Category ప్రత్యేక వ్యాసాలు

బాలగోపాల్‌ – ‌నిరంతర చైతన్య ప్రవాహం

బాలగోపాల్‌ ‌మరణించి 14 సంవత్సరాలు గడిచినా, స్వేచ్ఛను, సమానత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే, రాజ్యాంగ విలువలన్నింటిని గౌరవించే ఈ దేశపు సగటు ఆలోచనపరులందరి అంత చైతన్యంలో నిత్య చైతన్య దీప్తిగా వెలుగొందుతూనే ఉన్నాడు. విద్యార్థి దశలో తత్వచింతనాసక్తితో ప్రారంభమైన ఆయన ప్రయాణం తదనంతర కాలంలో ఒక వడగాడ్పులా సాగింది. యువనారంభంలో ప్రారంభమైన ఆసక్తి దినదిన ప్రవర్ధమానమై అనేక…

ఉత్తమ పౌర జీవనానికి పునాదిగా నిలుస్తున్న పట్టణ ప్రగతి

హైదరాబాద్‌, అక్టోబర్‌ 04: ‌ట్టణ ప్రగతికి  ఇప్పటివరకు రూ. 5 వేల 126 కోట్ల రూపాయలను విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నర్సరీలు, పట్టణ  ప్రకృతి వనాలతో  తెలంగాణ పట్టణాలు పచ్చదనం పరుచుకున్నవి, పెద్ద ఎత్తున సీసీ రోడ్లు, అండర్‌ ‌గ్రౌడ్‌ ‌డ్రైనేజీల నిర్మాణం, వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాలు, ఓపెన్‌ ‌జి మ్‌ ‌లు,…

వైద్య ఆరోగ్య శాఖలోజి.ఓ.142..శాపమా శఠగోపమా..

ప్రపంచమంతా   కొరోనాతో విల విలలా డుతు ంటే ప్రజలంతా ఇండ్లలో ఉంటున్నప్పుడు వైద్య ఆరోగ్య శాఖ ఉద్యో గులు మాత్రమే బయట ప్రపంచం లోకి వెళ్లి కొ•రోనాకు ఎదురొడ్డి పోరాడి ప్రాణాలు సైతం లెక్కచే యకుండా తన విధి నిర్వ హిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం మాత్రం హడావుడిగా 142 జి.ఓ. తీసుకొచ్చి…

సో’సెల్‌’ ‌మీడియా విష వలలో చిక్కిన లేత భారతం..!

కొరోనా మహమ్మారి కాలంలో ప్రారంభమైన ఆన్‌లైన్‌ ‌క్లాసుల పేరుతో పిల్లలకు, కౌమార యువత చేతుల్లో స్వార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు పెట్టిన తల్లితండ్రులు నేడు ఆ అలవాటుకు బానిసలైన పిల్లలను అదుపు చేయలేక దిక్కుతోచని స్థితిలో మదనపడుతున్నారు. పిల్లలు, కౌమార యువతకు పట్టిన ఇంటర్నెట్‌ ‌పీడను విరగడ చేయడానికి ఏ మార్గం దొరకడం లేదని, వారించినప్పటికీ పిల్లలు మారాం…

‌విద్యార్థులకు బడిలోనే బ్రేక్‌ఫాస్ట్

పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని అక్టోబర్‌ , 06,  ‌తేదీన విద్యార్థులకు  బడిలోనే ముఖ్యమంత్రి అల్పాహారం ( బ్రేక్‌ ‌ఫాస్ట్ ) ‌పథకాన్ని ప్రారంభించబోతున్నారు.విద్యార్థులకు శారీరక, మానసిక ఎదుగుదలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడులలో విద్యనభ్యసించే బాల బాలికలకు ఆకలి బాధ నుంచి దూరం చేసేందుకు…

ఆం‌ధ్రపత్రిక అండదండలతో రజాకార్లతో పోరాడిన యం యస్‌ ఆచార్య

రజాకర్ల ఆగడాలు పెచ్చుపెరిగి వారు విచ్చల విడిగా స్వైర విహారం చేస్తున్న రోజులవి, చాలాకుటుంబాలు, పట్టణాలు, పల్లెలు విడిచి సరిహద్దు ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఆచార్యగారి కుటుంబం కూడా గుంటూరు జిల్లాకు తరలి వెళ్లింది. కాని ఆచార్యగారు మాత్రం వరంగల్‌లోనే ఉండిపోయారు. ముస్తాలశంకరరావుతో కలిసి పల్లెర్ల చంద్రమౌళిగారింట్లో ఆయన అద్దెకుండేవారు. వార్తాపత్రిక లపంపిణీ, వార్తలసేకరణ వారి…

‘‘‌గిరిజన యూనివర్సిటీ’’ వల్ల ఆదివాసి పరిశోధనలకు పెద్దపీట

విభజన హామీల భాగంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత మన రాష్ట్రానికి కేటాయించిన జాతీయ గిరిజన విశ్వవిద్యాలయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేయడం మంచి పరిణామం. ఎందుకంటే దాదాపు 9 సంవత్సరాల నుండి గిరిజన విశ్వవిద్యాలయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రధానమంత్రి ప్రకటించిన ప్రకటనతో మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం…

ఉత్తర ప్రగల్భాలకు వోట్లు రాలేనా?

తల్లికి  తిండి పెట్టనోడు  పిన్న మ్మకు  బంగారు  గాజు లు కొనిపె డతాను అన్నట్లు ఉంది  ప్రధా ని  ప్రసంగం. రాష్ట్రాల పునర్వి భజనలో భాగంగా నవ్యాం ధ్రలో ఆరు సంవ త్సరాల క్రిందట వెలసిన కేంద్ర విశ్వవిద్యాలయం నిధు లులేక  శాశ్వత  అధ్యా పకు లు లేక  ప్రాథమిక పాఠ శాలకు ఎక్కువ ఉన్నత…

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారా..

మహిళలకోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన విషయాన్ని ఆయన సోదాహరణంగా వినిపించారు. రాణి రుద్రమదేవి లాంటి వీరవనితలు పుట్టిన తెలంగాణ గడ్డ స్ఫూర్తితోనే దేశ వ్యాప్తంగా అన్ని చట్టసభల్లో మహిళావాణి బలంగా వినిపించేలా తాజాగా పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లును అమోదించిన విషయాన్ని చెబుతూ, తెలంగాణ తోబుట్టువులు తమ పార్టీని గెలిపిస్తే వారి ఆత్మాభిమానం కోసం…