Category ప్రత్యేక వ్యాసాలు

సంచారజాతుల సంక్షేమం తుంగలో తొక్కిన ప్రభుత్వాలు

దేశంలో  ఎత్తైన  ఆకాశాన్ని  తాకే ఎత్తైన  విగ్రహాలు నెలకొల్పడానికి  అడవులను  ఛిద్రం చేసి, పర్యావరణాన్ని బ్రష్టు పట్టించి  వేల కోట్లు  ఖర్చు చేస్తున్న  ప్రభుత్వం,  ఈ  దేశ మూలవాసులైన  వారి సంక్షేమం  పూర్తిగా  తుంగలో  తొక్కింది.  భారతదేశంలో దేశీయ భాషలు తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్నాయి. సరైన నోటిఫైడ్ డీనోటిఫైడ్ కమ్యూనిటీల భాషలపై పరిశోధన ఇంకా నిర్వహించబడలేదు. అనేక…

న్యాయాన్ని క‌ప్పేసిన రాజ‌కీయం!!

Politics That Has Covered Up Justice: A Deep Dive into Power vs Truth

“ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ), కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీల‌పై తాజాగా నేష‌న‌ల్ హెరాల్ట్ కేసులో (ఎన్ హెచ్ సీ) కోర్టులో దాఖ‌లు చేసిన ఛార్జ్ షీట్ న్యాయ నిపుణుల అభిప్రాయం ప్ర‌కారం ఈ బ‌ల‌హీన‌మైన కేసులో ఏదోవిధంగా ఈ నాయ‌కుల‌ను ఇరికించ‌డానికి ఈడీ చేస్తున్న చివ‌రి ప్ర‌య‌త్న‌మిది! మ‌నీలాండ‌రింగ్ జ‌రిగిందంటూ పేర్కొంటున్న ఈ కేసులో…

అవరోధాలు దాటి… ఆత్మవిశ్వాసంతో ముందుకు

సమాజంలో ప్రతి వ్యక్తీ గౌరవంగా జీవించే హక్కును కలిగి ఉంటారు. అయితే శారీరకంగా లేదా మానసికంగా కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్న వారిని మనం గతంలో ‘వికలాంగులు’ అని పిలిచేవాళ్ళం. కానీ వారిలో దాగి ఉన్న అంతర్గత శక్తిని, ప్రత్యేక ప్రతిభను గుర్తించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారిని ‘దివ్యాంగులు’ అని సంబోధించడం ఒక సామాజిక మార్పుకు…

చైతన్య దీపం – పర్శా శంకర్‌రావు 

“అంబేడ్కర్‌ తొలిసారి ఉన్నత విద్యాభ్యాసం కోసం ఇంగ్లాండ్‌ వెళ్ళాలనుకున్నప్పుడు శంకర్‌రావు తాను కొంత విరాళాన్ని ప్రకటించి, మిత్రుల వద్ద మరికొంత సేకరించి మొత్తం 5 వేల రూపాయలు అంబేడ్కర్‌కు సహాయంగా అందించారు. ఇంగ్లాండ్‌ నుండి తిరిగి వచ్చిన తర్వాత అంబేడ్కర్‌ ముందుగా శంకర్‌రావు ఇంటికి వెళ్ళి అభివాదం చేసి కృతజ్ఞతలు తెలుపుకున్నారని చరిత్ర చెబుతోంది. శంకర్‌రావు…

తెలంగాణాసమస్య-ఆందోళనలపై వంద కోట్లు నిధులు మిగిలినవా లేదా?

“అనన్య మేధావి, రాజనీతి చతురుడు, అపర చాణక్యుడు, వాసికెక్కిన రాజకీయవేత్తలలో ప్రముఖుడు కాసు బ్రహ్మానంద రెడ్డి  (జూలై 28, 1909 – మే 20, 1994). ఆయన తలపై టోపీని అటూ ఇటూ మార్చితే అమోఘ మైన రాజకీయ ఎత్తు వేసినట్టే అని ప్రసిధ్ది నాయకుడు.” 31. జనధర్మో విజయతే జనధర్మ ప్రత్యేక సంచిక (సంపుటి…

అమ్మకానికి ప్రజాస్వామ్యం 

“ఏక గ్రీవాలు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది..గ్రామాల్లో శాంతి భద్రతలు ఉంటాయి, ప్రజల మధ్య స్నేహ సంబందా లుంటాయి వంటి అందమైన అబద్దాలను పాలక వర్గాలు, గ్రామాల్లో ఆధిపత్య వర్గాలు చెపుతాయి..ఏక గ్రీవాలు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం కాదు, బలహీనపర్చుతుంది. గ్రామాల్లో మళ్లీ ఆధిపత్యం పెరుగుతుంది..శాంతి భద్రతలు కాపాల్సింది ప్రభుత్వం. శాంతి భద్రతాల పేరుతో ఏక గ్రీవాలను…

పిల్లల్లో ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహిస్తున్నామా !

పిల్లలు తాము చూసిన ప్రతి అంశం గూర్చి తెలుసుకోవాలనే ఉత్సుకతతో తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, ఉపా ధ్యాయులను  ప్రశ్నల వర్షంలో ముంచేస్తారు. ఆకులు పచ్చగానే ఎందుకు ఉన్నాయి ? వంటింటిలోని ప్రెషర్‌ కుక్కర్‌ విసిల్‌ మోత ఎందుకు చేస్తోంది ? పసుపును, సున్నాన్ని కలిపితే ఎర్రని ద్రవం ఎందుకు వచ్చింది ? సోడా…

School Safety and Child Protection: పాఠశాల భద్రత–పిల్లల రక్షణ: ప్రభుత్వాల అత్యవసర కర్తవ్యం

School Safety and Child Protection: A Vital Responsibility for Governments

“మన పాఠశాలల్లో ప్రతి బిడ్డ భద్రత, రక్షణ, మరియు గౌరవంతో ఎదగాలని కోరుకుంటున్నాం. ప్రతి రోజు పాఠశాలకు వచ్చే ప్రతి మొదటి భరోసా. పాఠశాల సిబ్బంది ప్రవర్తన, సహనం, మాట ఇవన్నీ పిల్లల అంతర్గత ప్రపంచాన్ని తీర్చి దిద్దుతాయి. మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి: పిల్లలు ఒకే రకమైన సమూహం కాదు. వారి నేపథ్యాలు వేర్వేరు.…

రెండేళ్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వ సాఫల్య వైఫల్యాలు

తెలంగాణ రాష్ట్ర రాజకీయం 2023 ఎన్నికలతో మరో మలుపు తిరిగింది. దశాబ్దకాలం ఒక్క పార్టీ ఆధిపత్యాన్ని ముగిస్తూ, ‘ప్రజల పాలన–ప్రజలతోనే’ అని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త శకానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల వేళ వెలువరించిన ఆరు ముఖ్య హామీలు, రాష్ట్ర పరిపాలనపై “పూర్తి పారదర్శకత” వాగ్దానం, పాత…