Category ప్రత్యేక వ్యాసాలు

కౌన్సిలర్ల వోటే కీలకం… చైర్మన్ ఎన్నికల రాజకీయ గణితం

“పట్టణీకరణ వేగవంతమవుతున్న నేపథ్యంలో మున్సిపల్ పాలనపై ప్రజల అంచనాలు కూడా పెరిగాయి. అభివృద్ధి పనుల అమలు, పన్నుల వసూళ్లు, సంక్షేమ పథకాల పంపిణీ ఇవన్నీ ఎన్నికైన మండలి సామర్థ్యంపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల చైర్మన్ ఎన్నిక కేవలం అంతర్గత రాజకీయ ప్రక్రియ కాదు పట్టణ అభివృద్ధి దిశను నిర్ణయించే కీలక ఘట్టం.” మున్సిపల్ ఎన్నికలు స్థానిక…

‘కల్తీ ‘ కమిటీ ..!

తిరుమల లడ్డూలో కల్తీ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే సీబీఐ ఛార్జ్ షీట్, ఇతర ల్యాబుల్లో లడ్డూ, నెయ్యిలో ఎలాంటి జంతుకొవ్వు కలవలేదని నిర్ధారణ జరిగింది. అంటే ఆవు, పంది, చేప కొవ్వు, నూనె లాంటి పదార్థాలు కలపలేదని తేల్చేసింది. ఇన్నేళ్లుగా జరుగుతున్న వ్యవహారంలో సీబీఐ ఛార్జ్ షీట్ ఇచ్చిన స్పష్టత..…

గాడి తప్పుతున్న జర్నలిజం?

” కేసులు,జైళ్ళు ఇక జర్నలిజానికి వేదికలు, వేధింపులు కాబోతున్నాయి.ఇదే అదనుగా పాలక పక్షాలు నిజమైన జర్నలిస్టులకు వేధింపులు కోసం కేసులు, దర్యాప్తు సంస్థలు వినియోగించరనే  గ్యారెంటీ ఏమీ లేదు. జర్నలిస్టులు పాలకులు -యాజమాన్యాల క్రీడలో పావులుగా మారనున్నారు.జర్నలిస్టు సంఘాలు కూడా స్వతంత్రంగా ఉన్నట్లు కనిపించినా అలా లేవు..!ఏదో ఒక పాలకపక్షం విదిలించే పదవుల కోసం తమ సంఘాల చైతన్యం తాకట్టు పెడుతున్నారు.ఎవరి గుంపు వారికే ఉంది.దశాబ్దాలుగా జర్నలిస్టు సంఘాలు నడిపిస్తున్న నాయకత్వాలే అందుకు ఉదాహరణ..” ‘మాయా’దర్పణం-1 ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం మీడియా.భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో మిగతా…

తెలంగాణ ఏర్పాటులో సుష్మా కీలక పాత్ర

“తెలంగాణ కోసం ఆత్మాహుతి చేసుకుంటున్న పిల్లలకు విజ్ఞప్తి చేస్తూ తెలుగులో చెప్పాను. ‘తెలంగాణ కోసం బలిదానం వద్దు. తెలంగాణ చూడటానికి బతకాలి. బతకాలి’ అని. ఇప్పుడు ఈ బిల్లు వారి స్వప్నాలను సాకారం చేసేందుకు వచ్చింది. ఇప్పుడు దీన్ని వ్యతిరేకించి ఆ పిల్లల పట్ల విశ్వాస ఘాతుకానికి ఎలా పాల్పడతాం?” సుష్మా స్వరాజ్ మద్దతు తోనే…

హైదరాబాద్ పై బిజెపి తాజా రాజకీయ వ్యూహం..?

“హైదరాబాద్ కున్న వెయ్యెళ్ళు చరిత్ర, తెలంగాణా సంస్కృతి కాలగర్భంలో కలిసిపోతుంది. ఇప్పటికే హైదరాబాద్ పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో వాయు కాలుష్యం నాలుగు వందల ఇండెక్స్ దాటింది. కనుక వాయు కాలుష్యం ఈ చర్యతో మరింత పెరిగే ప్రమాదం  ఉంది. యువత ఉద్యోగాలు, రిజర్వేషన్లు పై పెట్టుకున్న ఆశలు సన్నగిల్లే అవకాశం ఉంది.కేంద్రబలగాల వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలసి ఉంటుంది.ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన…

మున్సిపల్ సమరం: పోలింగ్ రోజు వ్యూహాల యుద్ధం

బూత్ స్థాయి బరిలో ప్రధాన పార్టీల బలపరీక్ష నేడు మున్సిపల్ పోలింగ్ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు మరొకసారి ఉత్కంఠ భరిత దశలోకి ప్రవేశించాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సాధారణంగా పట్టణ పాలనకు సంబంధించినవిగా కనిపించినా, వాస్తవానికి ఇవి రాష్ట్ర స్థాయి రాజకీయాలపై ప్రభావం చూపే కీలక సమరాలుగా మారాయి. మున్సిపల్ ఎన్నికలు ప్రజల దైనందిన జీవితాలకు…

ముంబై తొలి తెలుగు కవి ద్యావరిశెట్టి వేంకటేశ్వర్లు

సొంతూరిలో ఉపాధి కరువై 1920లో, కుక్కునూరు నుండి ముంబైకి వలస వచ్చిన ద్యావరిశెట్టి గంగారాం, గంగూబాయి దంపతులకు 23 ఆగస్ట్ 1932 లో జన్మించిన ద్యావరిశెట్టి వేంకటేశ్వర్లుకు పేదరికం వారసత్వంగా లభించింది. కానీ, ఆయన పేదరికంలోనే మగ్గిపోలేదు. బాల్యం నుండిజీవితాన్ని పోరాటానికి అంకితం చేసి, గెలిచి, ఉన్నత శిఖరాలు అధిరోహించి నేటి యువతకు ఆదర్శప్రాయుడయ్యారు. బోయవాడు…

పెద్దమనుషుల ద్వారా ప్రభుత్వం ఇచ్చిన రక్షణ పత్రం

Telangana armed struggle

“రాష్ట్రంలోని ఆర్ధిక వనరులను బట్టి ఖర్చును కేటాయించడం రాష్ట్ర ప్రభుత్వము శాసన సభకి అధికారంలోని వ్యవహారం అయిన కేంద్రీయ సాధారణ పరిపాలనా వ్యవహారాలకు సంబంధించిన కొత్త రాష్రం నిధులన్నీ రెండు ప్రాంతాల మధ్య నిష్పత్తి ప్రకారం తెలంగాణ ఆదాయంలో మిగులును తెలంగాణ ప్రాంతం అభివృద్ధికి ఉంచాలని ఆంధ్ర తెలంగాణా ప్రాంతాల పతినిధులు అంగీకరించి ఉన్నారు. కాబట్టి…

సత్యాన్ని సమాధి చేసే కుట్రలు

Conspiracies That Bury the Truth

“కేంద్ర రాష్ట్రాలు పరోక్ష్యంగా ప్రత్యేక్షంగా నియంత్రించే, ప్రభుత్వాల ఆధ్వర్యంలో పని చేసే విచారణ సంస్థలపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు. కాబట్టి ఈ కాల్చివేత కుట్రల్లో కేంద్ర, రాష్ట్రాల ప్రమేయం ఉందన్న ఆరోపణలుండంతో, రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తే సరిపోదు. అంతర్ రాష్ట్రాల, కేంద్రం ఇన్వాల్వ్మెంట్ ఉందన్న అనుమానాలున్నాయి కాబట్టి, అందులోనూ కేంద్రం, రాష్ట్రం రెండు కూడా …