Category ప్రత్యేక వ్యాసాలు

పాలకులారా…కృపయా ధ్యాన్‌దే !

మనదేశంలో ప్రయాణం వేళ తీవ్ర క్రమశిక్షణారాహిత్యాన్ని, దుర్భర దారిద్ర్యాన్ని కళ్లారా తిలకించాలంటే ఉత్తర-దక్షిణ భారత దేశాల మధ్య రాకపోకలు సాగించే కొన్ని రైళ్లను చూస్తే సరిపోతుంది. బెంగుళూరు నుంచి దానాపూర్ (బిహార్‌)కు సంఘమిత్ర (12295) ఎక్స్‌ప్రెస్‌ అని ఓ రైలు నిత్యం తిరుగుతూ ఉంటుంది. ఏపీ, తెలంగాణలో అనేక స్టేషన్లలో ఈ రైలు ఆగుతూ వెళ్తుంది.…

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక జమలాపురం కేశవరావు

నిజాం నిరంకుశ పాలనలో  బానిసలుగా బతుకుతున్న వారి స్వేచ్ఛకోసం, తమ జీవితాన్ని త్యజించిన వారిలో ‘సర్దార్ జమలాపురం కేశవరావు’ ముందు వరుసలో నిలుస్తారు.. కట్టెదుట జరుగుతున్న అన్యాయాలకు చూస్తూ, సహిస్తూ ఉండలేక ప్రజల్లో ధైర్య సాహసాలను నూరిపోయడమే ఏకైక లక్ష్యంగా జీవితాంతం మందుకు సాగారు. హైదరాబాద్‌ రాజ్యంలో కాంగ్రెస్‌  పార్టీకి జీవంపోసి, ప్రజా శ్రేయస్సు కోసం సర్వస్వం…

న్యాయమూర్తులలో అవినీతి

బహిరంగ చర్చే ఈ పురుగుకు మందు మన రాజ్యాంగంలో హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీలను బర్తరఫ్‌ ‌చేయడం సులభం కాదు. మామూలుగా ఉద్యోగం ఇచ్చేవాడికి తీసేసే అధికారం కూడా ఉంటుంది. అయితే దానికి సరయిన కారణాలు ఉండాలి. తీసేసే ముందు సహజ న్యాయసూత్రాలను పాటించి విచారణ జరపాలి అని చట్టం చెప్తుంది. ఒక్క హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల…

పిల్లలతో జాగ్రత్తా ? లేదంటే ప్రమాదం !

ఈ రోజుల్లో పిల్లలంటే ఎంతో ప్రేమ ! వారిని వారి తల్లిదండ్రులు కొట్టరు,తిట్టరు,ఎన్ని చిలిపిపనులు చేసిన, చూసిచూడనట్లు వ్యవ హరిస్తారు. ప్రత్యేకంగా తం డ్రులకు వారీ పుత్ర సంతానంపై అమితమైన ప్రేమ, ఎందుకంటే ఎక్కువ సమయం వారితో గడ పరు కదా ! అదే కారణం కావొ చ్చు ! కాబోలు. తల్లి ఇంతో అంత…

‘జ్ఞానపీఠం’ పై నిలిచిన ‘శుక్లా’

భారతదేశ అత్యున్నత సాహిత్య పురస్కారమైన జ్ఞానపీఠ్‌ అవార్డును సాహిత్యం, సృజనాత్మకత, విలక్షణమైన రచనా శైలిలో అద్భుతమైన చేసిన కృషికి గాను ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన చిన్న కథా రచయిత, కవి, వ్యాసకర్త, సమకాలీన రచయితలలో ఒకరైన ప్రముఖ హిందీ రచయిత వినోద్‌ కుమార్‌ శుక్లా 59వ గ్రహీతగా ఎంపికయ్యారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి ఈ అత్యున్నత…

దక్షిణాది వ్యూహం సాకారమయ్యేనా?

డీ లిమిటేషన్‌ వల్ల ప్రజలకు ఒరిగేదేమి? దక్షిణ రాష్ట్రాల్లో  పాగా వేయలన్నది బిజెపి ఆశ..దాన్ని అడ్డుకోవాలన్నది డిఎంకె తదిర ప్రాంతీయ పార్టీల వ్యూహం. అందుకే తొలుత హిందీ వ్యతిరేకతతో మొదలైన యుద్దం. ఇప్పుడు డీ లిమిటేషన్‌ వ్యవహారం తెరపైకి తెచ్చారు. నిజానికి డీ లిమిటేషన్‌ వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదు. అయితే రాజకీయం కనుక రచ్చ…

భావితరాలకు స్ఫూర్తి …సునీతా విలియమ్స్..!

తరిక్షంలో అద్భుతాలు సృష్టించే క్రమంలో అనేక ఆటుపోటులు ఎదురవుతాయి.వాటిని మొక్కవోని  మనోధైర్యంతో అధిగమించింది సునీత విలియమ్స్, బూచ్ విల్ మోర్.వీరి గురించి ఎంత చెప్పినా తక్కువే.అంతరిక్షంలో అద్భుతాలు తెలుసుకునేందుకుగాను చాలామంది  ప్రయత్నాలు చేస్తారు.అలాంటి ప్రయత్నాల్లో అనేక సమస్యలు, అనేక ప్రమాదాలు పొంచి ఉంటాయి.తాము ప్రయాణించేటువంటి అంతరిక్ష నౌక లో సాంకేతిక సమస్యలు ఏర్పడినట్లయితే వ్యోమగాముల ప్రాణాలు…

ఎన్నికల సంస్కరణలపై ఇసి దృష్టి సారించాలి!

వోటు అన్నది ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎంతో విలువైనది. దీనిపై నిర్లక్ష్యం తగదు. వోటర్ల నమోదు నుంచి దొంగ వోట్ల వరకు ..ఎక్కడ లోపం ఉందో ఎన్నికల సంఘం ఆలోచించడం లేదు. ఎన్ని ప్రకటనలు గుప్పించినా నేటికీ పక్కాగా వోటు నమోదు కార్యక్రమాలు జరగడం లేదు. వోటును ఆధార్‌కు అనుసంధానం చేయాలన్న సంకల్పం నెరవేరడం లేదు. అలాగే…

ఓరుగల్లు సభ బిఆర్ఎస్ కు బలమివ్వనుందా?

Will the warangal meetig give strength to the BRS?

(మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) వరంగల్‌లో ఈనెల 27న నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభపై బిఆర్‌ఎస్‌ పెద్ద ఆశనే పెట్టుకుంది. లక్షలాది మందితో నిర్వహించ  తలపెట్టిన ఈ సభ బిఆర్‌ఎస్‌కు మరో టర్నింగ్‌ పాయింట్‌ కానుందన్న చర్చ జరుగుతున్నది. టిఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పడి మార్చి 27కు 24 ఏండ్లు పూర్తిచేసుకుని 25వ  సంవత్సరంలోకి  చేరుకుంటుండడంతో సిల్వర్‌ జూబ్లీ ఫంక్షన్‌ను భారీ ఎత్తున చేసేందుకు ఆపార్టీ…