Category ప్రత్యేక వ్యాసాలు

తిరుగులేని నాయ‌కుడిగా రేవంత్‌రెడ్డి!

“రెండేళ్ల పాల‌న ముగియ‌గానే అస‌మ్మ‌తి రాగాలు మొద‌లు కావ‌డం కాంగ్రెస్ లోని విశిష్ట సంస్కృతి. రేవంత్‌కు ఇదే ప‌రిస్థితి సీనియ‌ర్ల‌నుంచి ఎదురైంది. ఈ అస‌మ్మ‌తిని క‌ట్ట‌డి చేయ‌డం, పార్టీ అధిష్టానానికి కూడా త‌న విలువ‌ను తెలియ‌జెప్ప‌డానికి జూబ్లీ ఎన్నిక‌ను ఆయ‌న ఒక అస్త్రంగా ఉప‌యోగించుకున్నార‌నే చెప్పాలి. ఈ గెలుపుతో మ‌రో మూడేళ్ల‌పాటు త‌న ఆధిప‌త్యానికి ఎటువంటి…

తెలంగాణ తేజస్సుకు ప్రతిబింబం‘ యాసంగి ముచ్చట్లు ‘

'Yasangi Muchhattu' Reflects the Cultural Brilliance of Telangana

( హనుమకొండ,వాగ్దేవి డిగ్రీ,పీజీ కళాశాల సెమినార్ హాల్ లోనవంబర్ 16, ఆదివారం పొద్దున 9.30 ని లకు  డా.వాణి దేవులపల్లి ‘ యాసంగి ముచ్చట్లు ‘ పుస్తకావిష్కరణ సందర్భంగా..పుస్తకం ముందు మాట లో కొంత భాగం ) 1968 మొదలు 2014 వరకు ఆగుతూ సాగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంగా ‘సంస్కృతి’ అంటే సంప్రదాయాలు, విశ్వాసాలు, అలవాట్లు, ఆచార వ్యవహారాలు, పండుగలు, అంగడి- జాతర్లుగానే మెజారిటీ సమాజం…

ఊహించిన ఫలితం ,,!

బీఆర్ఎస్‌ వోట్ షేర్‌ దాదాపుగా స్థిరంగా ఉంది.. కాంగ్రెస్‌ వోట్‌ షేర్‌ కూడా స్థిరంగా ఉన్నప్పటికీ, ఈ సారీ ఫలితాలను గమనిస్తే బీజేపీ వోట్‌ షేర్‌ సగానికి పైగా కాంగ్రెస్‌కు బదలాయింపు జరిగింది. ఎన్నికలు జూదం లాంటిది.. ప్రత్యార్థిని ఓడించేందుకు శత్రువు శత్రువు మిత్రులు అవుతారు..జూబ్లిహిల్స్‌లో కూడా అదే జరిగింది. కాంగ్రెస్‌, బీజేపీ ఉమ్మడి శత్రువు.బీఆర్ఎస్‌…

మరాఠీ శాసనసభలో తెలుగు పరిమళం

“వరస కరువులతో బుక్కెడు బువ్వ కోసం తెలంగాణా ప్రాంతం నుండి మూడున్నర శతాబ్దాల క్రితం ముంబయికి (అప్పటి బొంబాయి) వలస వెళ్ళి, అక్కడ నిలదొక్కుకొని, తాము జీవితంలో ఎదగడమేకాకుండా వందలాది మందికి ఉపాధి కల్పించి, రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాహిత్య రంగాల్లో శిఖరాగ్రాలను అందుకున్న వారెందరోఉన్నారు.. కానీ, ప్రాంతీయ వివక్షల వల్లనో, పాలకుల ఆధిపత్య నిర్లక్ష్యం…

ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ ఫలితాలు కావు..

“ఎగ్జిట్ పోల్స్ లో చాలా వరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తేడా 5 శాతం గా ఇచ్చాయి.. అదే సమయంలో బీజేపీ వోట్ షేర్ 14 శాతం నుంచి 6 నుంచి 8 శాతం తగ్గినట్లు ఇచ్చాయి.. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీజేపీ  వోట్ షేర్ సగానికి పైగా ఏటు పోయింది అనేది…

రోడ్డు ప్రమాదాల్లో మృతులందరివీ ప్రభుత్వ హత్యలే!

గతంలో యుద్ధానంతరం సమీక్ష చేసుకొంటే తండ్రులను పోగొట్టుకున్న పిల్లలు కొడుకులను పోగొట్టుకొన్న తల్లితండ్రులు సోదరులు పోగొట్టుకున్న సోదరీ మణులు హృదయ విదారక గాథలు గుండెలను పిండివేసేటివి. ఇప్పుడు యుద్ధాలు అక్కర లేదు. నిత్య జీవితంలో వీధిలోనికి వెళ్లినా కాసంత దూరం పయనం పెట్టుకొన్నా తుదకు దైవ దర్శనానికి వెళ్లినా ప్రాణాలకు భద్రత లేకుండా పోతోంది. రెండు…

అప్పుల ఆనందం! ఆర్థిక ప‌రిస్థితి విషాదం!!

“చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం తమ ఆర్థిక ఇబ్బందులకు గత ప్రభుత్వం చేసిన అపరిమిత అప్పులే కారణమని ఆరోపిస్తోంది. అవి రుణ భారాన్ని పెంచాయని వాదిస్తోంది. అయితే, ప్రస్తుత నాయకత్వానికి అనుకూలంగా ఉన్న మీడియా, మద్దతుదారుల నుంచి భిన్నమైన వాదన వినిపిస్తోంది. వారు అప్పులను “వనరుల సమీకరణ”గా అభివర్ణిస్తున్నారు. గతంలో ఇదే మీడియా వర్గాలు…

శ్రీబాగ్ ఒప్పందం మరచిపోవాలా ..?

“1953లో కర్నూలును రాజధానిగా, గుంటూరును హైకోర్టు కేంద్రంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినా, 1956లో తెలంగాణ విలీనంతో ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని, హైకోర్టు రెండూ హైదరాబాద్ కు మారాయి. ఈ పరిణామాలు రాయలసీమకు హామీలు కొనసాగుతాయా అన్న సందేహాలు మరింత పెంచాయి.ప్రస్తుత పరిస్థితి: అసంతృప్తి, వెనుకబాటుతనం విభజన (2014) తరువాత జిల్లా పునర్‌వ్యవస్థీకరణ, నీటి కేటాయింపులు,…

అంతా దగుల్బాజీ- కౌటిల్యం కాక ఇంకేమిటి?

“తెలంగాణా ప్రాంతానికి “వరప్రసాది.” అయిన ఈ ప్రాజెక్టు కుదించి వేస్తే వేశారు. పోనీ సత్వరం నిర్మించుతారా అంటే అదీ లేదు. నాలుగో ప్రణాళికాంతం వరకు పూర్తవుతుందని డబ్బా వాయిస్తున్నారు ఎందుకు ఆలస్యం అంటె డబ్బులేదంటారు. మిగులు నిధులు కోట్లు మావి ఉన్నవి కదా వాటిని ఖర్పు పెట్టండీ అంటే “పాత కోట్లా కొత్త కోట్లా” అంటాడు…