Category తెలంగాణ

అర్హులకే దళిత బంధు ఇవ్వాలని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నిలదీత

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 11 : ఎమ్మెల్యే గారు మీకు రుణపడి ఓట్లు వేస్తున్నాం.. కానీ మాకు దళిత బంధు ఇవ్వడంలేదు అంటూ మాడుగుల మండలం చంద్రాయన పల్లి గ్రామస్తులు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ను నిలదీశారు. బుధవారం ఆమనగల్లు మండలంలోని పోలేపల్లి గేట్ సమీపంలో ఉన్న ఫంక్షన్ హాల్ లో పోలె పల్లి, మాలెపల్లి,…

పౌల్ట్రీ ఫారాల నుండి వచ్చే దుర్వాసనను భరించలేకపోతున్నాం

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 11: మండల పరిధిలో ఉన్న కొత్తగూడ గ్రామపంచాయతీకి కూతవేటు దూరంలో గత 20 సంవత్సరాల క్రితం మద్ది లక్ష్మారెడ్డి పౌల్ట్రీ ఫారాలను నిర్మించారు.పౌల్ట్రీ ఫారాలను నిర్మించినప్పటి నుండి కొత్తగూడ గ్రామ ప్రజలకు శాపంగా మారింది.కోళ్ల పేడతో వచ్చే దుర్వాసన అంతఇంత కాదని, వాసన భరించలేకపోతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు పౌల్ట్రీ యాజమానికి…

కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించాలి గడపగడప కార్యక్రమంలో ప్రజలను కోరిన

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,అక్టోబర్ 11: సార్వత్రిక ఎన్నికల్లో  ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఆదరించి గెలిపించాలని ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు  ఈసి.శేఖర్ గౌడ్ (మామ)కోరారు.బుధవారం ఆయన గడపగడప కార్యక్రమంలో పాల్గొని ఆరు గ్యారెంటీ పథకాలు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయాన్ని కరపత్రాల ద్వారా ఇబ్రహీంపట్నం,యంజాల్ మండలాలలో కార్యకర్తలు,నాయకులతో కలిసి పర్యటించి ప్రతి ఒక్క ఇంటికి మేలు జరిగే…

బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 11: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో అధికార బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరారు.బుధవారం పట్టణంలోని 5వ వార్డు లొటిఆర్ఎస్ పార్టీ సుమారు 200 మంది నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు మనోహర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి కాంగ్రెస్ కండువా…

సంగారెడ్డి జిల్లా డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా పర్స శ్యామ్ రావు నియామకం 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 11: సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ మాజీ అధ్యక్షులు పర్స శ్యామ్ రావు ను సంగారెడ్డి జిల్లా డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ నియామక పత్రాన్ని సంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా పర్స శ్యామ్ రావు మాట్లాడుతూ… తనపై నమ్మకం ఉంచి జిల్లా…

మైలారం గ్రామ యువజన కాంగ్రెస్ కమిటీ ఎన్నిక

పరిగి, ప్రజాతంత్ర, అక్టోబర్ 11: రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని దోమ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాలి విజయ్ కుమార్ రెడ్డి అన్నారు.బుధవారం  దోమ మండల పరిధిలోని మైలారం గ్రామ యువజన కాంగ్రెస్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది.మైలారం యువజన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కిష్టపురం అశోక్,వర్కింగ్ ప్రెసిడెంట్ విస్లావత్ విజయ్,జనరల్ సెక్రెటరీ మల్కాపురం వెంకటేష్,ఉపాధ్యక్షులుగా…

గీతమ్ లో ఘనంగా అంతర్జాతీయ సదస్సు ప్రారంభం

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 11: గీతం స్కూల్ ఆఫ్ సైన్స్  లోని భౌతికశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో “సునీభవించిన పదార్ధ భౌతిక శాస్త్రంలో పురోగతి’ అనే అంశంపై హైబ్రీడ్ పద్ధతిలో నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు బుధవారం ఘనంగా ప్రారంభమైంది.సదస్సు చైర్ ప్రొఫెసర్ అశోక్ ఛటర్జీ జ్యోతి ప్రజ్వలనతో లాంఛనంగా ఆరంభించి, సదస్సు ప్రొసీడింగ్ లను విడుదల…

రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే 

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 11: రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. జిన్నారం మండలం అండూరు గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో కాంగ్రెస్ 6 గ్యారంటీలను వివరించారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలు హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు.…

బీఆర్ఎస్ పార్టీ లో చేరిన ఉప్పల్, హబ్సిగూడ డివిజన్ టీడీపి, బీజేపీ పార్టీ నాయకులు

 ఉప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 11:   ఉప్పల్ నియోజకవర్గ    బి ఆర్ ఎస్   పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి  ఆధ్వర్యంలో మంత్రి హరీష్ రావు  క్యాంప్ కార్యాలయంలోమంత్రి కండువా కప్పి పార్టీ లోని హబ్సిగూడ మాజీ ఉప సర్పంచ్,  టీడీపీ మాజీ కౌన్సిలర్, ఉప్పల్ టౌన్ ప్రెసిడెంట్ వీ యాదగిరి , టీడీపీ మాజీ…