ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన పట్టణ వోటరు!

హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి వోటర్లు మరోసారి ఎన్నికల ప్రక్రియను నిర్వీర్యం చేశారు. వోటర్లను ఆకట్టుకునేందుకు నెలల తరబడి అవగాహన కార్యక్రమాలు, విస్తృత ప్రచారం చేసినప్పటికీ నగరవాసులు సోమవారం పోలింగ్ కేంద్రాలకు రాలేదు. మొత్తం 3,986 పోలింగ్ కేంద్రాల్లో వోటర్లకు దిశానిర్దేశం చేసేందుకు స్టాళ్లను ఏర్పాటు చేసిన ఎన్నికల కమిషన్ చాలా పోలింగ్ స్టేషన్లలో రాజకీయ పార్టీ…







