Category తెలంగాణ

దౌలాపూర్ లో ఉచిత వైద్య మెగా శిబిరం

జగదేవపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 11: జగదేవపూర్ మండల పరిధిలో ని దౌలాపూర్ గ్రామoలో చిలుకూరి బాల్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో మెడిసిటి హాస్పిటల్ సౌజన్యoతో ఉచిత మెగా వైద్య శిభిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సర్పంచ్ వంటేరు యాదలక్ష్మి శ్రీనివాస్ రెడ్డి,గజ్వెల్ ఏఎంసీ వైస్ చైర్మన్ రాచమల్ల ఉపేందర్ రెడ్డి, హాజరైనారు. ఈ…

ఆదివాసీ ఎరుకల పక్షపాతి సిఎం కెసీఆర్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 11 : ఆదివాసీ, ఎరుకల పక్షపాతి సిఎం కెసీఆర్ అని మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణ అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా పందులపై ఆధారపడి జీవిస్తున్న 50 వేల ఆదివాసి ఎరుకల కుటుంబాల అభివృద్ధి కొరకు తెలంగాణ ఎరుకల జాతి చరిత్రలోనే మొట్ట మొదటి సారిగా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఎరుకల ఎంపవర్మెంట్…

మహిళలకు బైక్ డ్రైవింగ్ శిక్షణ ఇచ్చిన ప్రొఫెషనల్ ట్రైనర్లు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 11 : నగరంలో తొలిసారి ప్రముఖ బైక్ రెంటల్ కంపెనీ రాయల్ బ్రదర్స్, యమహా మోటార్ కే లిమిటెడ్ జపాన్ కు చెందిన మొదటి అనుబంధ సంస్థ అయిన మోటో బిజినెస్ సర్వీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(ఎంబిఎస్ఐ), భాగస్వామ్యంతో ‘ఆర్.బి మహిళల కోసం’ జత కలిసి మహిళలకు బైక్ డ్రైవింగ్ ప్రొఫెషనల్…

మేళ్ల చెరువు సంరక్షించండి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 10: డ్రైనేజీ, మురుగు నీటి నుండి మేళ్ల చెరువును సంరక్షించాలని రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం తెల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేళ చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఏలియన్స్ సంస్థ, నీవి బిల్డర్స్ వారు డ్రైనేజీ నీటిని…

రైతులకు రుణ మాఫీ ప్రక్రియ, కొత్త రుణాల పంపిణీ ప్రక్రియ వేగంగా పూర్తి చెయ్యాలి

సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 10: రైతులకు రుణ మాఫీ ప్రక్రియ, కొత్త రుణాల పంపిణీ ప్రక్రియ వేగంగా పూర్తి చెయ్యాలి. జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్ వాల్ అన్నారు.మంగళవారం సమీకృత జిల్లా కార్యలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లాలోని బ్యాంకు అధికారులు, వ్యవసాయ అధికారులతో రైతుల రుణమాఫీ ప్రక్రియ, కొత్త రుణాల పంపిణీ గురించి…

అలరించిన శ్రీ కృష్ణ రాయభారం పౌరాణిక పద్య నాటకం

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 10 : శ్రీ రామాంజనేయ నాట్య కళామండలి రాచులూరు ఆధ్వర్యంలో ఆ గ్రామ సర్పంచ్ పులిగిల్ల శ్రీనివాసచారి ప్రోత్సాహంతో సోమవారం రాత్రి కందుకూరు మండల కేంద్రంలోని టంకరి రాంరెడ్డి ఫంక్షన్ హాల్ లో శ్రీకృష్ణ రాయబారం పౌరాణిక పద్య నాటకమును ప్రదర్శించారు.దుర్యోధనుడి ఏక పాత్రభినయం,పడక సీను చూపరులను కనువిందు చేసింది.కళామండలి వారు నాటకం ప్రదర్శించే…

ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్ద పీట

ఎల్. బి నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10:  ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట పోయినట్లు  ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. దోమలపై యుద్ధంలో భాగంగా ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్ల మాజీ కార్పొరేటర్లు,  పలు డివిజన్ల అధ్యక్షులచే ఎమ్మెల్యే  కార్యాలయంలో తమ స్వంత నిధులతో వారి, వారి డివిజన్ల అవసరాల…

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించవద్దు

 వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 10: ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి. నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎన్నికల నియామవళి అమలు,  విధివిధానాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల్లో విధులు నిర్వర్తించే అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు, సలహాలను…

బదిలీపై వెళ్లిన తెలుగు ఉపాధ్యాయుడు శశిధర శర్మకు ఘ వీడ్కోలు

జగదేవపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10: జగదేవపూర్ మండలం మునిగడప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 11సంవత్సరాల నుండి తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేసిన ఆదరాసుపల్లి శశిధర్ శర్మ మంగళవారం బదిలీపై వర్గల్ మండలం లోని చౌదర్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు శశిధర శర్మ  పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు భావోద్వేగంతో…