Category సాహిత్యం-శోభ

కవితాక్షర పరిమళం…

కవిత్వమొక స్వప్నభూమి. నిజానికది క్షణక్షణ విస్తీర్ణం కాకుంటే కళ్లముందంతా ఎడారే మిగులుతుంది. పాకృతిక కలవరమైన కవిత్వం ఆత్మను అక్షరీకరించి మనస్సులో ఆ కాంతిని ముద్రించుకుపోయేలా చేస్తుంది. కాలానికి వ్యాఖ్యానం చెప్పే శక్తి కవిత్వానికే ఉంది. కవిత్వమంటే ఇది అని తెలిస్తే స్మృతికీ, జీవనగతికీ మధ్య ఉన్న నిరంతర సంధ్యగా కవికి కాలం స్పష్టంగా బోధపడుతుంది. సృష్టి…

భంగం తప్పదు సామీ!

ఇప్పుడు విశ్వ గురువు వింత వాదం చేస్తున్నడు కలిసున్నోళ్ళ నడుమన విద్వేషాలు రాజేస్తున్నడు గోడీ మీడియా ఆసరగా మత చిచ్చు పెడ్తున్నడు మరలా అధికారం కోసం అబద్ధాలు వల్లిస్తున్నడు ఓయ్ దేశోద్ధారకుడా ! పదేళ్ల మీ ఏలుబడిలో అధిక  ధరాఘాతాలు నిరుద్యోగ నిట్టూర్పులు అభాగ్యుల ఆక్రందనలు అన్నదాతల అరిగోసలు కష్టజీవుల కన్నీళ్లు తప్పా జాతికి ఒరిగింది…

క్యాటలిస్ట్

పడుంటున్నా గత చరిత్ర గడ్డమీద ఈ నిద్ర ఏ చీకట్లల్లో దాపురించిందో శరీరాన్ని వేటాడుతూ స్వారీ చేస్తుంది బుద్ధిని వెనక్కినెడుతూ పదేపదే ఈ రోజును నిన్నటిలో కలుపుతూ రేపటిని అమాంతం మింగుతూ అగమ్యగోచరం చేస్తుంది అసాధ్యమైన సరిహద్దుల్లోకి ఈడ్చి కొడుతుంది లేవాలి లోపల నివురుగప్పిన నిప్పును లేపాలి ధ్వంసమైన వరుసను మళ్ళీ పేర్చుకోవాలి కాసిన్ని ఉత్ప్రేరకాల్ని…

ప్రేమ చలనం

మరణం లేని చలం మండుతున్న ఇనగోళం శశిరేఖ క్రాంతి రేఖలు దైవమిచ్చిన భాగస్వామి అనుబంధాలు అందమైన మైదానం వెన్నెల పరుచుకున్న మైదానం కోరికలు గుర్రాలై పరుగులు తీసే మైదానం అదొక స్వేచ్ఛ అదొక భావ స్వేచ్ఛ ఓ పువ్వు కొత్త లోకపు ఆత్మీయత లోకి… చూపు చూపు లో తన్మయత్వం వివిధ కోణాలు అవి కొందరికి…

మరో సత్యాగ్రహం

నేడు వరి ధాన్యపు  న్యాయం కోసం రైతు చైతన్యం కదిలొచ్చింది. నడిరోడ్డుపై ధ్యానం చేస్తున్న గాంధీజీ విగ్రహంలో చేతనత్వం జనించింది. కర్షకుని కన్నీటి వ్యథల అలజడి సంద్రం మహాత్ముడి గుండె తడిని పలకరించింది. ఆయన మౌనం రైతు బాగుకోసం రణం అయ్యింది. రుణమాఫీ చేయమంటూ బోనస్ త్వరగా ఇవ్వాలంటూ మరో సత్యాగ్రహం స్టార్టయ్యింది. వ్యవసాయం ఓ…

ధరిత్రి ప్రాణికోటి జీవధాత్రి

అమ్మవో, అవనివో, ధరనివో, నేలతల్లి వో! ఓ పుడమి తల్లి నీకు వందనం!! నీ కడుపునుండీ పుట్టిన జీవహరంమే! మానవ మనుగడకి ఆహారం!! నీ వెచ్చని ఒడిలో పెరిగ మెక్కలు చెట్ల మహ వృక్షాలు! మాకు ఊపిరిలో ఊపిరైనవి!! నేల తల్లి ని జీవనంతోనే మాకు జీవితం! నీ సమృద్ధితో మా సంతోషం!! నీ శాంతి…

అంతా వర్ణమయం..

వర్ణమయమే అంతా మానవ జీవన ప్రయాణం ప్రకృతితో అనుసంధానమే పండగల పరమార్థం సంబురాల హంగంతా రంగే మనస్సు శుద్ధికి నిర్మలాలోచనలకు సుఖ శాంతులకు ప్రతీకనే హోలీ హోలీ జనమందరి ఆనందకేళి వసంతానికి పిలుపు హోలీ నవాబ్దికి పల్లవి హోలీ   -డా.తిరునగరి శ్రీనివాస్‌ 9441464764

తొలితరం దళిత కవి కుసుమ ధర్మన్న

రాజమహేంద్రవరంలోని లక్ష్మీవారపు పేటలో,కుసుమ నాగమ్మ,  వీరస్వామి,దంపతులకు 17/03/1900 నాడు జన్మించాడు. వైద్య విద్వాన్‌, సంస్కృతం,ఆంధ్రం, ఆంగ్లం, హిందీ,ఉర్దూలలో, పాండిత్యం కలిగిన వ్యక్తి, నిన్మ జాతి, ముక్తి తరంగిణి, నల్ల దొరతనం, హరిజన శతకం, మాకొద్దీ నల్ల దొరతనం, వంటి రచనలు చేశారు.  చదువుకున్న రోజుల్లోనే సంఘసంస్కరణ అభిలాష కలిగి కందుకూరి వీరేశలింగం, చేత ప్రభావితం అయ్యారు.…

నీరే ఆధారం!

ఎర్రటి ఎండల్లో నెర్రలు బారిన నేలల్లో వలసల్లా సాగుతోన్న దాహం! నెత్తిన ఖాళీ బిందెలతో దూరాలు జయించినా చెమటల్లో తప్ప నీటిని నిజంగా చూడలేని నిస్సహాయత ఒక్క చెలమ చెలిమి లేని ఒంటరి ఇసుక దారుల్లో కన్నీటి పొరల్లోంచే కానరాని నీటిజాడ కోసం అన్వేషణ! చేతులు కాలాక ఆకులు పట్టినట్టు.. అమృత దారల్లాంటి వర్షపు నీళ్ళు…