Category ప్రత్యేక వ్యాసాలు

న్యాయవ్యవస్థలో సమూల మార్పులు రావాలి!

న్యాయ వ్యవస్థతో పాటు చట్టాలు, శిక్షల్లో భారతీయీకరణ జరగాల్సి ఉంది. ఇటీవల మన ఐపిసి స్థానంలో కొత్త చట్టాలు ప్రవేశ పెట్టిన దరిమిలా దీనిపై చర్చ చేయాలి. ఎందుకంటే పెరుగుతున్న నేరాలు, కొత్తకొత్త మోసాలు, ఐటి, ఆన్‌లైన్‌ మోసాలు, అత్యాచారాలు వంటి వాటిని పరిశీలించి చట్టాలను మార్పు చేసుకోవాల్సి ఉంది. మన న్యాయవ్యవస్థ ఇంకా బ్రిటిష్‌…

పిల్లల బంగారు భవిష్యత్తు ఉపాధ్యాయులతోనే….

నేడు విద్యా వ్యవస్థ ఒక రకంగా గాడి తప్పిందని చెప్పవచ్చు. దానికి కారణాలు చాలానే ఉన్నాయి దానిలో ముఖ్యంగా పెరిగిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అదే విధంగా పశ్చాత్వ సంస్కృతికి అల్లావాటు పడటం. పిల్లలకు ప్రాజెక్టు వర్క్ పేరుతో కంప్యూటర్ సెంటర్లు తిరుగుతున్నారని అదే విధంగా ఆన్ లైన్ క్లాస్ ల నిమిత్తము పిల్లలకు తల్లిదండ్రులు…

పిల్లల బంగారు భవిష్యత్తు ఉపాధ్యాయులతోనే….

నేడు విద్యా వ్యవస్థ ఒక రకంగా గాడి తప్పిందని చెప్పవచ్చు. దానికి కారణాలు చాలానే ఉన్నాయి దానిలో ముఖ్యంగా పెరిగిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అదే విధంగా పశ్చాత్వ సంస్కృతికి అల్లావాటు పడటం. పిల్లలకు ప్రాజెక్టు వర్క్ పేరుతో కంప్యూటర్ సెంటర్లు తిరుగుతున్నారని అదే విధంగా ఆన్ లైన్ క్లాస్ ల నిమిత్తము పిల్లలకు తల్లిదండ్రులు…

చట్టాలను కఠినతరం చేసుకోవాలి!

కోత్‌కతా ఘటన ఓ గుణపాఠం కావాలి! మనదేశంలో మహిళను  గౌరవంగా చూసుకునే ఆచారం నుంచి ఇప్పుడు అత్యాచారం వైపుకు వెళుతున్నాం. నిజంగానే మన చట్టాలను కఠినతరం చేసుకోవాల్సి ఉందని వరుస  ఘటనలు మనలను హెచ్చరిస్తున్నాయి.  అత్యాచారాలకు పాల్పడినవారిని వారంలోగా బహిరంగంగా ఉరితీయాలి. అత్యాచారాలకు ఉరిశిక్షే సరైనదన్న అభిప్రాయం ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. మహిళల దగ్గర నుంచి…

ఒలింపిక్ కలలను సాకారం చేస్తున్న “ఖేలో ఇండియా”

పారిస్ ఒలింపిక్స్ లో సాధించిన విజయాలు మొత్తం మీద భారత బృందం ప్రదర్శన మరింత మెరుగుపడిందనే విషయాన్నిసూచిస్తున్నాయి. మన క్రీడాకారుల్లో ఆరుగురు పతకాలు సాధించడమే కాక, మరో 8 మంది విజయానికి వెంట్రుకవాసి దూరంలో నాలుగో స్థానంలో నిలిచారు. వారిలో ఐదుగురికి ఇవే తొలి ఒలింపిక్స్ కావడం విశేషం. 15 మంది అథ్లెట్లు క్వార్టర్ ఫైనల్…

ఈ మరణాలకు కారకులెవరు..?

ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ పేలి విధుల్లో ఉన్న పద్నాలుగు మంది చనిపోయారు. అనేకమంది గాయపడ్డారు. ఇవి తక్షణ ప్రభావాలు మాత్రమే. భవిష్యత్తులో ఈ పరిశ్రమలో పనిచేస్తున్న ఇతర కార్మికుల మీద దీని ప్రభావాలు కనిపించొచ్చు. ప్రమాదాలు జరిగిన వారం పది రోజులు ప్రజలలో హంగామా…

జన్యు విశ్లేషణతో వ్యక్తిగత గోప్యతకు ముప్పు!?

మీకు ఎప్పుడైనా  ‘ఆధార్‌’ నెంబర్లను, పుట్టిన తేదీ ఇతర వివరాలను తెలుసుకుని ఇతరులు మిమ్మల్ని మోసం చేస్తున్నారనే ఆందోళన ఉందా? ‘ఆధార్‌’ కార్డును ఎవరైనా దుర్వినియోగం చేస్తున్నారనే భయం ఉందా..?  అలాంటి అనుమానాలు, లేనిపోని భయాలు ఇక అక్కర్లేదు. ఎందుకంటే ‘ఆధార్‌’లో బయోమెట్రిక్‌ డేటాను విలీనం చేసిన రీతిలోనే ఇక మీదట డీఎన్‌ఏ డేటాను విలీనం…

విస్మయ పరుస్తున్న జంతు పరిరక్షణ చర్యలు !

జంతువుల హక్కులు, పరిరక్షణ చట్టాలకు తిలోదకాలు  సంపూర్ణంగా సఫలీకృతం కాని జీవవైవిధ్య ప్రయత్నాలు ఇంకా అట్టడుగునే చట్టాల అమలులో భారత్ అన్నింటి కన్నా సృష్టి పరిణామ క్రమంలో ఉన్నతమైన స్థాయి జీవులదే. భూమిపై 14 మిలియన్ల జీవజాతులు అందుబాటులో ఉన్నా యి. బాక్టీరియాలు కాకుండా 1.8 మిలియన్ల జాతులు ప్రస్తుతం మనుగడలో ఉన్నాయి. వీటిలో వృక్షజాతులు…

భారీ వర్షాలకు పాలమూరు అతలాకుతలం…

లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే యన్నం, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే మహబూబ్ నగర్,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 1: గతరెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అటువంటి భారీ వర్షాల కారణంగా మహబూబ్నగర్ నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం జిల్లా కేంద్రంలో…