దండుపాళ్యం ముఠా
‘పోరాడి తెచ్చుకున్న తెలంగాణకు 2014లో చందగ్రహణం పట్టింది. బిఆర్ఎస్ నాయకులు దండుపాళ్యం ముఠాలుగా ఏర్పడి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారంటూ తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ కమిటి రాష్ట్ర అధ్యక్షుడు ఏ. రేవంత్రెడ్డి తీవ్ర విమర్శ చేశారు. అంతేకాదు వరంగల్ ఈస్ట్, వెస్ట్ ఎంఎల్యేలను బిల్లా, రంగాలుగా పోలుస్తూ, వారి అనుచరులు దండుపాళ్యం…
