Category ప్రత్యేక వ్యాసాలు

జూబ్లీ జోరు..పంచాయతీ హోరు.. పురపోరులో ‘కాంగ్రెస్ దే’ హవా ..!

“తెలంగాణ ప్రగతికి ట్రిబుల్ షూటర్ రేవంత్ త్రిముఖ వ్యూహం క్యూర్,ప్యూర్,రేర్ అనే మూడు రకాల వ్యవస్థలను ,ప్రణాళికలను క్రోడికరించి విజన్ డాక్యుమెంట్ ప్రకటించారు. రాష్ట్రాన్ని మూడు ఆర్థిక జోన్లుగా విభజించి ,అభివృద్ధిని వికేంద్రీకరించేందుకు తెలంగాణ రైజింగ్ -విజన్ 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, ప్రపంచ దేశాలు క్యూ…

చరిత్ర: వర్తమాన వైఫల్యాలకు రక్షణకవచమా ..?

“చరిత్ర మన వర్తమాన, భవిష్యత్ తరాలకు మార్గదర్శిగా ఉండాలి, అంతేకానీ చీకటిలో మనం తడబడిన ప్రతిసారీ నిందించే దెయ్యంలా ఉండకూడదు. స్వతంత్ర భారతదేశ  పోరాట యోధులు ఇప్పటికే వారి చరిత్రను రాసేశారు, అది మంచిదైనా చెడ్డదైనా వారి కలం సిరా ఎప్పుడో ఇంకిపోయింది. నేటి నాయకత్వం ఆ పాత పేజీలను చెరిపేయడం పైనే ఎందుకు అంతగా…

లడఖ్ భవిష్యత్తును దిల్లీ నుంచి నిర్ణయించలేరా ?

“లడఖ్ అనుభవం ఒంటరిది కాదు. కాశ్మీర్, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, అస్సాం వంటి భారత సరిహద్దు ప్రాంతా లన్నింటినీ ఇదే నమూనా కనిపిస్తుంది. జాతీయ ఏకత్వం పేరుతో ప్రత్యేక రక్షణలు తొలగించబడుతున్నాయి. స్థానిక నాయకత్వాన్ని అప్రామాణికం చేస్తున్నారు. నిరసనలను అస్థిరత గా, తీవ్రవాదంగా చిత్రీకరిస్తున్నారు. సైనికీకరణ ద్వారా గనులు, పరిశ్రమలకు మార్గం సుగమం చేస్తున్నారు.”  2019లో…

బీసీ ద్రోహులెవరు..?..బాధితులెవ్వరు..?

“హక్కులపై అధికార పక్షాలను ప్రశ్నించి, నిలదీసినప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది. అంతేకానీ పాలకవర్గాల భ్రమల్లో ఉంటై ప్రతిపక్షాలను ప్రశ్నిస్తే ప్రయోజనం శూన్యం, వెరసి బీసీలను మరింత అన్యాయం జరుగుతుందన్నది గ్రహించాలి. సోకాల్డ్ బీసీ నేతల ప్రచారం వెనుక,ప్రకటనల వెనుక ఖచ్చింతగా బీసీ ప్రయోజనాలైతే లేవు..ఎవరి ప్రయోజనాలున్నాయో బీసీలు తెలుసుకోవాలి. బీఆర్ఎస్‌ను టార్గెట్‌ చేస్తున్న కొంతమంది బీసీ…

పిడికెడు మందికి లాభలు కోట్ల మందికి భారలు!

దేశం అభివృద్ధి చెందుతోందని పాలకులు గర్వంగా చెబుతున్నారు.మన దేశం నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఐదవ అతిపెద్ద శక్తిగా ఎదిగిందని గణాంకాలు ఘోషిస్తున్నాయి ర్యాంకులు పెరుగుతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి, స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలను తాకుతున్నాయి. కానీ ఈ అభివృద్ధి ఎవరికి? ఈ గణాంకపు తళతళల వెనుక…

‘డిజిటల్‌ వ్యసన’ కట్టడికి ఏకైక మార్గం “డిజిటల్ ఉపవాసమే”‌

“డిజిటల్‌ వ్యసనం మితిమీరితే పిల్లలు మానసిక క్షోభ, క్రియాత్మక బలహీనతలకు దారి తీస్తుందని సర్వే నిర్వచిస్తున్నది. డిజిటల్‌ అడిక్షన్‌ హద్దులు దాటితే ఏకాగ్రత క్షీణించడం, నిద్రలేమా సమస్యలు ఉత్పన్నం కావడం, ఆందోళన/నిరాశ/ఒత్తిడి ప్రమాదకర స్థాయికి పెరగడం, విద్యార్జన కోరిక తగ్గడం, సామాజిక సంబంధాలు తగ్గడం, ఒంటరితనం వేధించడం, చురుకుదనం మాయం కావడం, నైపుణ్యాలు తగ్గడం, పనితీరు…

చారిత్రాత్మక ఒప్పందమా….చరిత్రహీన లొంగుబాటా?

“భారత దేశ వాణిజ్య అంశాలు వాషింగ్టన్ లో నిర్ణయాలు జరుగుతున్నాయి. ఎవరి దగ్గర చమురు కొనాలి, ఎవరి దెగ్గర కొనకూడదు అని అమెరికా నిర్ణయించే దౌర్భాగ్య స్థితికి నెట్టివేయబడ్డాము. మొదట్లో భారత్ ఇరాన్ నుండి చమురు కొనే సమయంలో ఇరాన్ పై ఆంక్షలు విధించింది అమెరికా. ఇరాన్ నుండి కొనటం నిలిపివేసింది భారత్. ఆ తరువాత…

గూండ్ల వెంకట నారాయణ

ద్రావిడ సాహిత్యోద్యమం రావటానికి సూచనలు కనిస్తున్నాయి. ఆత్మగౌరవ పోరాటంగా మొదలయిన ద్రావిడ ఉద్యమం భాషా, సామాజిక, రాజకీయాల్లో తన ప్రభావం బలంగా చూపించింది. కానీ సాహిత్యంలో ఉద్యమంగా ప్రభావం చూపలేదు. భావజాలంగా మాత్రమే చూపిస్తూ వచ్చింది. అయితే ఈ ప్రభావం తెలుగువారికి మరీ తక్కువ. తెలుగునాట ద్రావిడవాదం గురించి ఎక్కువ చర్చలు జరగలేదు. ఇందుకు మరోకారణం ద్రావిడ అనగానే…

ప్రభుత్వ పాఠశాలల పునరుజ్జీవనానికి హేతుబద్ధీకరణే మార్గమా?

  “ఒక పాఠశాలలో మొత్తం విద్యార్థులు 40 మాత్రమే ఉండగా అక్కడ ముగ్గురు లేదా నలుగురు ఉపాధ్యాయులు ఉండటం, మరో పాఠశాలలో 200 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉండటం వంటి పరిస్థితులు స్పష్టమైన అసమతులతను చూపుతున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన నివేదికల ప్రకారం సుమారు 20 శాతం పాఠశాలల్లో అవసరానికి మించిన ఉపాధ్యాయులు…