పాలకులారా…కృపయా ధ్యాన్దే !

మనదేశంలో ప్రయాణం వేళ తీవ్ర క్రమశిక్షణారాహిత్యాన్ని, దుర్భర దారిద్ర్యాన్ని కళ్లారా తిలకించాలంటే ఉత్తర-దక్షిణ భారత దేశాల మధ్య రాకపోకలు సాగించే కొన్ని రైళ్లను చూస్తే సరిపోతుంది. బెంగుళూరు నుంచి దానాపూర్ (బిహార్)కు సంఘమిత్ర (12295) ఎక్స్ప్రెస్ అని ఓ రైలు నిత్యం తిరుగుతూ ఉంటుంది. ఏపీ, తెలంగాణలో అనేక స్టేషన్లలో ఈ రైలు ఆగుతూ వెళ్తుంది.…








