గొప్పమార్పుకు సంకేతం

అక్టోబర్ 25 నాడు హైదరాబాదులో జరగనున్న ‘ఛాయా లిటరేచర్ ఫెస్టివల్’ తెలుగు సాహిత్యానికి గొప్ప చేర్పు. తెలుగు, ఉర్దూ, తమిళ, కన్నడ, మలయాళ సాహిత్యరంగంలోని ప్రముఖకవులు, రచయితలు ఒకేవేదికగా భాగం పంచుకోవడం, వారితో పాఠకుల పరస్పర ఇంటరాక్షన్ ద్వారా, దేశంలో చోటు చేసుకున్న సామాజిక పరిణామాల పట్ల ఆయారచయితలకున్న దృక్పథాలు, అవి వారిసాహిత్యంలో ఎలా ప్రతిఫలిస్తున్నయన్న…








