Category ప్రత్యేక వ్యాసాలు

విజృంభిస్తున్న తెలంగాణ ఉద్యమం: 50 బలి

తెలంగాణా ప్రజాసమితి, విద్యార్థి  కార్యాచరణసమితుల ఆధ్వర్యంలో సాగిన తెలంగాణా బంద్,తెలంగాణా విద్రోహదినం, కోరికల దినం, అనే ముఖ్యకార్యక్రమాలూ పికెటింగ్, ధర్నా, శాసనోల్లంఘన హర్తాళ్ వంటి ఆందోన కార్యక్రమాలు వరుసగా సాగినవి. కోరికల దినం తరువాత రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ మరణం శోక దినాలుగా పరిగణించి 13 రోజులలో ఉద్యమాన్ని నిల్పివేశారు. ఈ విరామంలో చెన్నారెడ్డి గారి నాయకత్వాన…

భార‌త్‌కు ప‌రీక్ష‌గా కార‌క‌స్ క‌ల్లోలం

“ఈ సంక్షోభం కేవలం అమెరికా-వెనెజువెలా మధ్య ఘర్షణ మాత్రమే కాకుండా, అంతర్జాతీయ వేదికపై అగ్రరాజ్యాల ఆధిపత్య పోరుకు వేదికగా మారింది. వెనెజువెలాలో మదురో ప్రభుత్వానికి రష్యా, చైనాలు వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చాయి. ఇప్పుడు అమెరికా నేరుగా సైనిక చర్యకు దిగడం ద్వారా ఈ దేశాల ప్రయోజనాలకు గండికొట్టినట్లయింది. ముఖ్యంగా వెనెజువెలాలో చైనా పెట్టిన భారీ పెట్టుబడులు,…

రాజ‌కీయ‌ మంటే ఫ‌క్తు వ్యాపార‌మే!

“గతంలో రాష్ట్రాలలో , కేంద్రం లో కాస్తా సేవ , గీవ ,చేవ ఉన్నవాళ్ళు అధికార పీఠాలు ఎక్కేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించే  టెక్నిక్ తెలిసిన సమర్థులైన  వ్యాపారులే రాజకీయ నేతల అవతారం ఎత్తుతున్నారు.వ్యాపార దక్షతే రాజకీయ దక్షతగా మార్పుచెందింది. అందువల్ల రాజకీయాలు -వ్యాపారం మధ్య  సరిహద్దు రేఖ…

కన్నతల్లికి కారం ముద్దలు.. పినతల్లికి పంచభక్ష్య పరమాన్నాలా.?

“సంక్రాంతి పండుగకు ఆంధ్రా సెటిలర్లు నూటికి 99 శాతం ఏపీకి వెళతారు. వారంతా తమ సొంత వాహనాల్లో, లేదా ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో సొంతుర్లకు వెళతారు. కార్లులో లగ్జరీ వాహనాల్లో వెళ్ళే వారు ఆర్థికంగా కొంత స్థిరపడిన వారే ఉంటారు. వారికి ఎందుకు టోల్ ఫ్రీ ఇవ్వాలి.?. ఆ భారాన్ని ప్రభుత్వం భరించి తెలంగాణా  ప్రజల…

జల వివాదాల కేంద్ర కమిటీ మరొక మేక చన్ను?

“ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య అంతర్ రాష్ట్ర జల వివాదాలు ఉప్పునిప్పుగా ఉంది . నల్లమల సాగర్ అనుసంధానంపై తెలంగాణ సుప్రీంకోర్టు కెళ్లింది. మరో పక్క ట్రిబ్యునల్ లో తెలంగాణ వాదనలను పూర్వ పక్షం చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ వాదనలను విన్పించుతోంది. వీటన్నింటికీ మించి రెండు రాష్ట్రాల ఇచ్చి పుచ్చుకొనే పరిస్థితి తెలంగాణ వైపు…

ఈ ఏడాదిలో అయినా కాలుష్యంపై  దృష్టిపెడదామా ???

ప్రపంచవ్యాప్తంగా 155 దేశాలు తమ పౌరులకు ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించే హక్కును కల్పించినప్పటికీ, భూమి, గాలి, నీరు, రసాయన కాలుష్యం వంటి “పర్యావరణ ప్రమాదాల” వల్ల 23 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. పర్యావరణంలో మార్పులు ప్రజల జీవనోపాధికి, ఆహార భద్రతకు ముప్పు తెస్తున్నాయి. గత పదేళ్లుగా వాతావరణంలో వేడి పెరుగుతోంది. శిలాజ ఇంధనాల వాడకం పెరగడం…

పాలనలో మార్పు, ప్రజల్లో నమ్మకం: రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరు

పాలనలో చురుకుదనం, నిర్ణయాల్లో స్పష్టత, ప్రజల అవసరాలపై దృష్టి.. సర్కారు నడిపే ముఖ్యమంత్రులకు ఉండాల్సిన ముఖ్యలక్షణాలను సీఎం రేవంత్ ఈ రెండేళ్లలో బాగానే వంటబట్టించుకున్నారు. ఈ పనితీరు కొనసాగితే, తెలంగాణ రాజకీయాల్లో ప్రజా కేంద్రిత పాలనకు ఇది ఒక రోల్ మోడల్‌గా నిలిచే అవకాశముంది. ప్రజలు మాటలకంటే పనితీరునే కొలమానంగా చూస్తున్న ఈ కాలంలో, ప్రభుత్వ…

సాహితీ వట వృక్షం జువ్వాడి గౌతమరావు

ఫిబ్రవరి 1…జువ్వాడి గౌతమరావు జయంతి ఆయన ఒక సాహితీ వట వృక్షం. స్వయంగా కవి మాత్రమే కాకుండా, ఎందరో సాహితీ వేత్తలకు ఆశ్రయ దాత. దివంగత ప్రధాని పీ.వి. నరసింహా రావు, కాళోజీ నారాయణరావు, కోవెల సుప్రసన్న, సంపత్ కుమార ఆచార్య, సామల సదాశివ లాంటి సాహితీ దురంధరులతో సాన్నిహిత్యం కలిగి ఉన్నవారు. ప్రధానంగా కవి సామ్రాట్…

జై బోలో తెలంగాణ ..2026..!

2026 అనే నూతన సంవత్సరం మన ముందుకొస్తోంది. ప్రతి కొత్త ఏడాది ఒక కొత్త ఆశ, కొత్త సంకల్పం, కొత్త పోరాటానికి పిలుపు. ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు 2026 కేవలం కాలపరమైన మార్పు మాత్రమే కాదు; తమ అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలతో భవిష్యత్తును మలుచుకునే మరో అవకాశంగా నిలుస్తోంది. వ్యవసాయం, ఉపాధి, విద్య, ఆరోగ్యం,…