Category ప్రత్యేక వ్యాసాలు

సరూర్‌నగర్‌లో బతుకమ్మ సంబరం – ప్రపంచం గుర్తించిన తెలంగాణ ఉత్సవం

హైదరాబాద్‌ సరూర్‌నగర్ స్టేడియం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా బతుకమ్మ సంబరాలకు సాక్ష్యమైంది. తెలంగాణ సాంస్కృతిక ఆత్మగా నిలిచిన ఈ పూల పండుగ ఈసారి ప్రపంచ వేదికపై కొత్త పుట రాసుకుంది. 66 అడుగుల ఎత్తు, 21 అడుగుల వెడల్పు, సుమారు 7 టన్నుల బరువుతో అద్భుతంగా నిర్మించిన బతుకమ్మ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో…

లదాఖ్ సమస్యకు పరిష్కారం చూపలేరా

“ప్రజల డిమాండ్లపై చర్చించడానికి బదులుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అస్త్రాలను ప్రముఖ పర్యావరణవేత్త హక్కుల  ఉద్యమకారుడు  సోనమ్  వాంగ్‌చుక్ వైపు మళ్లించింది. ఆయన ప్రసంగాలు “అరబ్ స్ప్రింగ్ శైలిలో నిరసనలు” ప్రేరేపించాయని ఆరోపించింది.  ఇదే సమయంలో, వాంగ్‌చుక్ స్థాపించిన *ఎస్ఈసిఎంఓఎల్ * సంస్థకు చెందిన విదేశీ నిధుల లైసెన్స్ ను రద్దు చేసింది. కారణం: “ఆర్థిక…

ఉపగ్రహాలకు కూడా “బాడీ గార్డులు” కావాలా !

“భారతదేశ పొరుగు శత్రు దేశాలైన చైనా, పాకిస్థాన్‌లతో పొంచి ఉన్న సరిహద్దు వివాదాలు, కక్ష పూరిత ప్రమాదాలను గమనించిన కేంద్ర ప్రభుత్వం బాడీ గార్డు ఉపగ్రహాల పథకానికి పూనుకోవడం సముచితంగా ఉన్నది. ఈ దేశాలు మన ఉపగ్రహాల విధ్వంసానికి కూడా ప్రణాళికలు వేసే ప్రమాదం కూడా ఉన్నందున ఈ నిర్ణయాన్ని ప్రాధాన్యతాక్రమంలో తీసుకోవడం జరుగుతున్నది. అంతరిక్ష…

ట్రిబ్యునల్(2) 2013 కేటాయింపులకు ప్రామాణికత ఉందా ?

“2013 లో ఇచ్చిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు మేరకు కర్ణాటక ఆల్మట్టి జలాశయం ఎత్తు పెంచుకొనే అవకాశం ఉంది . ఈ తీర్పు సుప్రీంకోర్టు స్టే తో కేంద్రం నోటిఫై చేయనందున చట్టబద్ధత లేదని బేసిన్ లోని మిగిలిన రాష్ట్రాలు అడ్డుపడుతున్నాయి. అదే సమయంలో తెలంగాణలోని అధికార ప్రతిపక్షాలు రెండు కూడా ఆల్మట్టి జలాశయం…

ట్రిబ్యునల్ – (2) 2013 కేటాయింపులకు ప్రామాణికత ఉందా ? 

2013 లో ఇచ్చిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు మేరకు కర్ణాటక ఆల్మట్టి జలాశయం ఎత్తు పెంచుకొనే అవకాశం ఉంది . ఈ తీర్పు సుప్రీంకోర్టు స్టే తో కేంద్రం నోటిఫై చేయనందున చట్టబద్ధత లేదని బేసిన్ లోని మిగిలిన రాష్ట్రాలు అడ్డుపడుతున్నాయి. అదే సమయంలో తెలంగాణలోని అధికార ప్రతిపక్షాలు రెండు కూడా ఆల్మట్టి జలాశయం…

నేపాల్‌ను చూసైనా సోయిరాదా.?

“జాతీయ స్థాయిలో మీడియా ను ‘గోది’ మీడియా గా పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనకు వ్యతిరేకంగా తన ప్రచారం మొత్తం సోషల్ మీడియా పై ఆధారపడి కొనసాగిస్తున్నారు. భారత్‌ జోడో యాత్రలు, భారత్ న్యాయ్ యాత్రలు చేస్తు ప్రజలను చైతన్యం చేస్తుంటే..తెలంగాణలో…

Meta writing మరియు ఇద్దరి స్త్రీ అస్తిత్వవాదాలలో భిన్నత

‘Mother Mary Comes To Me’ పుస్తకం కవర్ లోపలివైపు ‘Memoir’ అని రాసి ఉంది. పుస్తకాన్ని లాంచ్ చేసినప్పుడూ, ఆ తర్వాత దాని గురించిన ఇంటర్వ్యూలలో ‘‘మా అమ్మ, ఆమెతో నా బంధము ఇందులోని విషయాలు‘‘ అని చెప్పింది రచయిత్రి. నిజమే, ప్రధానంగా వాళ్ళ అమ్మ వ్యక్తిత్వం (అదే ఆమె జీవితం కూడా) గురించి…

నేపాల్‌ను చూసైనా సోయిరాదా.?

 జాతీయ స్థాయి మీడియా ను ‘గోది’ మీడియా గా పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనకు వ్యతిరేకంగా తన ప్రచారం మొత్తం సోషల్ మీడియా పై ఆధారపడి కొనసాగిస్తున్నారు. భారత్‌ జోడో యాత్రలు, భారత్ న్యాయ్ యాత్రలు చేస్తు ప్రజలను చైతన్యం చేస్తుంటే..తెలంగాణలో…

నేపాల్ జెన్ జీ ఆందోళన – తెలంగాణ సామీప్యత

కొన్ని అంశాలని పరిశీలిస్తే నేపాల్ లో రాజకీయ పరిణామాలకు తెలంగాణ రాజకీయ పరిణామాలకు సామీప్యత కనిపిస్తుంది. ఇది అతిశయోక్తి కాదు. ఏండ్ల రాచరిక పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించి రాచరికాన్ని కూల్చి రాజ్యాంగ బద్ద పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ ప్రజలు కూడా దశాబ్దాల పాటు పోరాడి సీమాంధ్ర పెట్టుబడి దారి దోపిడీ పాలకుల నుండి…