Category ప్రత్యేక వ్యాసాలు

రోగనిరోధక శక్తిని పెంచుకుందాం…

Let's boost immunity...

జలుబు, ఎలర్జీ, ఏదైనా వాసన కారణంగా చాలామందికి తరచుగా తుమ్ములు వస్తుంటాయి. ఎప్పుడైనా ఈ రకమైన వరుసగా తుమ్ములు వస్తుంటాయి. కొన్నిసార్లు ఈ తుమ్ములు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పెడతాయి. తుమ్ములు అనేవి చికాకులు, సూక్ష్మక్రిములను వదిలించుకోవడానికి శరీరం యొక్క సహజమైన మార్గం. ఇటువంటి ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కోవడానికి సహజమైన మార్గాలు ఖచ్చితంగా చేయవచ్చు.  శీతాకాలంలో  చాలామంది…

వ్యాయామం ద్వారానే ఆరోగ్యరక్షణ!

Health through exercise!

హైపో థైరాయిడిజంతో బాధపడేవారు, చేతులలో అదనపు గీతలను ముడుతలను అధికంగా కలిగివుంటారు. క్రియారహితమైన థైరాయిడ్‌ గ్రంధి, వృద్ధాప్య ఛాయలను కూడా పెంచుతుంది. క్రమంగా ముడుతలతో కూడిన చర్మానికి కారణమవుతుంది. పొడి చర్మానికి కూడా క్రియారహిత థైరాయి గ్రంథి కారణంగా ఉంటుంది. క్రమంగా ఇలాంటి అసాధారణ పోకడలకు చర్మం గురవుతుందని అనుమానం వచ్చిన తక్షణమే వైద్యుడ్ని సంప్రదించటం…

అతివల సాధికారికతకు అడ్డంకులు ఎన్నో…!

మన దేశాన్ని ‘‘భారతమాత’’గా,  సమాజంలో మహిళను తల్లిగా, ఇల్లాలిగా, చెల్లిగా, కన్న బిడ్డగా సమన్నతంగా,  సముచితంగా గౌరవ మర్యాదలు అందుకోవలసిన నాగరిక సమాజం మనది. కానీ నేడు మనిషి విచక్షణ కోల్పోయి మహిళలపై ఇంటా, బయట కనీస భద్రత లేని తీరుతో హింస, హత్యాచారాలు, హత్యలు, అఘాయిత్యాలు నానాటికి పెరిగిపోతున్నాయి.  మానవ మృగాల నుంచి అనేక…

పాలనాతీరులో మార్పు రావాలి!

గ్రామాలను బలోపేతం చేయాలి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు, ఆ తరవాత పార్లమెంట్‌ ఎన్నికలు కూడా ముగిసాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చి పది నెలలు కావొస్తున్నది. సిఎం రేవంత్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం మెల్లగా అడుగులు వేస్తున్నా..గట్టిగానే పడుతున్నాయి. అనేక జటిల సమస్యలకు పరిష్కారం చూపేదిశగా పాలన సాగుతోంది. గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో పోలిస్తే.. ప్రజారంకంగానే ముందుకు…

అందరికీ సమాన విద్యావకాశాలు!

Equal educational opportunities for all

ఆధునిక శాస్త్రీయ సాంకేతిక మాయలో, కాలఇంద్రజాలంలో గ్లోబలైజేషన్‌ రాకతో నేటి ఆధునిక విద్య ఆన్‌ లైన్‌,ఆఫ్‌ లైన్‌ తో చాలా వేగంగా అడుగులు వేస్తుంది.ఈ నాగరిక సమాజంలో కూడా ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు,మానవ సంబంధాలపై జరుగుతున్న ఆయుధపు దాడుల వంటి అమానవీయ సంఘటనలతో పాటు,మానవతను మరిచి స్వార్థంతో పరుగులెడుతున్న నేటి నవతరంలో శాస్త్రీయత,ఆధ్యాత్మిక, పర్యావరణ, నైతిక…

ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా పథకాల అమలు జరగాలి!

Telangana CM Revanth Reddy, Chandrababu in AP

 ఉచితాలను  ప్రోత్సహించవొద్దు .. రాష్ట్రం ఏదైనా ఆర్థిక సమర్థత ఎంతన్నది బేరీజు వేయాలి. ఇల్లు మొదలకుని అన్ని వ్యక్తిగత వివరాలు సేకరించాలి. తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డులకు తెరలేపారు. ఇప్పుడు ఇళ్లు, కార్డులు అనగానే ప్రతి ఒక్కరూ అర్హులమేనని తమ వివరాలను సిద్దం చేసుకుంటున్నారు. దీనికి ప్రాతిపదిక ఏద్కెనా పక్కాగా వివరాల సేకరణ జరగాలి. అప్పుడే…

మళ్లీ సీజనల్‌ వ్యాధులు.. అప్రమత్తత అవసరం!

Seasonal diseases again

వానాకాలంలో సీజనల్‌ వ్యాధులు చెలరేగితే ప్రజలకు కష్టాలు మరింతగా పెరుగుతాయి. యేటా వానా కాలంలో వ్యాధుల ముప్పు పెరిగి పేదల జీవితాలు దుర్భరమవుతున్నాయి. మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా, మెదడువాపు, ఫైలేరియా, అతిసారం, ట్కెఫాయిడ్‌, తదితర సీజనల్‌ వ్యాధులు గ్రావిరీణులను తీవ్రంగా వేధిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ…

అభివృద్ధి పేరుతో అప్పుల ఊబిలోకి…!

kcr and ys jagan puts states into debut

నిరంకుశ విధానాలను ప్రజాస్వామ్యంలోఎవరు అవలంబించినా పతనం తప్పదు. అది గుర్తించకపోతే మనుగడ సాగించడం కూడా అంతే కష్టం. ప్రజల మనసెరిగి ముందుకు సాగితే ఎంతకాలమైనా ప్రజలు ఆదరిస్తారు. కానీ నిరంకుశంగా, తమకు తిరుగు లేదన్నట్లుగా పాలించి కెసిఆర్‌, జగన్‌ పదవీచ్యుతి పొందారు. వీరు చేసిన నిర్వాకం వల్ల రాష్ట్రాలు అప్పుల్లో కూరుకు పోయాయి. కొత్తగా వొచ్చిన…

భారత ఆర్థిక వ్యవస్థ బలపడేదెప్పుడు?

ధరలు దిగి రావడం లేదు… రూపాయి అందకుండా పోతోంది! మోదీ  కారణంగా  ఇక్కట్ల పాలవుతున్న సామాన్యులు దెబ్బతింటున్న ఉద్యోగ, ఉపాధి రంగాలు   ప్రధాని మోదీ పాలనలో దేశంలో సామాన్యులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అన్నపూర్ణగా ఉన్న భారత్‌లో అన్ని రకాల పంటలు పండుతున్నా ప్రస్తుతం సామాన్యులకు మాత్రం సరుకులు అందడం లేదు.…