Category ప్రత్యేక వ్యాసాలు

చరమాంకంలో తెలుగు నాటక రంగం!

Telugu drama sector!

19వ శతాబ్దంలో అనువాద నాటకాలకు అధిక ప్రాధాన్యమున్న సమయంలో ప్రదర్శనలను దృష్టితో ఉంచుకొని కందుకూరి వ్యవహార ధర్మబోధిని అనే నాటకం రాసి, షేక్స్పియర్ రాసిన కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అనే అంగ్ల నాటకాన్ని చమత్కార రత్నావళి పేరుతో 1880లో అనువదించి తన విద్యార్థుల చేత ప్రదర్శిపం చేశారు.  తెలుగు నాటక రంగంలో తొలి నాటక సమాజాన్ని…

రాజ్యాధికారం ద్వారానే మార్పు సాధ్యం!

 బీసీల ఐక్యతే  భవిష్యత్తుకు పునాది బీసీలకు రాజ్యాధికారం, చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్లు, మా వాటా మాకే, బీసీల కులగణన వంటి పతాక శీర్షికలతో మనదేశంలోని ప్రముఖ రాజకీయ పార్టీలు, మేధావులు, మీడియా సంస్థలు, విద్యావేత్తలు, ఉన్నత విద్యావంతులు, బీసీ సంఘాల నాయకులు, ప్రభుత్వ మరియు ప్రయివేటు రంగ ఉద్యోగులు, కవులు, రచయితలు తదితరులు చేస్తున్న…

గృహ హింస నిరోధక చట్టంపై అవగాహన అవసరం!

భారత దేశంలో స్త్రీల పైన హింస రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా.. న్యాయ వ్యవస్థ బాధితులకు అండగా నిలబడుతున్నా.. హింసకు గురయ్యే వారి సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. గృహహింస చట్టం చాలా వరకు బాధితులకు న్యాయం చేకూరుస్తుంది. ఇది ఒక సివిల్‌ చట్టం. నేరం చేసిన వాళ్ళను…

విశ్వవిద్యాలయాల్లో నానాటికి ప‌డిపోతున్న ప్ర‌మాణాలు

పునర్వైభవంతీసుకొచ్చేందుకు కొత్త‌ గ‌వ‌ర్న‌ర్ దృష్టి సారించాలి.. ప్రజాతంత్ర, అక్టోబర్ 25 : ఏ దేశ‌మైనా అభివృద్ధి చెందాలంటే ఆ దేశ మాన‌వ వ‌న‌రులే కీల‌కం. ఆ మ‌నవ వ‌న‌రుల‌ను తీర్చిదిద్దేవి విశ్వవిద్యాలయాలే.. సరస్వతి మాత కొలువై ఉండే ఆలయాలుగా వీటిని మ‌నం భావిస్తాం కానీ నేడు విశ్వ విద్యాలయాలు వివిధ రకాల భావజాలాలకు, సంఘర్షణలు, రాజకీయాలకు…

టీచర్ల నియామకాల్లో అన్యాయం!

ఈడబ్లూ ్యఎస్‌ రిజర్వేషన్‌లపై ఎన్నో అనుమానాలు..సందేహాలు ప్రభుత్వం నియామకాలు చేపట్టింది. ఇది వినడానికి బాగానే ఉన్నా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు మాత్రం కొంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏర్పడిరది. దానికి గల కారణం ఈ డబ్ల్యూ ఎస్‌. ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం గతంలో ఎకనామికల్లీ వీకర్స్‌…

ఇరవై ఏళ్ల కిందటి చర్చల ఉజ్వల జ్ఞాపకాలు

ujwala gnapakaalu

తెలుగు సమాజ చరిత్రలో ఒక అసాధారణమైన ప్రయోగంగా నిలిచిన చర్చల ప్రక్రియను ఎంతమాత్రమూ మరిచిపోవడానికి వీలులేదు. గతాన్ని మరిచిపోయినవాళ్లు, గతం నుంచి పాఠాలు నేర్చుకోలేని వాళ్లు భవిష్యత్తును కూడా పోగొట్టుకుంటారు ఐదున్నర దశాబ్దాల విప్లవోద్యమ చరిత్రలో మొదటిసారిగా, అసాధారణమైన, అపూర్వమైన రీతిలో ప్రభుత్వానికీ విప్లవ పార్టీల ప్రతినిధులకూ మధ్య చర్చలు జరిగి సరిగ్గా ఇరవై సంవత్సరాలు.…

విద్యావ్యవస్థలో పెను మార్పులు రావాలి!

నేటి పాఠ్యాంశాల్లో  క్రమశిక్షణకు, నైతిక విలువలకు చోటివ్వాలి అక్షరం అరవిరిసిన వ్యక్తిత్వానికి సోపానం. అక్షరం నేర్వని మనిషి అనాగరికత్వానికి సంకేతం. ఇది గతంలో పెద్దలు చెప్పిన మాట. కాని వర్తమాన పరిస్థితులు తద్విరుద్ధంగా ఉన్నాయి. అక్షరానికున్న విలువ క్షీణిస్తున్నది. లోపభూయిష్టమైన విద్యా విధానమే ఇందుకు కారణంగా పేర్కొన వొచ్చు. విద్య వలన అజ్ఞానం అంతరించాలి. మేథస్సు…

వ్యవసాయ రంగానికి ఊతం ఇవ్వాలి..!

Agriculture sector should be given a boost

రైతు శ్రేయస్సే జాతి శ్రేయస్సు… దేశంలో ఎక్కువ శాతం వ్యవసాయం వర్షాధారం పైనే ఆధారపడివుంది. ఋతు పవనాలు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఏమైనా తేడా చేశాయో ఇక రైతు పని అంతే. ఒక్కోసారి ఎండలు అధికంగా ఉండం, పంటకు నీరు అవసరమైనప్పుడు వర్షాలు పడకపోవడం లేదా నీరు అవసరం లేనప్పుడు ఎక్కువ వర్షాలు కురవడమో…

అస్సాం ఒప్పందం సమర్ధనీయం

The Assam Agreement is valid

సెక్షన్‌6(ఎ) మీద నిన్న సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన  తీర్పు చాలా కీలకమైంది. గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి  డి వై చంద్రచూడ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ సుందరేస్‌, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా, జస్టిస్‌ పార్థివాలా నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం నాడు 4:1 మెజారిటీ తీర్పుతో అస్సాంలోని అక్రమ వలసదారులకు భారత…