Category ప్రత్యేక వ్యాసాలు

దేవులపల్లి ప్రభాకరునికి 1969 తెలంగాణా ఉద్యమ స్మృత్యంజలి…

1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో రెండు యువ కలాలు ఉద్యమ స్ఫూర్తి సిరాను నింపుకొని వాస్తవ వివరాలను సామాన్య జనానికి అందించడానికి అన్నట్లు ఉద్భవించాయి.ఆ రెండు కలాలలో ఒకటి శ్రీ దేవులపల్లి ప్రభాకరావు గారిది. మొన్ననే (21-4-2022 నాడు) పరమపదిందిన దేవులపల్లి వారికి స్మృత్యాంజలిగా అలనాటి 1969 తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాల నందించడమే సరియ్కెన నివాళి…

ఆం‌గ్ల సాహిత్య శిఖరం షేక్స్‌ఫియర్‌

23 ఏప్రిల్‌ 1564‌న ఇంగ్లాండ్‌, ‌స్టాన్ఫర్డ్‌లోని తోలు వ్యాపారి కుటుంబంలో మేరీ ఆర్డన్‌, ‌జాన్‌ ‌షేక్స్‌ఫియర్‌ ‌దంపతులకు జన్మించిన విలియమ్‌ ‌షేక్స్‌ఫియర్‌ 26 ఏ‌ప్రిల్‌న బాప్టిజమ్‌ ‌స్వీకరించారు. విలియమ్‌ ‌షేర్స్‌ఫియర్‌ ‌తల్లితండ్రులతో పాటు సంతానం కూడా నిరక్షరాస్యులే అయినప్పటికీ విలియమ్‌ ‌షేక్స్‌ఫియర్‌ ‌మాత్రమే ప్రపంచ ఆంగ్ల సాహిత్య చరిత్రలో చెరగని ముద్రను వేశారు. ప్రఖ్యాత నాటక…

తెలంగాణ చైతన్యపు జ్వాలలను ప్రశాంత్‌ ‌కిషోర్‌ ‌నిరోధించగలరా..!

ఉద్యమ పంటలు పండాల్సిన తెలంగాణ నేలలో నకీలీ విత్తనాల లాంటి పీకే  ఆలోచనలు పండుతాయంటే తెలంగాణ ప్రజలు ఆమోదించే పరిస్థితి లేదు. ప్రజా సమ్మతి కోల్పోయిన  ఏ పాలకుడు తెలంగాణ సమాజంలో ఇమడలేడు.కావునా తెలంగాణ సమాజంలో  పీకే,గాని మరే ఇతర ఏజేన్సీలు గాని ఎన్నికల ఇంజనీరింగ్‌ ‌ద్వారా  ప్రజా చైతన్యాన్ని ప్రభావితం చేయలేవనేది చారిత్రక సత్యం.…

పుస్తకం సదానేస్తం

 ‘‘ మానవాళికి ఆలోచించడం నేర్పింది అక్షరమైతే ప్రపంచ గతిని మార్చేలా చేసింది పుస్తకం.పుస్తకం అంటే రాసిన లేదా ముద్రించిన కాగితాల సంగ్రహం.అనుభవం, జ్ఞానం ఓ తరం నుంచి మరో తరానికి అందించే ఏకైక సాధనం పుస్తకమే.. తరతరాలనుండి పుస్తకాలు ప్రపంచానికి చేసిన సేవను అంచనావేయడమంటే ఆకాశాన్ని కొలువడంలాంటిది’’ స్పేయిన్‌ ‌దేశంలోని ప్రజలు ప్రతి సంవత్సరం ఎప్రిల్‌…

ఇది ప్రజా సంబంధాల యుగం

నేడు ప్రపంచంలో కమ్యూనికేషన్‌ ‌విప్లవం నడుస్తున్న నేపథ్యంలో ప్రజాసంబంధాల విభాగాన్ని పటిష్టం చేయాల్సిన దిశగా ప్రభుత్వ, ప్రైవేట్‌ ‌విభాగాలు ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. దినదినం ప్రింట్‌, ఎలక్ట్రానిక్స్, ‌సోషల్‌ ‌మీడియా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజాసంబంధాల విభాగం (పి.ఆర్‌) ‌ప్రాధాన్యత క్రమక్రమంగా పెరుగుతుంది. ప్రస్తుత సరళీకృత ఆర్థిక విధానాల, గ్లోబలేజేషన్‌ ‌నేపథ్యంలో ‘‘పి.ఆర్‌’’ ‌వ్యవస్థ ఒక పరిశ్రమ…

మారుతున్న వాతావరణం మానసిక ఆరోగ్యం

ఇప్పటికే కొరోనా వైరస్‌ ‌ప్రభావం ప్రపంచ జనాభాపై బాగా పడింది. తెలియకుండానే మానసికంగా చాలా మార్పులు ప్రజల్లో వచ్చాయి. కనిపించని ఒత్తిడి, సామాజిక ఒంటరితనం పెరిగింది. లాక్‌డౌన్‌లు కూడా ప్రజలపై చాలా ప్రభావాన్ని చూపించాయి. ఇవన్నీ మానసికంగా భారంగా మారినవే. మారుతున్న వాతావరణం కూడా మానసిక సమస్యలను పెంచుతాయని అమెరికన్‌ ‌సైకాలజికల్‌ అసోసియేషన్‌ ‌నిర్వహించిన సర్వే…

పోరాట యోధుడు కోసూరి అమర్నాథ్‌

ఆయన ఒక పోరాట యోధుడు. కార్మిక ఉద్యమ కారుడు.సీనియర్‌ ‌పాత్రికేయుడు. సీనియర్‌ ‌వర్కింగ్‌ ‌జర్నలిస్ట్ ఉద్యమనేత, ప్రెస్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇం‌డియా మాజీ సభ్యులు.రాజ్యాంగం, కోర్టులు, చట్టసభలు, రాజకీయ ఘటనలు, సినిమాలు, ట్రేడ్‌ ‌యూనియన్‌ ఉద్యమం వంటి అంశాలలో ఆయన ఒక విజ్ఞాన సర్వస్వం.పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మాముడూరు గ్రామంలో రైతు కుటుంబంలో…

దేశంలో ఆందోళనకరంగా రాజకీయ హింస

దేశంలో హింసాత్మక రాజకీయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దూకుడు రాజకీయాలు పెరిగాయి. తెలంగాణ, ఎపి, బెంగాల్లో గత కొంతకాలంగా పరస్పర దాడులతో రాజకీయాలు వేడెక్కిస్తున్నారు. ప్రధానంగా బిజెపి ప్రాంతీయ పార్టీలున్న చోట ఘర్షలు సృష్టిస్తోంది. అలాగే  ప్రాంతీయ పార్టీలు కూడా బిజెపి పాలనను లక్ష్యంగా చేసుకుని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో దాడుల కు కూడా వెనకాడడం…

ఏక కాలంలో 2 డిగ్రీలు

ఒకేసారి రెండు డిగ్రీలు చేసేందుకు యూజీసీ మూడు విధానాలను సూచించింది. రెండు డిగ్రీలను ప్రత్యక్ష తరగతులకు హాజరై పూర్తి చేయడం ఇందులో మొదటిది. ఈ సందర్భంలో తరగతులు ఒకే సమయంలో ఉండకుండా చూసుకోవడం తప్పనిసరి. ఇక, ప్రత్యక్ష తరగుతుల ద్వారా ఒక డిగ్రీ, ఆన్‌లైన్‌ ‌లేదా దూరవిద్య ద్వారా మరో డిగ్రీ పూర్తి చేయడం రెండో…