Category ప్రత్యేక వ్యాసాలు

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన పట్టణ వోటరు!

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి వోటర్లు  మరోసారి ఎన్నికల ప్రక్రియను నిర్వీర్యం చేశారు. వోటర్లను ఆకట్టుకునేందుకు నెలల తరబడి అవగాహన కార్యక్రమాలు, విస్తృత ప్రచారం చేసినప్పటికీ నగరవాసులు సోమవారం పోలింగ్‌ కేంద్రాలకు రాలేదు. మొత్తం 3,986 పోలింగ్‌ కేంద్రాల్లో వోటర్లకు దిశానిర్దేశం చేసేందుకు  స్టాళ్లను ఏర్పాటు చేసిన ఎన్నికల కమిషన్‌ చాలా పోలింగ్‌ స్టేషన్లలో  రాజకీయ పార్టీ…

స్వార్థమే పరమార్థం… కుటుంబ వ్యవస్థ అస్తవ్యస్తం!

నేడు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం కుటుంబం అనగా ఒకే గృహంలో నివసించే కొంత మంది బంధువుల  సమూహం. వీరు సాధారణంగా పుట్టుకతో లేదా వివాహముతో సంబంధమున్నవారు.  భారతీయ సంస్కృతికి, సంప్రదాయాలకు, నాగరికత పురోగతికి మూలమైనది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. నాగరికత విస్తరణకు పూర్వమే మన దేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉందని వివిధ గ్రంథాలలో పొందు…

‘‘కుటుంబముతో కలిసి ఉందాం…… కుటుంబ వ్యవస్థను పటిష్టం చేద్దాం’’

  అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ప్రతి సంవత్సరం మే 15న విశ్వ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. సాంకేతిక రంగంలో అభివృద్ధి చెందుచున్నప్పటికి, సమాజంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న విషయాన్ని గుర్తించి, కుటుంబాల విలువలను తెలియజేయడం కోసం,ఉమ్మడి కుటుంబాల అవసరము గురించి వివరించడం కొరకు ఈ రోజును ప్రత్యేకంగా కేటాయించారు. పూర్వకాలంలో మాదిరిగా ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు ఉండడంలేదు.…

ఆరోగ్యాలను హరిస్తున్న భారతీయుల ఆహార అలవాట్లు!

మన శరీరంలో జరగాల్సినా ప్రక్రిమలన్నీ సజావుగా జరగడం వల్ల ఆరోగ్య భాగ్యం సిద్ధిస్తుంది. పోషకాహారం తీసుకొనడంతో ఆరోగ్యంతో పాటు శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. అలా జరగని యెడల అనారోగ్యం బారిన పడి ఆసుపత్రి పాలు కావలసిన వస్తుంది.  మన తీసుకోవలసిన ఆహారం వయస్సు, లింగ, శారీరక క్రియాశీలత, శారీరక శ్రమ/విధులు లాంటి అంశాలపై ఆధారపడి…

ప్రజలను భయాందోళనలకు గురి చేసిన స్కైలాబ్‌!

స్కైలాబ్‌… ఈ పేరు నేటి తరానికి అంతగా తెలియక పోవచ్చు. దాదాపు అర్ధ శతాబ్ది క్రితం జనజీవనాన్ని అతలాకుతలం చేసిన సంఘటన. ప్రధానంగా తెలంగాణ అదీ ఉత్తర తెలంగాణ ప్రజలను తీవ్ర భయ భ్రాంతులకు  గురిచేసిన నేపథ్యం. యాభై ఏళ్ల పైబడిన వారిని కదిలిస్తే ఈనాటికీ వెంటనే గుర్తుకు వచ్చి, ఆనాటి తీవ్ర భయాందోళనల పరిస్థితులను…

ప్రజలే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి

బిజెపికి హటావో దేశ్‌కో బచావో (నిన్నటి తరువాయి…) అభివృద్ధిలో ప్రపంచంలోనే దూసుకెళుతున్నామని ప్రగల్పా లు పలుకుతున్న బిజెపి నిజస్వరూపం, డొల్లతనం కరోన కల్లోలంలో బయటపడిరది. నరేంద్ర మోడీ బి.సి చెప్పి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బి.సి కుల జనగణన చేస్తామని మాట్లాడిన బిజెపి అధికారంలోకి వచ్చాక జనగణన సాధ్యం కాదని బి.సి వ్యతిరేక కార్యకలాపాలకు తెగబడిరది. రాత్రికి…

రండి… అందరం వోటేద్దాం…!!!

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యానికి పునాది వోటు. వోటు వేయకపోతే చరిత్రను విస్మరించి భవిష్యత్తును వదులుకునేవాళ్ళమవుతాం. వోటు వేసే వారు అత్యంత బాధ్యతాయుతమైన పౌరులని చెప్పొచ్చు. వోటు వేసే అవకాశాన్ని ఎప్పటికీ వదులుకోకూడదు., ఎందుకంటే ఇది మన దేశానికి వోటు రూపంలో మన సహకారం అందిస్తున్నామని అర్థం. ప్రజాస్వామ్యం ద్వారా ప్రజలకు శక్తివంతమైన హక్కు…

తాంబూలాలిచ్చారు…ఆశీర్వదిద్దాం

నేడు వోట్ల పండుగ.. ఆలోచించి, తప్పనిసరిగా వోటేద్దాం.. మన కర్తవ్యాన్ని, బాధ్యతను నిర్వహిద్దాం సమర్థ ప్రతినిధులను పార్లమెంటుకు పంపుదాం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకుందాం నేడు వోట్ల పండుగ. చట్ట సభలలో ఒకటైన దిగువ సభ లోక్‌ సభలో మరో అయిదు సంవత్సరాల పాటు మనకు ప్రాతినిధ్యం వహిస్తూ మన ప్రయోజనలు, హక్కులు కాపాడుతూ, చట్టాల రూపకల్పనలో…

ప్రజలే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి

బిజెపికి హటావో దేశ్‌కో బచావో మేధావులు మౌనం వహించినపుడు మూర్కుల సంఖ్య రెట్టింపు అవుతుందని. ఇది ఎదిగే సమాజ ఉనికికే ప్రమాదం. నెల్సన్‌ మండేలా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో గత 10 ఏండ్లుగా బిజెపి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవు తూ వస్తుంది. ప్రజల చేత, ప్రజల కొరకు ఏర్పడి, ప్రజల…