Category తెలంగాణ

ఈనెల 16న నటన డైరెక్షన్ పై ‘వర్క్ షాప్’సినీ దర్శకుడు గీత కృష్ణ వెల్లడి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10 : ఈనెల 16 నుంచి 20 వ తేదీ వరకు వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో ప్రముఖ సినీ దర్శకులు, గీత కృష్ణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అండ్ ఫ్యాషన్ స్కూల్ చైర్మన్ గీత కృష్ణ దిశా నిర్దేశంలో నటన, డైరెక్షన్ పై ‘వర్క్ షాప్’ నిర్వహించనున్నట్లు సినీ దర్శకుడు గీత కృష్ణ…

భూమిని కబ్జా చేసిన మంత్రి గంగుల అనుచరులపై చర్యలు తీసుకోవాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10 : అంధుడినైనా తన భూమి కబ్జా చేయడమే కాకుండా మంత్రి గంగుల కమలాకర్ ప్రోద్భలంతో అతని అనుచరులు మహిపాల్, కర్ర రవీందర్ రెడ్డిలు తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని, వాళ్ళకు భయపడి హైదరాబాద్ లో తలదాచుకున్నానని బాధితుడు చెట్టి వెంకట్ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం…

ఇ‌జ్రాయెల్‌, ‌పాలస్తీనా శతాబ్దం కుంపటి..

ఇజ్రాయెల్‌, ‌పాలస్తీనా వివాదం ఇప్పటిది కాదు. దీనికి వందేళ్ల చరిత్ర ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం సమయం నుంచి ఇదొక రావణకాష్టంలా రగులుతూనే ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో పాలస్తీనా ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఒట్టోవా సామ్రాజ్యం ఓటమి పాలైంది. బ్రిటన్‌ ఆ ‌ప్రాంతాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకుంది. ఆ ప్రాంతంలో యూదులు తక్కువ సంఖ్యలోనూ, అరబ్బులు…

కేంద్ర ప్రభుత్వ ఉపకారవేతనాన్ని సద్వినియోగ పరుచుకోవాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 9 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపకార వేతనాలను విద్యార్థినీ విద్యార్థులు సద్వినియోగపరచుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గ్రామ శ్రీకాంత్ అన్నారు. కడ్తాల్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు యూత్ ఫర్ సేవా సహకారంతో ఎన్.ఎం.ఎం.ఎస్  నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్…

దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 9: ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండ్ర పట్టణంలో దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు సోమవారం తాండూరు పట్టణంలోని శాంతినగర్‌లో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య  విగ్రహాన్ని  ఎమ్మెల్యే శ్రీ పైలెట్ రోహిత్ రెడ్డి ఆవిష్కరించారు అనంతరం మీ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ…

గీతం లో ‘మార్చ్ ఫర్ మెంటల్ హెల్త్

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 9: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెనైస్ (జీఎస్ హెచ్ఎస్)లోని సెక్షాలజీ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ‘మార్క్ ఫర్ మెంటల్ హెల్త్’ని నిర్వహించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దుర్గేష్ నందినీ నేతృత్వంలోని ఈ మార్చ్, జ్ఞానాన్ని మెరుగుపరచడం, అవగాహన పెంపొందించడం, మానసిక ఆరోగ్యాన్ని…

రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 09 : టిడిపి అధినేత, ఎపి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చట్ట విరుద్ధంగా అరెస్టు చేసి రాజకీయ కక్ష సాధించడానికి రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నదని ఎపి టుమారో సంస్థ ఆరోపించింది. చంద్రబాబుకు ‘న్యాయం అలన్యం అయితే న్యాయం తిరస్కరించినట్లే’ అనే సూత్రానికి బలవుతున్నారని,…

సీసీ కెమెరాను ప్రారంభించిన డాక్టర్ దేవ్ రెడ్డి సుధీర్ రెడ్డి

వనస్థలిపురం ప్రజాతంత్ర అక్టోబర్ 9: నేను సహితం నేర రహిత సమాజం కోసం అనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఎల్.బి.నగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పరితపించే నాయకులు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు .దేవిరెడ్డి సుధీర్ రెడ్డి .దానిలో భాగంగా వారి ఎమ్మెల్యే నిధుల నుంచి సుమారు ఐదు కోట్ల రూపాయలు మరియు అదనంగా…

విద్యుత్ ప్రమాద బాధితులకు నష్టపరిహారం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్ 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 9:  పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలో విద్యుత్తు ప్రమాదాలలో పశు సంపదను కోల్పోయిన రైతులకు, మృతి చెందిన బాలుడి కుటుంబానికి విద్యుత్ శాఖ నుండి మంజూరైన నష్టపరిహారం చెక్కులను సోమవారం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బాధితులకు పంపిణీ చేశారు. జిన్నారం, గుమ్మడిదల, పటాన్ చెరు మండలాల పరిధిలోని…