‘‘సౌభాగ్య’’… మేం సాకారం చేసిన స్వప్నం..
చరిత్ర పుటలను ఒక్కసారి తిరగేస్తే- కలకత్తా (నేటి కోల్కతా)లో తొలిసారిగా విద్యుత్తును పరిచయం చేస్తూ 1879లో వీధి బల్బుల వినియోగం ప్రారంభమైంది. కాగా, 2019 మార్చి 31నాటికి భారతదేశం సార్వత్రిక విద్యుద్దీకరణను పూర్తిచేసింది. తద్వారా అనూహ్య ప్రగతివైపు దూసుకెళ్లడంలో మనకు మరింతగా శక్తియుక్తులు సమకూరాయి. విద్యుద్దీకరణతో అపార అవ కాశాలు అందివస్తాయి. తద్వారా పౌరులకు సాధికారత…
