కుర్మా లు ప్రభుత్వాన్ని నిలదీస్తూ నిరసన తెలిపారు. డీడీలు కట్టి నెలలు…

తెలంగాణ రాష్ట్ర మిషన్ భగీరథ వైస్ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన ఉప్పల వెంకటేష్

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 9 : తెలంగాణ రాష్ట్ర మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సోమవారం పదవి బాధ్యతలు తీసుకున్నారు. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెంకటేష్ ను మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా నియమించారు. హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ నందు…

మేడిగడ్డలో ముత్యాలమ్మకు ప్రత్యేక పూజలు

 ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 9 :  ఆమనగల్లు మండలంలోని మేడిగడ్డ తండాలో ముత్యాలమ్మ దేవతకు తాండ ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల ముత్యాలమ్మకు నూతన ఆలయం నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నవధాన్యాలను పోసి.. నూతన గోపురాన్ని ఏర్పాటు చేసి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంబర్ సింగ్, లక్ష్మణ్ నాయక్, ఎల్ఐసి…

కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు సన్మానం

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 9 : కడ్తాల మండలంలోని మైసిగండి గ్రామంలో ఇటీవల వెలువడిన ఫలితాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన సర్దార్ నాయక్, కళ్యాణ్ నాయక్, ప్రవీణ్ నాయక్ లను మైసిగండి గ్రామ పంచాయతీకి చెందిన 7వ వార్డు సభ్యులు సభావట్ రాందాస్ నాయక్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సాయికుమార్, చందన్, ధనరాజ్, రాజ్…

బిఆర్ఎస్  అభ్యర్థి  బండారి లక్ష్మా రెడ్డి గెలుపుకై పాదయాత్రతో విస్తృత ప్రచారం : మాజీ కార్పొరేటర్ గంధం జోష్ణ నాగేశ్వరరావు

 ఉప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9:   శ్రీశ్రీశ్రీ కట్ట మైసమ్మ అమ్మవారి దయ తో బిఆర్ఎస్ ఉప్పల్  ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవాలని  మాజీ కార్పొరేటర్ గంధం జోష్ణ నాగేశ్వరరావు ఆకాంక్షించారు. సోమవారం బండారు లక్ష్మా రెడ్డి   గెలవాలని రామంతాపూర్  పెద్దచెరువు వద్ద కట్ట మైసమ్మ అమ్మవారి కిప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం  మొదటిరోజు …

తోకల నారాయణకు నివాళులర్పించిన ఆచారి

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 9 : ఆమనగల్లు పట్టణానికి చెందిన తోకల నారాయణ ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి నారాయణ భార్య పద్మమ్మ, కుమారులు శ్రీనివాస్, అశోక్, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు శేఖర్ రెడ్డి, మేదరి…

అపర భగీరథుడు సీఎం కేసీఆర్ 

అమీన్ పూర్ నీటి కష్టాలకు ఇక చెల్లు ఒకే రోజు 6 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల రెండు భారీ రిజర్వాయర్ల ప్రారంభం.. చక్రపురి కాలనీలో ఐదు కోట్లతో నూతన 33/11కెవి సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన.. అమీన్ పూర్ మున్సిపల్ వ్యాప్తంగా 100 కోట్ల రూపాయలతో 5 నూతన రిజర్వాయర్లు.. 165 కిలోమీటర్ల…

రెండు రోజుల్లో అనాధల సమస్యలు పరిష్కరించాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 09 : రాష్ట్ర ప్రభుత్వం అనాధలకు ఇచ్చిన హామీలను రెండు రోజుల్లోగా పరిష్కరించాలని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ను కలసి వినతి పత్రం సమర్పించినట్లు అంజలీ తెలంగాణ అనాధ హక్కుల సంరక్షణ సంస్థ అధ్యక్షుడు బొక్క వెంకటయ్య సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమస్యలపై…