Category ప్రత్యేక వ్యాసాలు

అభ్యుదయ పథంలో స్వయం సహాయక సంఘాలు…

ఎక్కడైతే స్త్రీలను గౌరవిస్తారో అక్కడ దేవతలు పూజలందుకుంటారు. ఎక్కడ స్త్రీలను, గౌరవించరో అక్కడ ఎంత గొప్ప సత్కార్యాలైన ఫలించదు. భారత సంస్కృతిలో మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఉంది.  మహిళలు జనాభా లో సగమైన సాధికారత పొందకుండా నవభారత స్వప్నం సాకారం కావడం అసంపూర్ణమే అవుతుంది.  ఈనాడు మహిళల ప్రభావం విద్య, విజ్ఞానం, రాజకీయం. వ్యాపారం, క్రీడలు…

‌గ్రహశకలాలతో మానవాళికి పొంచిఉన్న ముప్పు

అంతరిక్షం ఇప్పటికీ ఓ అంతుచిక్కని రహస్యమే. ముఖ్యంగా మొత్తం భూమినే నాశనం చేయగలిగిన గ్రహశకలాల (ఆస్టరాయిడ్స్) ‌గురించి మనకు తెలిసింది తక్కువే. డైనోసార్లు లాంటి భారీ జీవరాశులు అంతరించిపోవడానికి ఇవే కారణం.తుంగస్కా గ్రహశకలం చరిత్రలో భూమిపై అతిపెద్ద ఉల్క దాడి. పొడవైన తుంగస్కా నదిపైకి వచ్చి పడిన ఈ గ్రహశకలం 2,150 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో…

కష్టాల కొలిమి లో ప్రజలు  !

రూపాయి విలువ రోజురోజుకూ పతనం అవుతోంది. దేశంలో ఆర్థిక దుస్థితిని పరిశీలించి అడ్డుకట్ట వేసే చర్యలు కానరావడం లేదు. ధరలు మోత మోగిస్తున్నాయి. సగటు కుటుంబానికి నెలకు 50వేలు లేనిదే గడవలేని దుస్థితి నెలకొంది. జిఎస్టీలు తగ్గించడం, ఇన్‌కమ్‌ ‌టాక్స్ ‌పరిమితి పెంచడం, ఉపాధి రంగాలను బలోపేతం చేయడం వంటి అత్యవసర చర్యలపై కేంద్ర,రాష్టాల్రు దృష్టి…

కౌంట్‌డౌన్‌ ‌పేరుతో తెలంగాణ ఊపిరి తీయకండి …

త్యాగాల పునాదుల మీద వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడానికి ఉన్న అడ్డంకులకు కౌండ్‌డౌన్‌ ‌మొదలవుతుందనుకుంటే తల్లని చంపి బిడ్డకు ప్రాణం పోశారని తెలంగాణను అవమానించే మోడీ బిజేపి, తెలంగాణ తల్లిని తెలంగాణ ద్రోహులకు దారాదత్తం చేయాలనుకున్న కేసియార్‌ ఒకరికొకరు ‘‘కౌంట్‌డౌన్‌’’ ‌మొదలుపెట్టి తెలంగాణ ఊపిరి, పరువు, వారసత్వం అన్నీ మింగేస్తున్నారు. జూలై 2న…

సమాజం ముందు తలెత్తుకొని జీవించాలి

‘‘విద్యార్థులకు మార్కులు కాదు.. విజ్ఞానం ముఖ్యమనే విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి. తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి పెంచకూడదు. పిల్లలపై ఫలితాలు వచ్చే సమయంలో ఓ కన్నేసి ఉంచాలి. అధ్యాపకులు కూడా మార్కులు తక్కువగా వచ్చే విద్యార్థులను చిన్నచూపు చూడకూడదు. మార్కులు తక్కువ వచ్చినా, ఫెయిల్‌ అయినా విద్యార్థులు డిప్రెషన్‌కు గురి కాకూడదు. ప్రపంచంలోని మేధావులంతా అంతగా మార్కులు…

పివికి భారతరత్నపై బిజెపి మౌనం వీడాలి

బతికి ఉన్నప్పుడే ప్రణబ్‌ ‌ముఖర్జీకి భారతరత్న ఇవ్వడంలో చొరవచూపిన ప్రధాని మోడీ ఎందుకనో పివిని విస్మరించారు. రాజకీ యాలకు ఓ హద్దు ఉండాలి. ఎనిమిదేళ్లయినా పివి గురించి బిజెపి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎందరికో వెతికివెతికి భారతరత్న ఇచ్చిన ప్రధాని మోడీ పివికి మాత్రం ఆ గౌరవాన్ని ఇవ్వలేకపోయారు. చి వరకు పివి మంత్రి…

‘‘‌రాజకీయ దురంధరుడు పాములపర్తి’’ నేడు పి.వి. జయంతి

సమకాలీన రాజకీయ పరిస్థితులను అవగాహన చేసుకొని తదనుగుణంగా సానుకూల వాతావరణం ఏర్పరచుకుని పరిపాలన సాగించిన వాడే సమర్ధుడైన నాయకుడు కాగలడు అనేది అర్థశాస్త్ర రచయిత అయిన కౌటిల్యుడిగా పేరున్న చాణక్యుని అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకొని, తదనుగుణంగా నడుచుకొని బలం, బలగం లేకున్నా, దేశ రాజకీయాలపై చెరగని ముద్ర వేయ గలిగారు పి.వి.…

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై ఉక్రెయిన్‌ ‌యుద్ధ దుష్ప్రభావాలు

‘‘ఈ ‌యుద్ధంతో ఉక్రెయిన్‌ ‌పూర్తిగా విధ్వంసం కావడంతో పాటు రష్యాపై పలు దేశాల ఆంక్షల నడుమ ఆ దేశ ఆర్థిక స్థితి 30-ఏండ్లు వెనక్కి వెళ్లడం జరిగిందని అంచనా. ఉక్రెయిన్‌ ‌జనావాసాలు పేక మేడల్లా కూలిపోతున్నాయి. పరిశ్రమలు బాంబులతో పేలి పోతున్నాయి. సామాన్య జనులు హాహాకారాలు చేస్తున్నారు. ఆవాసాలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ప్రధాన కేంద్రాలు…

మత్తుకు యువత చిత్తు

‘‘మత్తు సేవిస్తున్న వారిలో అధిక శాతం యువత ఉన్నట్లు పలు నివేదికలలో వెల్లడైంది. మత్తుకు బానిసై మానసిక కుంగుబాటుకు లోనై బలవన్మరనాలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా యువతను పెడదోవ పట్టిస్తున్నది పబ్‌ ‌లనే విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మద్యం మత్తులో రోడ్లపై పరిమితికి మించి స్పీడ్‌ ‌లో వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతూ తర్వాత కటకటాల…