Category ప్రత్యేక వ్యాసాలు

”అజాత శత్రువు అటల్ జీ”

 డిసెంబర్ 25… వాజ్ పేయి జయంతి రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న గొప్ప నాయకుడు వాజ్ పెయి. ప్రజా సేవ కోసం బ్రహ్మచారిగా ఉండిపోయి… తన జీవితం మొత్తం దేశం కోసం అంకితం చేశారు. రెండు సీట్ల పార్టీని దేశ రాజకీయ చరిత్రలోనే అధికార పార్టీగా మలచిన అపర చాణుక్యుడు. పార్లమెంట్ సాక్షిగా నెహ్రూలాంటి నేతల్ని…

విద్యా ప్రదర్శనం

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి అస్త్రవిద్యా ప్రదర్శనంగావించిన తర్వాత గదా, ఖడ్గ విద్యల్లో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. అదే సమయంలో సహజ కవచకుండలాలతో సూర్యకాంతితో ప్రకాశిస్తూ విశాలనేత్రుడై మత్తేభంలా నడుచుకుంటూ వచ్చాడు. దుర్యోధనాదులు కర్ణుని వెంటనిలిచారు. కర్ణుడు అర్జునుడు  చేసిన విన్యాసాలన్నింటినీ చేసి  •చూపించాడు. దుర్యోధనుడు అమితానందం పొందాడు. కర్ణుని గాఢాలింగం చేసుకుని తనతో స్నేహంగా…

అనర్ఘ రత్నాలు మన “భారతరత్న” లు.

ఏసుక్రీస్తు జన్మదినాన డిసెంబరు 25న జన్మించిన మరో ఇరువురు మహానుభావులను స్మరించుకుందాం. వారే.. మదన్ మోహన్ మాలవ్య, అటల్ బిహరి వాజ్ పేయీ!!  ఒకే తేదీన జన్మించిన ఆ ఇరువురికీ 2014 లో ఒకే సారి భారతరత్న పురస్కారాలు లభించడం దేశానికే గర్వకారణం.  మాననీయుల్లో మహనీయుడు  మదన్ మోహన్ మాలవ్య గొప్ప విద్యావేత్త, కర్మయోగి అయిన …

సుదీర్ఘ పోరాటాల ఫలితమే వినియోగ దారుల హక్కులు

               (డిసెంబర్ 24, జాతీయ వినియోగ దారుల హక్కుల దినోత్సవం) వస్తు,సేవలను కొనుగోలు చేసి,వినియోగించుకునే వ్యక్తిని “వినియోగదారుడు” అని నిర్వచించవచ్చు. ఖరీదు పెట్టి కొన్న వస్తుసేవల్లో ఎలాంటి  లోపాలున్నా దాని వలన వినియోగదారుడికి ఆర్ధికంగాను,ఆరోగ్య పరంగాను ఎంతో నష్టం కలగవచ్చు. ఇలాంటి అసౌకర్యాన్ని, ఆర్ధిక నష్టాన్ని,అన్యాయాన్ని     వినియోగదారుడు  వివిధ చట్టబద్దమైన మార్గాల ద్వారా అధిగమించి, పోరాడి, తగిన…

బ్యాంకర్లు ఎవరి ప్రయోజనం కోసం పని చేస్తారు ?

‘‘ఎవరో అప్పులు చేయడం ఏమిటి? వారు అప్పు కట్టకపోతే రద్దు చేయడం ఏమిటి? ప్రజల నుంచి పన్నుల రూపంలో వస్తున్న ఆదాయం మాటేమిటి అన్న ప్రశ్నలకు డొంక తిరుగుడు సమాధానాలు చెబుతున్నారు. ప్రభుత్వం కూడా ఉద్దేశపూర్వకంగా రుణ ఎగవేతదారుల పేర్లును బయటపెట్టినట్లు అనుమానాలున్నాయి. ఆదాయం విషయంలో మొండిగా వ్యవహరించే మోదీ సర్కారు, అప్పులు ఇచ్చే విషయంలో…

మాండూస్‌ ‌బీభత్సంకన్నీళ్ల సిరాతో వెన్నంటిన ప్రాణస్పర్శ…

చెమ్మగిల్లిన కళ్లను ఆత్మీయంగా తుడిచి అంతరాత్మను ఆవిష్కరించే మాటల ఆర్ద్రతే కవిత్వం. సృజనతను స్పర్శించిన చేతివేళ్ల పనితనం అందమైన కావ్య సృష్టికి ప్రాణవాయువవుతుంది. సందర్భానికి ఆవశ్యకతగా, విప్పారిన వ్యవస్థాపనగా, మార్మికతల క్రియాత్మకతగా, వర్తమాన పరితపనగా కుదురుకున్న కవితా వాక్యమే మనస్సు చుట్టూ అల్లికై ముసురుకుంటుంది. మన్ను ముద్ద అద్దిన కాటుకగా, నిరంతరాన్వేషణలో దక్కిన పరిపూర్ణమైన నీటి…

వ్యవసాయ భూములను కాపాడుకోవాలి

మన దేశము వ్యవసాయక దేశం జనాభాలో అత్యధిక శాతం  వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయం అనేది మన దేశానికి విడదీయరాని అనుబంధం ఇంతే కాక మనదేశంలో జరుపుకునే పండుగలు పబ్బాలు వ్యవసాయంతోనే ముడిపడి ఉంటాయి. నా చిన్నతనములో మా కొలనూరు చుట్టు ప్రక్కల ప్రాంతంలో నాగళ్ళ లెక్కతో  ఒక వ్యక్తికి ఉన్న  వ్యవసాయ భూమి…

డిసెంబర్‌ 22…‌జాతీయ గణిత దినోత్సవం

20వ శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధిచెందిన గణిత మేధావుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన, భారతీయ గణిత చరిత్రకు  మెరుగులు దిద్దిన శ్రీనివాస రామానుజన్‌ ‌పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రతియేటా డిసెంబర్‌ 22‌ను జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపు కొంటున్నారు. గణిత శాస్త్రములో ఆర్యభట్ట, భాస్కరాచార్యులు తరువాత భారత దేశానికి గొప్ప పేరు తెచ్చిన మేధావి భారత గణిత…

సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వ అగ్రస్థానం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నిత్యం బొగ్గు గనులలో పనిచేస్తూ సంపదను సృష్టిస్తున్న సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చింది.  ముఖ్యమంత్రి  కె.చంద్ర శేఖర్‌ ‌రావు స్వీయ పర్యవేక్షణలో నిరంతరం కార్మికులకు ఏ విధమైన సంక్షేమ చర్యలు ఉంటే బాగుంటుందని సమీక్ష చేసి, వారికి సంతోషకరమైన సంక్షేమ కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఫలితంగా నేడు…