Category ప్రత్యేక వ్యాసాలు

మోదీ దూకుడుకు ఎన్డీఏ కళ్లెం వేయాలి!

రాజకీయ సంస్కరణలు రావాలి. పాలకుల తీరులో మార్పు రావాలి. ప్రజాధనం వృధా ఖర్చులకు కళ్లెం పడాలి. ముక్కుపిండి వసూలు చేస్తున్న పన్నులను పాలకుల విలాసాలకు ఖర్చు చేసుకుంటున్నారు. రాజ్యంగం ఏ మేరకు ఎంతవరకు అమలు సాధించామన్నది పాలకులుగా రాజకీయ పార్టీల నేతలు మననం చేసుకోవాలి. అందరికీ సమ న్యాయం అందుతుందా అన్నది చూడాలి. ఉమ్మడి నిర్ణయాలతోనే…

ఇక సంకీర్ణ రాజకీయాలు …!

ఇండియా కూట‌మి నుంచి ఎన్‌డిఎకు ఊహించ‌ని స‌వాల్ ఎదురైంది. బిజెపికి మూడవసారి లోక్‌సభ మెజారిటీని అడ్డుకోగ‌లిగింది.  దేశంలో ఒక దశాబ్దం పూర్తి మెజారిటీ తర్వాత సంకీర్ణ రాజకీయాలు అవ‌స‌ర‌మని  ఈ ఎన్నిక‌లు చాటిచెప్పాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) దాని సీట్ల సంఖ్య 240కి పడిపోయింది-ఐదేళ్ల క్రితం 303 సీట్లు గెలుచుకోగా,…

ఆకలి చక్రాన్ని విచ్ఛిన్నం చేయడం ఎలా..?

ఆకలితో ఉన్నవారికి ముందు అన్నం పెట్టు, ఆ తర్వాత వేదం చెప్పు అంటారు స్వామి వివేకానంద. గాలి, నీరు తర్వాత ఆహారం మూడవ అత్యంత ప్రాథమిక మానవ అవసరం. 2030లో దాదాపు 600 మిలియన్ల మంది ప్రజలు దీర్ఘకాలికంగా పోషకాహార లోపంతో బాధపడతారని అంచనా వేయబడిరది. ప్రపంచవ్యాప్తంగా ఆకలి, పోషకాహార లోపానికి పరిష్కారాలకోసం చెబుతుంది.  సంఘర్షణ,…

ప్రజాస్వామ్యం ఆందోళనకరం!

ధరలు దాడి చేస్తున్నాయి… జిఎస్టీ పేరుతో బాదేస్తున్నారు… పెట్రో ధరల దాడితో సామాన్యులు అతలాకుతలం సమస్యల సుడిగుండంలో రైతాంగం సహకారరంగం పూర్తిగా కట్టుతప్పింది ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం ఆందోళనకరంగా మారుతోంది.  ధరలు దాడి చేస్తున్నాయి… జిఎస్టీ పేరుతో బాదేస్తున్నారు. సమస్యల సుడిగుండంలో   రైతులు విలవిల్లాడుతున్నారు.  పెట్రో ధరల దాడితో సామాన్యులు అతలాకుతలం అవుతున్నారు.  …

ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ఒక బూటకం!

“సోమవారం స్టాక్‌ మార్కెట్‌, విజ్ఞంభించింది. సట్టా బజార్ కూడా అంతే…. గత రెండు వారాలుగా స్టాక్ మార్కెట్‌లో ఒడిదుడుకులు చోటు చేసుకుంటున్నాయి. కాని ఎగ్జిట్‌ పోల్స్‌ పుణ్యమా అని స్టాక్‌ మార్కెట్‌ కళ కళ లాడింది. ఎగ్జిట్‌ పోల్స్‌ సంస్థలు వాస్తవిక పరిస్థితులను అంచనా వేసి సర్వే ఫలితాలను వెల్లడించకుండా, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల చేతిలో…

పటిష్టమైన ఎన్నికల ప్రక్రియ‌ తక్షణ కర్తవ్యం

కశ్మీర్‌ లోయలో ఈసారి ఊహించిన దానికంటే ఎక్కువ వోటింగ్ శాతం న‌మోదైంది. అయితే ఇదే ఉత్సాహం దేశ రాజధానిలో కూడా ప్రతిబింబించాలి. కానీ ఈసారి న్యూదిల్లీలో కేవలం 55.43% వోటర్లు మాత్రమే తమ వోటు హ‌క్కును వినియోగించుకున్నారు. దశాబ్దాల తర్వాత, ఈ సంఖ్యలను పరిశీలిస్తున్న పరిశోధకులు న్యూ దిల్లీ,  అనంతనాగ్‌ల పోలింగ్ శాతం పోక‌డ‌లు ఒకేలా…

రాజ్యాంగ స్ఫూర్తి ఏమవుతోంది..!?

ప్రజల జీవన విధానంలో మార్పులేదు  పాలకుల్లో కొరవడిన చిత్తశుద్ది.. పెరిగిన నిరుద్యోగం  రాజ్యాంగం లోపమా..నాయకుల లోపమా..? ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. కొత్త పాలకులు వస్తున్నారు. కానీ పాలనలో మాత్రం మార్పు కానరావడం లేదు. యధారాజా ..తథా ప్రజా అన్నచందంగా కేంద్రం బాటలోనే రాష్ట్రాలు  నడుస్తున్నాయి. ఎంత వెనకేసుకుందామా అన్నదే అందరి లక్ష్యం అయ్యింది. రాజ్యాంగ స్ఫూర్తికి…

సమస్యల వలయంలో విశ్వ బాల భారతం!

కొరోనా  విపత్తు కల్లోల కాలంతో పాటు వాతావరణ ప్రతికూల మార్పుల తో ప్రపంచ మానవాళికి దెబ్బ మీద దెబ్బ తగిలి విలవిల్లాడుతున్నది. ఒక విపత్తు తర్వాత మరో విపత్తు వెంటబడి తరుముతున్నాయి. ఉద్యోగ ఉపాధులు తరిగి పోతున్నాయి. వేతనాలు/కూలీరేట్ల కోతలతో పేదలకు బతుకుదెరువు కరువైంది, జీవితం బరువెక్కింది. జీవనోపాధులు సన్నబడ్డాయి, అర్థ ఆకలి రోజులు గడుపుతున్నాం.…

జయ జయహే తెలంగాణ!

తెలంగాణ ప్రాంతం శాతవాహన, కాకతీయ, చాళుక్య, ముఘల్‌, కుతుబ్‌ షాహీ, అసఫ్‌ జారీల రాజవంశాలు పాలించాయని చరిత్ర చెబుతున్నది. 250 బిసిఈ – 200 సిఈ కాలంలో శాతవాహనులు కృష్ణ గోదావరి నదుల మధ్య ఉన్న ఈ ప్రాంతాన్ని ఏలడం జరిగింది. 950 సిఈ – 1323 సిఈ వరకు   కాకతీయ రాజుల ఏలుబడిలో…