Category ప్రత్యేక వ్యాసాలు

తెలంగాణా కోయిలపాట జహంగీర్

” పేద ముస్లిం కుటుంబంలో పుట్టి, అభ్యుదయ భావాలతో పెరిగి, విప్లవోద్యమ కార్యాచరణతో అనుబంధం పెంచుకుని, తెలంగాణ కళాకారుడుగా గొప్ప గుర్తింపు పొందిన కళాకారుడు జహంగీర్. తాను ఎంచుకున్న రాజకీయాల అమలుకై నిక్కచ్చిగా మాట్లాడే స్వభావం, రాజీలేని తత్వం జహంగీర్ సొంతం. ప్రజా నాట్య మండలి, ప్రజా కళా మండలిలో పనిచేసాడు. గుట్కా, సారా, వ్యభిచార…

పౌర సమాజంలో నిశబ్దం.. తెలంగాణకే ప్రమాద సంకేతం

  “తెలంగాణ ఉద్యమం కేవలం రాజకీయ ఉద్యమం కాదు; అది అస్తిత్వ పోరాటం. ఆ ఉద్యమంలో పౌర సమాజం కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు అదే పౌర సమాజం బలహీనపడితే, తెలంగాణ అస్తిత్వం  ప్రమాదంలో పడుతుంది. మేధావులు మళ్లీ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు రావాలి. వర్గాలకతీతంగా, స్వార్థాలకు అతీతంగా, ప్రజల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకోవాలి. కులం,…

 కాంగ్రెస్‌కు వరుస ఎదురుదెబ్బలు.. బీఆర్ఎస్‌ కు బూస్ట్ .!!

 “ఘోష్‌ కమిషన్‌ నివేదికను హై కోర్ట్‌ నిలిపివేయడం అధికార కాంగ్రెస్‌కు, రేవంత్‌ రెడ్డికి పెద్ద రాజకీయ దెబ్బ అయితే..ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు బిగ్‌ రిలీఫ్‌ మాత్రమే కాదు, ప్రభుత్వంపై బీఆర్ఎస్‌ మరింత దూకుడుగా పని చేసేందుకు బిగ్‌ బూస్ట్‌ కూడా..ఇక హైకోర్ట్ తీర్పుతో సీబీఐ విచారణ అసాధ్యం..సీబీఐ విచారణ పేరుతో రేవంత్ రెడ్డి, బీజేపీ రక్తి కట్టించిన…

చదివే సమాజమే ముందుకు సాగుతుంది

“రోజుకు కనీసం 30 నిమిషాలు పుస్తకాలు చదవడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది. రోజులో కొన్ని గంటలు మొబైల్‌కు దూరంగా ఉండాలి. వ్యాయామం, యోగా ద్వారా మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాజిటివ్ పుస్తకాలు చదవడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గ్రంథాలయ సందర్శన నిశ్శబ్ద వాతావరణంలో చదవడం ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది.” చదివే సమాజమే ముందుకు సాగుతుంది…

ఇంకా తొలగని సామాజిక అసమానతలు!

అభివృద్ధి వైఫల్యాన్ని చాటిన తెలంగాణ కులగణన నివేదిక  75 ఏండ్లుగా వెనుకబడే ఉన్న మాదిగ ఉపకులాలు పెరిగిపోతున్న వ్యవస్థాగతమైన వివక్ష సమానంగా పంపిణీ కాని సంక్షేమ ఫలాలు ఎస్సీ వర్గీకరణను శాస్త్రీయంగా అమలుచేస్తేనే న్యాయం మేకల ఎల్లయ్య – ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి తెలంగాణ రాష్ట్రం 2024 నవంబరులో చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి,…

సమ్మె, సంక్షోభం, సంస్కరణలు… ఆర్టీసీ భవిష్యత్తు ఎటు?

 “2019లో తెలంగాణలో జరిగిన చారిత్రాత్మక ఆర్టీసీ సమ్మె ఈ సమస్యల తీవ్రతకు నిలువుటద్దం. 52 రోజుల పాటు సాగిన ఆ సమ్మెలో దాదాపు 50,000 మంది కార్మికులు తమ హక్కుల కోసం వీరోచితంగా పోరాడారు. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10,000 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి, దీనివల్ల రోజుకు 10 నుండి 15 కోట్ల రూపాయల…

భారతదేశ ఆర్థిక వ్యవస్థ పై రూపాయి విలువ, పశ్చిమ ఆసియా యుద్ధ ప్రభావం

“యుద్ధ ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 97–103 డాలర్‌ వరకు పెరిగి, భారత దిగుమతి భారం పెరిగింది. రూపాయి బలహీనపడటం వల్ల పెట్రోలియం, ఎరువులు, వంటనూనెలు, ఎలక్ట్రానిక్స్, యంత్రాలు, రసాయనాలు వంటి దిగుమతులు ఖరీదవుతాయి. ఉదాహరణకు రూపాయి విలువ రూ 83 నుంచి రూ.93కు పడిపోతే దిగుమతులు రూపాయిల్లో సుమారు 12% ఖరీదవుతాయి.…

కులాలు మాయం.. కుట్రలు సాకారం!

“ముఖ్యంగా ప్రభుత్వంల మంత్రులుగా చలామణి అవుతున్న వారు తమ సామాజిక వర్గాల జనాభాను రికార్డుల్లో కావాలని ఎక్కువగా చూపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కేవలం సాంకేతిక లోపమా లేక ఒక పథకం ప్రకారం జరుగుతున్న సామాజిక కుట్రనా? అనే ప్రశ్నలు నేడు ప్రతి అణగారిన సామాజిక వర్గం నుంచి వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో వేల సంఖ్యలో ఉన్న…

పద్మవ్యూహంలో చిక్కుకున్న బీజేపీ!

“మహిళా రిజర్వేషన్లు అనే సామాజిక న్యాయం వెనుక, రాజకీయ ప్రయోజనాల కోసం దేశ మ్యాప్‌ను మార్చే ప్రయత్నం జరగడం దురదృష్టకరమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బ అనడంలో సందేహం లేదు. తమకు సంఖ్యాబలం లేదని తెలిసి కూడా ఈ బిల్లును ప్రవేశపెట్టడం వెనుక ఉన్న వ్యూహం ఏదైనా కావచ్చు. కానీ పార్లమెంటరీ…