Category తెలంగాణ

అభివృద్ధిలో ఆదర్శం రుద్రారం గ్రామం 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 7:  గత పాలకుల హయాంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అవినీతికి చిరునామాగా నిలిస్తే నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి పథకం పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామంలో 5 కోట్ల 7 లక్షల రూపాయల అంచనా…

సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్ గురించి పోలీస్ అధికారులకు  ఒకరోజు వర్క్ షాప్ ఏర్పాటు

సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్ గురించి పోలీస్ అధికారులకు  ఒకరోజు వర్క్ షాప్  కమిషనర్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.పోలీస్ కమిషనర్  ఆదేశానుసారం శనివారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో  అధికారులకు సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఒకరోజు వర్క్ షాప్  రిటైర్డ్ ఐజిపి  ఆనంద్  వర్ధన్ శుక్ల, ఐపీఎస్ ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు.ఈ…

దేశంలోనే నెంబర్ వన్ తెలంగాణ పోలీసుల సేవలు..  

 ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 7 : ఫ్రెండ్లీ పోలీసింగ్, శాంతి భద్రతలే లక్ష్యంగా తెలంగాణ పోలీసులు సేవలందించి దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తున్నారని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. రంగారెడ్డి  జిల్లా లోని కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో కడ్తాల్ మండలం లో  నూతనంగా నిర్మించిన అత్యాధునిక పోలీస్ స్టేషన్ భవనాన్ని…

సనత్ నగర్ కాంగ్రెస్ స్థానాన్ని బీసీలకే కేటాయించాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 07 : బీసీలకు అడ్డ ఐన సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ స్థానాన్ని బీసీ సామజిక వర్గానికే కేటాయించాలని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కల్లూరి విజయవర్ధన్ నాయుడు కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ గత చరిత్ర చూసుకుంటే సనత్ నగర్ నియోజకవర్గాన్ని పూర్తిగా బీసీలకే కేటాయించిందన్నారు. ఈ మేరకు శనివారం…

ఏకతాటిగా…ఏకగ్రీవాలు..

సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: సిద్దిపేట నియోజకవర్గం లో చిన్నకోడూర్ మండలం లో గత ఎన్నికల్లో అన్ని మండలాల కంటే ఎక్కువ మెజారిటీ తెచ్చాము అని అదే పంథాలో ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీ మంత్రి హరీష్ రావు కి ఇస్తామని జడ్పి చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ,ఎంపీపీ మాణిక్య రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు…

భౌగోళిక వైవిధ్యాన్ని సంరక్షించి భూమిని కాపాడండి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 07 : భౌగోళిక వైవిధ్యాన్ని సంరక్షించి భూమిని కాపాడాలని దక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మన్ మణికొండ వేదకుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్, సెంటర్ ఫర్ దక్కన్ స్టడీస్, జేబీఆర్ ఆర్కిటెక్చర్ కాలేజ్ సహకారంతో సికింద్రాబాద్ మౌలా అలీ పహాడ్లో అంతర్జాతీయ జియో డైవర్సిటీ డే 2023…

సిద్ధిపేట ఫుట్ పాత్ లకు కొత్త లుక్

సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: పట్టణ ఫుట్ పాత్ లకు న్యూ లుక్ వచ్చింది. సరికొత్త అందాలు అద్ది జిగేల్ అనేలా ప్రకాశవంతమైన వీధి దీపాలు వెలిగాయి. విశాలమైన రోడ్లు.. డివైడర్లు.. సెంట్రల్ లైటింగ్.. ఇవి మహానగరాలకే పరిమితం. కానీ మన సిద్ధిపేట పట్టణం మహానగరానికి తీసిపోని విధంగా రూపాంతరం చెందిందని రాష్ట్ర మంత్రి హరీశ్…

ప్రయత్నానికి ఫలితం వస్తే వచ్చే ఆనందం గొప్పది

సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 7:  ప్రయత్నానికి ఫలితం వస్తే వచ్చే ఆనందం గొప్పది అనుకున్నది సాధించి సార్థకత తెచ్చారు. ఆత్మవిశ్వాసంతో దించిన తల ఎత్తకుండా చదివితే ఉద్యోగం వస్తదని నిరూపించారని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య  శాఖ మంత్రి హరీశ్ రావు అభినందించారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పోలీసు కన్వెన్షన్ హాల్ లో  ఉచిత పోలీసు శిక్షణ ద్వారా…

బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు పెద్దన్న కేసీఆర్

జగదేవపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: తెలంగాణ రాష్ట్రం సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు అని, ఆడబిడ్డలను గౌరవించుకోవడం బిఆర్ఎస్ ఆనవాయితీ అని, బతుకమ్మ పండుగ కానుకగా సర్కారు సారె అందించడంజరుగుతుందని సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు రాచర్ల నరేష్ గుప్త అన్నారు. చాట్లపల్లి గ్రామంలో బతుకమ్మ చీరలను మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన…