Category ప్రత్యేక వ్యాసాలు

ఆందోళనకరంగా ఆహారభద్రత!

 జన విస్ఫోటనమే కారణమా…  దేశంలో ఏకీకృత జనాభా విధానం రావాలి  జనాభా నియంత్రణ  యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి జనాభా నియంత్రణ అన్నది అన్ని వర్గాలకు, కులాలకు సమానంగా ఉండాలి. దీనిలో నియంత్రణ అన్నది ఉండరాదు. దీనికితోడు యువత జనాభా తగ్గుతోందన్న ఆందోళన కూడా ఉంది.  జనాభా నియంత్రణ అత్యవసర, తక్షణ చర్యగా మారాలి. కేంద్ర, రాష్ట్రాలు…

నిర్మాణాత్మక చర్చ సాగేనా?

 25 నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు  వాడి వేడిగా చర్చ సాగే అవకాశం   పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 25 నుంచి డిసెంబర్‌ 20 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. డిసెంబరు 20 వరకు సమావేశాలు జరపాలని నిర్ణయించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి  కిరణ్‌ రిజిజు  తెలిపారు. సమావేశాల్లో భాగంగా 24న…

నేటి తెలంగాణ రాజకీయ ముఖచిత్రం….!

  కాంగ్రెస్, బిఆర్ఎస్ మరియు భాజపా త్రిముఖ పోటీలో ఎవ్వరికీ వారు తమ విధానాలతో, భవిష్యత్తు అంచనాలతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.వీటితోపాటు కేసీఆర్ మౌనం,బిసీల వాటా పెంపు, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, రాజకీయ నాయకుల అరెస్టు లు వంటి తదితర అంశాలు కూడా తెలంగాణ రాజకీయాల్లో ప్రముఖంగానే కనిపిస్తున్నాయి.ప్రజా సమస్యలపై అన్ని పార్టీల స్పందనలు…

ఆక్వా ఎగుమతులపై అంతర్జాతీయ ప్రభావం!

ప్రభుత్వానికి ఏటా కోట్లాది రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్న రంగం ఆక్వాదే. అయితే దీనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేకపోయినా మొదటి నుంచి రైతులే కష్టనష్టాలను ఎదుర్కొని సాగు చేస్తున్నారు. ఆక్వారంగం అభివృద్ధికి ప్రభుత్వం నామమాత్రం గానే చర్యలు తీసుకుంటుంది. మూడేళ్లుగా రొయ్యల మేత ధరలు పెరుగుతున్న తీరుపై ఆక్వా రైతులు…

నాంపల్లి చెరువు పునరుద్ధరణ చేపట్టాలి

హైదరాబాద్‌ వారసత్వానికి ఆభరణంగా నిలిచిన 150 ఏళ్ల నాటి నాంపల్లి బాగ్‌-ఏ-ఆమ్‌ (పబ్లిక్‌ గార్డెన్‌) చెరువు ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అనేక ఏళ్ల నిర్లక్ష్యం కారణంగా ఈ చెరువు కాలుష్యంతో నిండిపోయి, గ్రీన్‌ అల్గాతో నీరు పచ్చగా మారి, చెడిపోతుంది. చెరువులోకి మళ్లించిన మురుగు నీరు, కాలుష్య కారణంగా ఈ స్థితి ఏర్పడిరది. ఈ…

విభజన హామీలన్నీ ఏమయ్యాయి?

నియోజక వర్గాల పునర్విభజన సమగ్రంగా జరిగేనా? పదేళ్లయినా నేటికీ అమలు కాని నియోజకవర్గాల పెంపు డీ లిమిటేషన్‌ చేపడితే తప్ప న్యాయం జరగదన్న ధోరణి ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం.. ఏపీ శాసనసభ స్థానాలను 175 నుంచి 225కు, తెలంగాణ అసెంబ్లీ స్థానాలను 119 నుంచి 153కు పెంచాల్సి ఉంది. ఈ మేరకు అప్పటి మన్మోహన్‌…

విచిత్ర విన్యాసాలు..ఆత్మరక్షణ కోసమేనా?

Everyone's corruption should be discussed.. investigation should be done

 అందరి అవినీతిపైనా చర్చ జరగాలి.. విచారణ జరగాలి పదేళ్ల పాపాల గురించి మాట్లాడరు. తమ పాలనలో అవినీతి వ్యవహారాల గురించి సమాధానం చెప్పరు. తమ పాలనలో మల్లన్నసాగర్‌ రైతులు తిరగబడితే ఎందుకు కేసులు పెట్టారో చెప్పరు. ఖమ్మం జిల్లాలో రైతులపై ఎందుకు కాల్పులు జరిపారో..ఎందుకు బేడీలు వేశారో చెప్పరు. కాళేశ్వరం అవినీతిపైనా మాట్లాడరు. చేసిన తప్పులన్నీ…

ఆర్టికల్‌ 370 డిమాండ్‌.. రాజకీయ లబ్ధి కోసమేనా?

Article 370 demand for political gain

రాజకీయ అధికారం అనుభవించిన పార్టీలకు  ప్రజలే  తగిన గుణపాఠం చెబుతారు కాశ్మీర్‌ను రావణకాష్టంగా రగల్చడమే అక్కడి రాజకీయ  పార్టీల లక్ష్యంగా ఉంది. దానిని రగల్చడం ద్వారా చలి మంటలు కాచుకున్న అబ్దుల్లాలు, ముఫ్తీలు ఇప్పుడు 370 రద్దుతో దిక్కుతోచకుండా ఉన్నాయి. పాక్‌ తీవ్రవాదులకు వత్తాసు పలికేలా రాజకీయ పార్టీల చర్యలు ఉన్నాయి. ఇందుకు కాంగ్రెస్‌ పార్టీ…

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు సజావుగా సాగేనా?

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు త్వరలోనే జరుగనున్నాయి. ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే జమిలి ఫీవర్‌ పట్టుకుంది. జమిలి ఎన్నికలు జరిపి తీరుతామన్న పట్టుదలలో మోదీ ప్రభుత్వం ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం అని విపక్షాలు ఇప్పటికే వాదిస్తున్నాయి. ఎందుకంటే వారికి  నిరంతర ఎన్నికల ప్రక్రియ ఉంటేనే జీవితం…