Category ప్రత్యేక వ్యాసాలు

టీచర్ల నియామకాల్లో అన్యాయం!

ఈడబ్లూ ్యఎస్‌ రిజర్వేషన్‌లపై ఎన్నో అనుమానాలు..సందేహాలు ప్రభుత్వం నియామకాలు చేపట్టింది. ఇది వినడానికి బాగానే ఉన్నా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు మాత్రం కొంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏర్పడిరది. దానికి గల కారణం ఈ డబ్ల్యూ ఎస్‌. ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం గతంలో ఎకనామికల్లీ వీకర్స్‌…

ఇరవై ఏళ్ల కిందటి చర్చల ఉజ్వల జ్ఞాపకాలు

ujwala gnapakaalu

తెలుగు సమాజ చరిత్రలో ఒక అసాధారణమైన ప్రయోగంగా నిలిచిన చర్చల ప్రక్రియను ఎంతమాత్రమూ మరిచిపోవడానికి వీలులేదు. గతాన్ని మరిచిపోయినవాళ్లు, గతం నుంచి పాఠాలు నేర్చుకోలేని వాళ్లు భవిష్యత్తును కూడా పోగొట్టుకుంటారు ఐదున్నర దశాబ్దాల విప్లవోద్యమ చరిత్రలో మొదటిసారిగా, అసాధారణమైన, అపూర్వమైన రీతిలో ప్రభుత్వానికీ విప్లవ పార్టీల ప్రతినిధులకూ మధ్య చర్చలు జరిగి సరిగ్గా ఇరవై సంవత్సరాలు.…

విద్యావ్యవస్థలో పెను మార్పులు రావాలి!

నేటి పాఠ్యాంశాల్లో  క్రమశిక్షణకు, నైతిక విలువలకు చోటివ్వాలి అక్షరం అరవిరిసిన వ్యక్తిత్వానికి సోపానం. అక్షరం నేర్వని మనిషి అనాగరికత్వానికి సంకేతం. ఇది గతంలో పెద్దలు చెప్పిన మాట. కాని వర్తమాన పరిస్థితులు తద్విరుద్ధంగా ఉన్నాయి. అక్షరానికున్న విలువ క్షీణిస్తున్నది. లోపభూయిష్టమైన విద్యా విధానమే ఇందుకు కారణంగా పేర్కొన వొచ్చు. విద్య వలన అజ్ఞానం అంతరించాలి. మేథస్సు…

వ్యవసాయ రంగానికి ఊతం ఇవ్వాలి..!

Agriculture sector should be given a boost

రైతు శ్రేయస్సే జాతి శ్రేయస్సు… దేశంలో ఎక్కువ శాతం వ్యవసాయం వర్షాధారం పైనే ఆధారపడివుంది. ఋతు పవనాలు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఏమైనా తేడా చేశాయో ఇక రైతు పని అంతే. ఒక్కోసారి ఎండలు అధికంగా ఉండం, పంటకు నీరు అవసరమైనప్పుడు వర్షాలు పడకపోవడం లేదా నీరు అవసరం లేనప్పుడు ఎక్కువ వర్షాలు కురవడమో…

అస్సాం ఒప్పందం సమర్ధనీయం

The Assam Agreement is valid

సెక్షన్‌6(ఎ) మీద నిన్న సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన  తీర్పు చాలా కీలకమైంది. గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి  డి వై చంద్రచూడ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ సుందరేస్‌, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా, జస్టిస్‌ పార్థివాలా నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం నాడు 4:1 మెజారిటీ తీర్పుతో అస్సాంలోని అక్రమ వలసదారులకు భారత…

ప్రత్యేక చట్టాలకు నోచుకోని ఆదివాసీలు!

ఆదివాసీలపై నిజాం నవాబు సాగించిన దోపిడీకి వ్యతిరేకంగా, పాలక వర్గాల దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ, గిరిజన హక్కుల కోసం  ‘జల్‌-జంగిల్‌-జమీన్‌’ నినాదంతో మడమ తిప్పని పోరాటాలు చేసి, ప్రాణాలర్పించిన పోరాట యోధుడు కొమురం భీం.   గిరిజన గోండు తెగకు చెందిన కొమురం చిన్నూమ్‌, సోంబాయి దంపతులకు 1901 అక్టోబర్‌ 22న అవిభక్త ఆదిలాబాద్‌ జిల్లా, ఆసిఫాబాద్‌…

ట్రాఫిక్‌ క్రమబద్దీకరణలో బహుళ మార్గాలు

Multiple ways of regulating traffic

తెలంగాణ  రాజధాని  హైదరాబాద్‌ ఎంతో విస్తరించింది. ఇలా నగరం  విస్తరించడంతో పాటు, శివారు గ్రామాలు అన్నీ కలసిపోతున్నాయి.  దీనికితోడు గ్రామాల్లో ఉపాధి లేక ప్రజలు బతుకుదెరువు కోసం పట్టణాలకు వలస వస్తున్నారు. దీనికితోడు టూ వీలర్‌, కార్లు తప్పనిసరిగా కొనుగోలు చేస్తున్నారు. వీటి ఉపయోగం పెరుగుతోంది. కరోనా తరవాత సొంత వాహనాల్లో వెళ్లడం అలవాటు చేసుకున్నారు.…

సమస్యలు కొండంత.. చర్యలు గోరంత!

విద్య, ఉపాధి రంగాలపై నీలినీడలు..    పట్టింపులేని పాలకులు … పెరుగుతున్న నిరుద్యోగం క్షేత్రస్థాయిలో  విద్యారంగంలో మార్పులు రావాలి వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించాలి దేశంలోనే కాదు… ప్రస్తుతం మన  తెలుగు రాష్ట్రాల్లోనూ విద్య, ఉపాధి రంగాలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఫలితంగా నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాలుస్తోంది. ఏయేటికాయేడు నిరుద్యోగుల సంఖ్య పెరుగుతున్నా పాలకులకు పట్టింపులేకుం…

నిర్మాణాత్మక వైఖరితో ముందుకు సాగాలి!

kalvakuntla family

తెలంగాణ ప్రజల బతుకులు మారాలన్న ఏకైక లక్ష్యంతో పోరాటం చేసి సాకారం చేసుకున్న ప్రత్యేక తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తి అయ్యాయి. నిజానికి ఇలాంటి చిన్న రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నా ప్రజల ఆకాంక్షలు తీరలేదు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంలో ఏవీ సాకారం కాలేదు.  ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పదేళ్లు…