Category ప్రత్యేక వ్యాసాలు

టార్గెట్ రాహుల్..కాంగ్రెస్ చీలికకు మోషాలు కుట్ర..!

“ఇన్ని రోజులు ప్రాంతీయ పార్టీలను చీల్చిన మోదీ ఇక ముందు కాంగ్రెస్ ను చీల్చుతామని ప్రకటించారు. ప్రాంతీయ పార్టీలను చీల్చడానికి కుటుంబ సభ్యులు, లాయలిస్ట్‌లకు ఎర వేసింది..దిల్లీ నుంచి గల్లీ వరకూ లోకల్ పార్టీలను చీల్చి అధికారంలోకి వచ్చామని మోదీ ప్రకటన సారంశంగా చూడాలి. విభజన పాలిటిక్స్‌తో బలం పెంచుకున్న బీజేపీ ఇక ముందు కాంగ్రెస్‌ను…

రక్తసిక్తమైన రహదారుల్లో ఆర్తనాదాలు ఎన్నో ?

“ముఖ్యంగా హైవేలపై ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను తగ్గించడంలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యాన్ని పార్లమెంటరీ స్థాయీ సంఘం తప్పుపట్టింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీన వైఖరితో పాటు ,తగిన కార్యాచరణ లోపించడమే రోడ్డెక్కుతున్న వారికి శాపమవుతోంది. 2024 లో యాక్సిడెంట్లలో చనిపోయిన నిర్భాగ్యుల్లో 65శాతం 18-45 ఏళ్ల లోపువారే. యువశక్తిని అలా నష్టపోతుండటం, క్షతగాత్రుల చికిత్స వ్యయభారాలతో…

పోలీస్ హెచ్చరిక vs ప్రజల ఆవేదన.. ఎవరి గొంతుక నిజం?

“ప్రభుత్వ ఉద్యోగులపై జరుగుతున్న దాడులు కేవలం చట్టవిరుద్ధమైన చర్యలు మాత్రమే కాదు, ప్రజలు మరియు పాలకుల మధ్య విశ్వాసం పూర్తిగా సన్నగిల్లడం వల్ల తలెత్తిన లోతైన సంక్షోభానికి నిదర్శనం. ఈ పరిస్థితిలో ప్రజల ఆగ్రహం సరైనదేనా లేదా దాడులు చేయడం సరైనదేనా అనే కన్ఫ్యూజన్ స్పష్టంగా ఉంది. ఒకవైపు, అధికారులు అవినీతికి పాల్పడి, పనులను ఆలస్యం…

భారతీయ వలస కార్మికులకు రక్షణ

“ఓవర్సీస్ మొబిలిటీ బిల్లు, 2025 అనేది విదేశీ ఉపాధి కోసం చూసే భారతీయ పౌరులకు ఒక ముఖ్యమైన భద్రతా కవచంగా, మరియు అంతర్జాతీయ స్థాయిలో భారతీయ శ్రామిక శక్తిని గౌరవప్రదంగా ప్రాతినిధ్యం వహించే ఒక సాధనంగా రూపొందించబడింది. ఇది పాత వ్యవస్థకు స్వస్తి పలికి, భారతీయ వలసలలో పారదర్శకత, సంక్షేమం మరియు క్రమబద్ధీకరణకు కొత్త ద్వారాలు…

హ‌సీనా ఉరిశిక్ష వెనుక‌….

“నిజం చెప్పాలంటే బంగ్లాదేశ్‌లో ప్ర‌స్తుత అనిశ్చితి పాపం అమెరికాదే! ఎందుకంటే తాను సైనిక స్థావ‌రాన్ని నెల‌ కొల్పుకోవ‌డానికి బంగ్లాదేశ్‌ స‌మీపంలోని సెయింట్ మార్టిన్ ద్వీపం త‌న‌కు ఇవ్వ‌మ‌ని నాటి జోబైడెన్ ప్ర‌భుత్వం కోర‌గా అందుకు హ‌సీనా అంగీక‌రించ‌లేదు. అప్ప‌టినుంచి ప‌గ‌బ‌ట్టిన అమెరికా, బంగ్లాదేశ్‌లో అస్థిర‌త‌ను రెచ్చ‌గొట్టి చివ‌ర‌కు ఆమెను ప‌ద‌వీచ్యుతురాలిని చేసి, ఆర్థిక వేత్త యూన‌స్‌ను…

మా అధినేతల వ్యక్తిత్వ హననమే స‌ర్కారు ల‌క్ష్యం

– కాంగ్రెస్‌, ‌బీజేపీ కలిసి ఆడుతున్న రాజకీయ నాటకం – కక్ష సాధింపు చర్యలంటున్న బీజేపీఆర్‌ఎస్‌ ‌నేతలు     (మండువ రవీందర్‌రావు) ఫార్ములా ఈ-కార్‌ ‌రేస్‌ ‌కేసులో బిఆర్‌ఎస్‌ కార్యనిర్వహాక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావును ప్రాసిక్యూట్‌ ‌చేసేందుకు రాష్ట్ర గవర్నర్‌ ‌జిష్టుదేవ్‌ ‌వర్మ ఏసిబికి అనుమతించడంపై బీఆర్‌ఎస్‌ ‌నేతలు భగ్గుమంటున్నారు. ఇది కాంగ్రెస్‌, ‌బీజేపీ…

శ్రీ బాగ్ ఒడంబడిక ఇంకా ఎందుకు కెలుకుతోంది?

   “శ్రీ శైలం బదులు సిద్దేశ్వరం బహుళార్థ సాధక ప్రాజెక్టుగా చేపట్టి ఉంటే రద్దు కాబడిన కృష్ణ పెన్నార్ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలో సాగుకు వచ్చే ఏడెనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. తర్వాత చరిత్ర ప్రత్యేకించి చెప్ప పనిలేదు. దురదృష్టమేమంటే సుదీర్ఘ కాలం రాయలసీమకు చెందిన నేతలే ముఖ్యమంత్రులుగా ఉన్నా  ఫలితం హళ్లికి హళ్లి…

వ్యక్తి సర్వతోముఖ వికాసానికి మార్గం పుస్తకం

(నవంబర్ 20వ తేదీ 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా ) “పుస్తకాలు దీపాలవంటివి వాటి వెలుతురు మనో మాలిన్యమనే చీకటిని తొలగిస్తుంది.” – ” డాక్టర్ “బి’ ఆర్’ అంబేడ్కర్” పుస్తకం మూడు అక్షరాలే అయిన ఎంతో మంది కలలకు, ఉజ్వల జీవితాలకు ఆధారం. పుస్తక పఠనం మనిషిలో విజ్ఞానాన్నిపెంచుతుంది . పుస్తకం…

ప్రభుత్వ రంగ సంస్థల క్షీణత: ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా ?

“జాతీయ ఆస్తులు కాపాడే బాధ్యత అవసరం. ప్రభుత్వం తరచూ చెప్పేది – “వాణిజ్యం చేయడం ప్రభుత్వం చేయాల్సిన పని కాదు” . అయితే సత్యం ఏమిటంటే, దేశ ఆర్థిక వ్యవస్థను సరిగా నడపలేని ప్రభుత్వం, ఉద్యోగాలు సృష్టించలేని ప్రభుత్వం, సామాజిక న్యాయాన్ని కాపాడలేని ప్రభుత్వం జాతీయ ఆస్తులు అమ్మే హక్కు లేదు. భారత ప్రజా రంగం…