Category తెలంగాణ

రక్షా బంధన్ కానుక వంట గ్యాస్ ధరల తగ్గింపు శుభ పరిణామంఅందెల శ్రీ రాములు యాదవ్

మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 30: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మహిళలకు రక్షా బంధన్ కానుకగా  భారీగా వంట గ్యాస్ ధరలను తగ్గించడం శుభ పరిణామమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గం ఇంఛార్జి అందెల శ్రీ రాములు యాదవ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ల ధరల తగ్గింపును స్వాగతిస్తూ.. బుధవారం…

బహుజనుల ఐక్యత కోరే ఏకైక పార్టీ బీఎస్పీ

తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 30: బహుజనుల ఐక్యత కోరే ఏకైక పార్టీ బీఎస్పీ పార్టీ అని ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ బోయిని చంద్రశేఖర్ అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ బోయినీ చంద్రశేఖర్ ముదిరాజ్  ఆధ్వర్యంలో  పట్టణంలో తనదైన రీతిలో జోరుగా తన పార్టీ గుర్తు ప్రచారం చేశారు.కార్యక్రమంలో…

గోలికి సముచిత స్థానం కల్పించిన అధిష్టానం

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 30 : పార్టీ పటిష్టత, బలోపేతం కోసం విధేయతగా పనిచేస్తే పదవులు దానంతటకు అవే వస్తాయని డిసిసిబి డైరెక్టర్, ఆమనగల్లు, కడ్తాల పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గా నియమితులైన గోళీ శ్రీనివాస్ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి…

నిర్మాణ రంగా కార్మికుల వైద్య పరీక్ష రిపోర్టులను అందజేసిన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

శేరిలింగంపల్లి,ప్రజాతంత్ర , ఆగస్ట్ 30 : శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ బుధవారం నిర్మాణ రంగ కార్మికులకు వైద్యపరీక్షల రిపోర్టులను అందజేశారు. ఈ మేరకు ఆయనతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ రంగ కార్మికుల కోసం నిర్వహిస్తున్న సంపూర్ణ ఆరోగ్య పరీక్షల శిభిరాన్ని 124…

దర్గా ఉత్సవాలకు మంత్రిని ఆహ్వానించిన మాజీ కౌన్సిలర్

తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 30: తాండూరు పట్టణంలో జరుగుతున్న ముర్షద్ దర్గా ఉత్సవాలకు మంత్రి మహేందర్ రెడ్డి ని టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల ఆహ్వానించారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయ కార్యాలయంలో  రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు & గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి వర్యులుగా బాధ్యతలు…

రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ ను సన్మానించిన వస్పుల జంగయ్య

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 30 : తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గా ఇటీవల నియామకమైన గోలి శ్రీనివాస్ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్ బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు వస్పుల జంగయ్య, మాజీ ఎంపిటిసి సభ్యుడు సీనియర్ నాయకుడు గుర్రం కేశవులు, ఆమనగల్ చేనేత సహకార…

వికారాబాద్ జిల్లా ముస్లిం జేఏసీ కన్వీనర్ గా సయ్యద్ ముజీబ్ నియామకం

తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్టు 30: వికారాబాద్ జిల్లా తెలంగాణ ఉద్యమ నాయకుడు సయ్యద్ ముజీబ్  వికారాబాద్ జిల్లా ముస్లిం జేఏసీ కన్వీనర్ గా నియామకం అయ్యారు. ఈ సందర్భంగా బుధవారం రాష్ట్ర కన్వీనర్ సలీం పాషా ముజీబ్ కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ సలీం పాషా మాట్లాడుతూ ముస్లింల హక్కుల…

మైసిగండి తీజ్ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 30 : కడ్తాల మండలంలోని మైసిగండి గ్రామంలో బంజారా లు జరుపుకునే తీజ్ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు హాజరై గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని ప్రేమించే బంజారాలది విభిన్న సాంస్కృతి సంప్రదాయాలతో కూడిన ఆచార వ్యవహారాలు కట్టుబొట్లు భాష…

రాష్ట్రవ్యాప్తంగా ఒకే మాట

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 30: ముఖ్యమంత్రి కేసీఆర్ నీలం మధు కి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక్క అవకాశం ఇవ్వండి.ఇంటికో ఇంచార్జిగా ఉండి గెలిపించుకుంటామంటూ రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ సంఘాల నాయకులు, సబ్బండ వర్గాల ప్రజలు, యువత కోరుతున్నారు. కేసీఆర్ ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో  బీసీ వర్గాలకు  తగిన స్థానం కల్పించకపోవడం పట్ల  ప్రజలు పెదవి…