Category ప్రత్యేక వ్యాసాలు

ఆకలి మరియు యుద్దాలతో ఛిద్రమౌతున్న ప్రపంచ బాల్యం

“ఈ నవంబర్ మాసాన్ని బాలల హక్కుల రక్షణలో ఒక ముఖ్య మార్పు కు నాంది పలకండి. ఉదాసీనత నుండి చర్యకు, నిశ్శబ్దం నుండి కార్యాచరణకు, యుద్ధం నుండి శాంతికి అనే సందేశాన్ని ప్రతిధ్వనించనివ్వండి. అన్ని యుద్ధాలను ఆపండి. ప్రతి బిడ్డకు పౌష్టిక ఆహారం అందించండి. పాఠశాలలు సైనిక చర్యలతో ధ్వంసం చేయకుండా పిల్లలతో భర్తీ చేయదానికి…

అభ్యుదయవాది అయ్యవారు రామయ్య

నిజానికి పూలే కంటే ముందే ముంబయి నగరంలో రామయ్య, మరికొందరు తెలుగు ప్రముఖులు సామాజిక న్యాయానికి చెందిన పలు కార్యక్రమాలు నిర్వహించేవారు. మద్యపాన నిషేదం, మూఢవిశ్వాసాలకు వ్యతిరేకంగా సభలు సమావేశాలు నిర్వహించడం లాంటి పనులెన్నో చేసేవారు.  పూలే   ప్రభావం తెలుగువారి మీద బలంగా పడడం వల్ల బాలికల పాఠశాలలు, గ్రంథాలయాలు లాంటివి కూడా తెలుగువారు ఏర్పాటు చేశారు.…

ఎవరనుకొన్నారు? ఇట్లౌనని ఎవరనుకొన్నారు- కాళోజీ

29. జనధర్మో విజయతే ప్రజాకవి రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ [1] (సెప్టెంబరు 9,   1914 – నవంబరు 13, 2002) “కాళోజీ నారాయణరావు లేదా కాళోజీ లేదా కాళన్న” గేయం లో కొన్ని భాగాలు. (“తెలంగాణ రక్షణల”  అమలు కోసం  ప్రాంతంలో ఉద్యమం  ప్రారంభమై,  “ప్రత్యేక తెలంగాణా పోరాటం“గా  రూపొంది  గత అయిదు నెలల నుండి సాగుతున్న ఉద్యమంలోని వివిధ సందర్భాలను ‘ప్రజాకవి‘ శ్రీ కాళోజి నారాయణరావుగారు జనధర్మ లో 1969లో ప్రచురించారు.)    ఎవరనుకొన్నారు? ఇట్లౌనని ఎవరనుకొన్నారు. ఎవరనుకున్నారు ఇట్లౌనని ఎవరనుకున్నారు. ఆంధ్ర తెలంగాణలకు అన్యత ఏర్పడుతుందని…

కాంగ్రెస్ భవిష్యత్ పై నీలినీడలు..!

 దేశంలో బీజేపీకి కాంగ్రెస్‌ ఒక్కటే ప్రత్యామ్నాయం అనే భావన, అతి విశ్వాసం నుంచి బయటపడాలి. బీజేపీని ఢీ కొట్టాలంటే  కాంగ్రెస్‌ లేని ప్రత్యామ్నాయ కూటమే శరణ్యం.. సిద్ధాంతాలకు రాష్ట్రాలకతీతంగా ప్రాంతీయ పార్టీల ఏకీకరణ జరగాలి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకత్వం కంటే ప్రత్యామ్నాయ లీడర్ షిప్ అవసరం..రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఈగోలకు పోకుండా బలమైన నేతకు…

బీజేపీ ‘వ్యూహ’ రహస్యం!… ఐదేళ్లు సీఎంగా ఉంటారా?

 రెండేళ్ల ఒప్పందం తెరపైకి! బీహార్ రాజకీయాలు అత్యంత ఉత్కంఠగా, గందరగోళంగా మారాయి. జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీశ్ కుమార్ పదోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టడానికి సిద్ధమవుతున్నప్పటికీ, ఆయన అధికారం ఐదేళ్లు నిలిచేనా లేదా అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఎన్డీయే కూటమిలో బీజేపీకి జేడీయూ కంటే ఎక్కువ స్థానాలు ఉన్నప్పటికీ, బీజేపీ నితీశ్ నాయకత్వాన్నే అంగీకరించడం…

తెలంగాణలో భాజపా ప్రభావం

“భాజపా ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి—నాయకత్వం చుట్టూ ఉన్న అనిశ్చితి. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి దృఢమైన నేతలున్నప్పటికీ, రాష్ట్ర వ్యాప్తంగా ఓ సమగ్రమైన, వర్గాలన్నింటిని ఆకట్టుకునే నాయకత్వం ఇంకా రూపు దాల్చలేదు. ఎన్నికల్లో విజయం సాధించాలంటే మొదటగా అవసరమైనది—స్థిరమైన, స్పష్టమైన, ప్రజలతో కలిసిపోయే నాయకత్వ నిర్మాణం. తెలంగాణ ప్రత్యేకత, భాషా స్వభావం, ప్రాంతీయ చరిత్ర,…

దొంగ వోట్లు, దొంగ పద్ధతులు

” జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కొట్లాడుతుంటే ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి బీజేపీ-ఎంఐఎం లతో దోస్తీ చేయడాన్ని, ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడడాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ఎట్లా సమర్థించుకుంటుందో చూడాలి. వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి మేలు చేయడానికి ఎంఐఎం ఒక పథకం ప్రకారంగా తమ అభ్యర్థులను…

గుయిలిన్ ప్రకృతి సౌందర్యాలు

“ఆర్మీ జనరల్ పార్కుకు వెళ్లాము. లోపలికి వెళ్ళగానే నన్ను ఆకర్షించింది ఒక పెద్ద పాట్. అక్కడ ఫోటో తీసుకొని దీనికి సంబంధించిన వివరాల కొరకు వెతికాను. ఒక వైపున ఆ వివరాలున్న బోర్డు కనిపించింది. దాని ప్రకారం.. దానిని థౌజండ్ మెన్ పాట్ అంటారు. దాని శిల్ప నిర్మాణాన్ని బట్టి అది క్రీ.శ.1663 లో క్వింగ్…

జూబ్లీలో కాంగ్రెస్‌ ‌విజయం… బిఆర్‌ఎస్‌కు గడ్డుకాలం

“ప్రధానంగా కాంగ్రెస్‌ అధికారంలో ఉండడమన్నది ఆ పార్టీకి కలిసివచ్చింది. సహజంగా ఉప ఎన్నికలు వొచ్చినప్పుడు అధికారంలో ఏపార్టీ ఉంటే ఆ పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నది జరుగుతున్న విషయం. అలాగే అధికార పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్థి నిధులు సమకూర్తాయన్న కాంగ్రెస్‌ ‌ప్రచారంకూడా బాగా పనిచేసి ఉంటుందనుకుంటున్నారు. కాంగ్రెస్‌ ఇం‌కా అధికారంలో మూడేళ్ళపాటు…