Category ప్రత్యేక వ్యాసాలు

దసరా -బతుకమ్మ ప్రాశస్త్యము

‘‘సర్వాధీష్ఠాన రూపాయై – కూట స్థాపయై నమో నమః అర్ధ మాత్రార్ధ భూతాయై – హృల్లేఖాయై  నమోనమః ’’ సర్వాధీష్ఠాన స్వరూప అయిన ఆ మహా మాత అయిన దుర్గా దేవి కి వినయాంజలులు సమర్పిస్తున్నాను. ‘‘నమో దేవి మహా విద్యే – నమామి చరణౌ తవ – సదా జ్ఞాన ప్రకాశయే దేహి సర్వార్ధ…

స్వచ్ఛంధ రక్తదానమే మహాదానం

నేడు ‘జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినం’ ‘బ్లడ్‌ ‌బ్యాంక్‌ ‌సొసైటీ’తో పాటు ‘ఇండియన్‌ ‌సొసైటీ ఆఫ్‌ ‌బ్లడ్‌ ‌ట్రాన్స్ఫ్యూజన్‌ అం‌డ్‌ ఇమ్యునో హెమ టాలజీ’ స్థాపించి ‘ట్రాన్స్ఫ్యూజన్‌ ‌మెడిసిన్‌’‌లో అపార సేవలు అంది ంచిన డా: జై గోపాల్‌ ‌జోలీ తీసుకున్న చొరవను అభినందించాల్సిందే. డా: జై గోపాల్‌ ‌జోలీ కృషిని గుర్తించి వారి జన్మదినాన్ని…

అటవీ పుత్రుల అటవీ హక్కులు అమలు ఎండమావేనా..

‘‘‌కెసిఆర్‌ ‌ప్రభుత్వం 2014 లో అధికరానికి వచ్చినప్పటి నుండిబిగత 8 సంవత్సరాలకు పైగా కాలంలో ఒక్క ఆదివాసికి గుంటెడు భూమికి కూడా హక్కు పత్రం ఇవ్వలేదు. ఆదివాసీ కుటుంబాలకు ఇస్తామన్న మూడు ఎకరాల భూమి పథకంప్రారంభమే కాలేదు.పైగా, హరితహారం పేరిట, పోడు భూముల నుండి గెంటి వేయుటలో దేశంలోనే అగ్రభాగాన ఉంది. ’’ అటవీ హక్కుల…

భారత విప్లవోద్యమ నిర్మాత భగత్‌ ‌సింగ్‌

‌నేడు భగత్‌ ‌సింగ్‌ ‌జయంతి ఆయన భారత స్వాతంత్య్ర సమర యోధుడు. కరుడుకట్టిన ఉద్యమ కారుడు. ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలలో స్వాతంత్య్ర పిపాసను జాగృతం చేసిన చైతన్యశీలి. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చి, ప్రజల గుండెల్లో ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా విప్లవ జ్వాలల ను రగిలించిన విప్లవ మూర్తి. భారత…

పోషకాహార కార్యక్రమం: ప్రజా ఉద్యమం ద్వారా ప్రవర్తనలో పరివర్తన

పౌష్టిక భారతం దిశగా గౌరవనీయ ప్రధానమంత్రి మేల్కొలుపు దేశమంతటా ప్రతిధ్వనిస్తోంది.ఈ మేరకు పిల్లలు, గర్భిణులు, బాలింతలలో పోషకాహార లోపం భర్తీకి సమగ్ర పౌష్టికత లేదా పోష కాహార కార్యక్రమం పేరిట ప్రధాని ప్రవే శపెట్టిన భారత ప్రభుత్వ ప్రతి ష్టాత్మక పథకం సత్ఫలితాలిస్తోంది. తరతరాలుగా నిరంతర పోషకాహార లోపానికి దారితీసే తప్పుడు లేదా అవగాహనరహిత సమాచారం…

ధిక్కార స్వరం నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా

‘‘రాజు మరణించె నొక తార రాలిపోయె సుకవి మరణించె  నొక తార గగన మెక్కె రాజు జీవి ంచు రాతి విగ్ర హ ముల యందు సుకవి జీవించు ప్రజల నాల్కల యందు’’ అని ఫిరదౌసి కావ్యంలో రాజు కంటే కవి గొప్ప అని ఎలుగెత్తి చాటిచెప్పిన కవి గుర్రం జాషువ. ఫిరదౌసి కావ్యం జాషువా…

మానవతా శిఖరం కొండా లక్ష్మణ్‌ ‌బాపూజీ

నేడు ఆచార్య కొండా లక్ష్మణ్‌ ‌బాపూజీ జయంతి పదవులు తృణపాయం!… ప్రజా శ్రేయస్సు ప్రాణం!… మాట తప్పనివాడు!… మడమ తిప్పని వాడు!… నిరంకుశ నవాబును గడగడలాడించిన వాడు!… ప్రజాస్వామ్య ప్రియుడు!… ప్రజాభ్యుదయ కంకణ ధారుడు!… వంచన, మోసం, కపటం, కుట్రలు తెలియనివాడు!… నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం!… దేశం కోసం కన్న కొడుకు ప్రాణాలు అర్పించిన త్యాగధనుడు!……

ప్రాచీన చారిత్రక సాక్ష్యాల ఆత్మఘోష

 ‘‘‌నాటి ప్రజల ఆరాధ్యాలైన స్థూపాలు, శిల్పాలు, కట్టడాలు, తవ్విన చోటల్లా దర్శనమిస్తూ, వెలకట్ట లేని వేల సంవత్సరాల చరిత్రకు, మౌన సాక్షీ భూతాలుగా నిరాదరణ నీడలో మగ్గుతూ, తమ దుస్థితికి చింతిస్తూ, అనాసక్తులైన, అధికారుల, ప్రజా ప్రతినిధుల అశ్రద్ధ, నిర్లక్ష్యానికి క్రుంగి కృశిస్తు, ఆయువు తీరకముందే అస్తమిస్తున్నాయి. ’’ అవి భక్త కరీంనగర్‌ ‌జిల్లా గత…

అం‌త్యోదయ అద్భుతమైన సిద్ధాంతం ..

25 సెప్టెంబరు.. పండిత్‌ ‌దయాళ్‌ఉపాధ్యాయ జయంతి ఒక లక్ష్యం కోసం, ఒక ఆశయం కోసమే భారతదేశంలో రాజకీయ పార్టీలు మనుగడను కొనసాగిస్తూ  ఒక ఖచ్చితమైన వ్యూహంతో ముందుకెళ్తూ సమాజంలో ఉన్న చిట్టచివరి వ్యక్తికి కూడా ప్రయోజనం చేకురాలనే లక్ష్యంతో అంత్యోదయ అనే విధానానికి శ్రీకారం చుట్టి,  ఆధునిక భారతదేశ రాజకీయాలు ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆలోచించిన…