ప్రభుత్వాల వీధి పోరాటాలతో సంక్షోభంలో ధాన్యం రైతులు
మనుషుల కడుపు నింపే అన్నం తెలంగాణా లో ప్రధానంగా వరి ధాన్యం నుండే వస్తుంది. కానీ గత రెండేళ్ళు గా తెలంగాణా లో ధాన్యం పండించే రైతులు మాత్రం ఆనందం గా లేరు. ఒక వైపు వరి సాగు ఉత్పత్తి ఖర్చులు పెరిగి పోతున్నాయి. మరో వైపు భారీ వర్షాలు, వడగాండ్ల వానలు లాంటి ప్రకృతి…
