Category తెలంగాణ

జ్ఞాపిక అనగానే పెంబర్తి మెమెంటోలు గుర్తొస్తాయి 

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 09 : జ్ఞాపిక అనగానే పెంబర్తి మెమెంటోలు గుర్తొస్తాయని దక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ మణికొండ వేదకుమార్ అన్నారు. పర్యాటక మంత్రిత్వ శాఖ పరిధిలోని గ్రామీణ పర్యాటక కేంద్ర నోడల్ ఏజెన్సీ సెప్టెంబర్ లో జనగామ జిల్లాలోని పెంబర్తి, సిద్దిపేటలోని చంద్లాపూర్ గ్రామాలను ఉత్తమ గ్రామీణ పర్యాటక గ్రామాలుగా గుర్తించిన…

అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా

నవంబర్‌ 30‌న పోలింగ్‌…‌డిసెంబర్‌ 3‌న ఫలితాలు నవంబర్‌ 10‌వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ..ఉపసంహకరణ నవంబర్‌ 15 అమల్లోకి వొచ్చిన ఎన్నికల కోడ్‌ న్యూ దిల్లీ, అక్టోబర్‌ 9 : ‌తెలంగాణ సహా 5 రాష్ట్రాలకు ఎనికల నగారా మోగింది. తెలంగాణ రాష్ట్ర శాసనసభకు నవంబర్‌ 30‌వ తేదీన పోలింగ్‌ ‌సరుగనుంది. తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ‌రాజస్థాన్‌,…

ఓరుగల్లులో మరోసారి బిఆర్‌ఎస్‌ గర్జన

 ‘‘తెలంగాణ ఉద్యమ సందర్భంగా 2010 డిసెంబర్‌ 16న వరంగల్‌లో మహాగర్జన పేర నిర్వహించిన భారీ బహిరంగ సభకు ధీటైన సభను బిఆర్‌ఎస్‌  ఈసారి నిర్వహించాలనుకుంటోంది. నాడు హనుమకొండలోని ప్రకాశ్‌రెడ్డిపేట సభలో దాదాపు 20 లక్షల మంది జనం పాల్గొన్నట్లు ఒక అంచనా.అది ప్రపంచంలోని అతిపెద్ద 10 బహిరంగ సభల్లో ఒకటిగా నిలిచింది.  ఆ రోజు నగర…

అసాధారణ గగన సీమ భద్రత కవచం..!

నేడు ‘‘భారత వైమానిక దళ దినోత్సవం’’ అనుక్షణం దేశ సరిహద్దు రక్షణలో అసా ధారణ సేవలను అందిస్తున్న భారత వాయు సేన లేదా ఇండియన్‌ ఎయిర్‌ ‌ఫోర్స్ (ఐఏఎఫ్‌) ‌వ్యవస్థాపక దినోత్స వాన్ని 08 అక్టోబర్‌ 1932 ‌నుంచి ప్రతి ఏట 08 అక్టో బర్‌న ఘనంగా పాటించడం ఆనవాయితీగా మారింది. దేశ సరిహద్దుల్లో భూతల…

అంతరిక్ష రంగంలో భారత్‌ ముందంజ

ప్రపంచ అంతరిక్ష వారం ప్రతి సంవత్సరం అక్టోబరు 4వ తేదీ నుండి అక్టోబరు 10వ తేదీ వరకు వారం రోజుల పాటు నిర్వహించ బడుతుంది. మానవ ప్రగతిని మెరుగు పడటానికి కారణం అవుతున్న సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి గుర్తుగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఈ దినోత్సవం జరుప బడుతుంది. 1957, అక్టోబరు 4న స్పుట్నిక్‌ 1అనే…

సరిహద్దు చెక్ పోస్ట్ ల దగ్గర అప్రమత్తంగా ఉండాలి

ప్రజాతంత్ర కొడంగల్ అక్టోబర్ 7:  తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు  జరగనున్న సందర్భంగా దౌల్తాబాద్  మండల సరిహద్దులో  చంద్రకల్  గ్రామంలోని జాతీయ రహదారిపై నూతనంగా  ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను  కొడంగల్ సీఐ బి రాములు దౌల్తాబాద్ మండల ఎస్సై రమేష్ కుమార్ తో కలిసి ప్రారంభించారు  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెక్…

ఎమ్మెల్యే జిఎంఆర్ ను పరామర్శించిన నేపాల్ దేశం మదేశ్ ప్రదేశ్ ముఖ్యమంత్రి 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 7:  పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి  కుమారుడు  గూడెం విష్ణువర్ధన్ రెడ్డి  అకాల మరణం పట్ల నేపాల్ దేశంలోని మదేశ్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సరోజ్ కుమార్ యాదవ్ శనివారం పరామర్శించారు. పటాన్ చెరు పట్టణంలోని ఎమ్మెల్యే జిఎంఆర్ ను పరామర్శించి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.…

ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్. బి. నగర్, ప్రజాతంత్ర , అక్టోబర్ 7:  ఎల్. బి నగర్ నియోజకవర్గ పరిధిలోని బి.యన్.రెడ్డి.నగర్ డివిజన్ లో రూ.9 కోట్ల 21లక్షల 30 వేల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే  దేవిరెడ్డి సుధీర్ రెడ్డి  శంకుస్థా పన చేశారు. గాయత్రి నగర్ ఫేస్ 2, ఫేస్ 3 ఫేస్ 4…

ఓటర్ చైతన్య యాత్ర సైక్లింగ్ ద్వారా ప్రచారం చేస్తున్న సభ్యులందరికీ అభినందించిన పోలీస్ కమిషనర్ శ్వేత

సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: హైదరాబాద్ సైక్లింగ్ రెవెల్యూషన్ క్లబ్బుకు చెందిన  సభ్యులు ఓటర్ చైతన్య యాత్రలో భాగంగా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ ఎన్. శ్వేత ను కలిశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ శ్వేత  ఓటర్ చైతన్య యాత్ర  సైక్లింగ్ ద్వారా చేస్తున్నందుకు సభ్యులందరినీ అభినందించారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ 18…