Category జాతీయం

యూజీసీ నెట్‌ ‌జూన్‌-2024 ‌పరీక్ష రద్దు

అవకతవకలు జరిగినట్లు గుర్తించిన కేంద్రం..సిబిఐ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం న్యూదిల్లీ,జూన్‌20: ‌జాతీయ పరీక్ష సంస్థ (ఎన్‌టీఏ) మంగళవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన యూజీసీ నెట్‌ ‌జూన్‌-2024 ‌పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అవకతవకలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. దేశంలోని అనేక నగరాల్లో ఓఎమ్మార్‌ (‌పెన్ను, పేపరు) విధానంలో మంగళవారం యూజీసీ నెట్‌ ‌పరీక్ష జరిగింది. దీనిని…

నీట్‌ ‌పేపర్‌ ‌లీకేజీ బట్టబయలు

మాకు ముందే అందిందన్న విద్యార్థి •రూ.30 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం •పోలీసుల ముందు ఒప్పుకున్న అరెస్టయిన విద్యార్థి •మరోమారు సుప్రీంలో విచారణ..అన్ని కేసులు సుప్రీంకు బదిలీ •కేంద్రం, ఎన్‌టీఏకు నోటీసులు జారీ   న్యూదిల్లీ,జూన్‌20(ఆర్‌ఎన్‌ఎ): ‌దేశంలో వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ’నీట్‌- ‌యూజీ ప్రవేశపరీక్ష 2024 లో అక్రమాలు జరిగినట్లు వస్తోన్న ఆరోపణలు…

నితీశ్‌ ‌సర్కార్‌కు హైకోర్టు షాక్‌

పట్నా,జూన్‌20(ఆర్‌ఎన్‌ఎ): ‌బిహార్‌లో నీతీశ్‌ ‌కుమార్‌ ‌ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పట్నా హైకోర్టు కొట్టివేసింది. ఈ పెంపు రాజ్యాంగ విరుద్ధమన్న న్యాయస్థానం.. 65శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ గురువారం సంచలన తీర్పు వెలువరించింది. బిహార్‌…

నీట్‌ అవకతవకలపై ప్రధాని మౌనమెందుకు..

ప్రమాదంలో 24 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం కేంద్రం తీరుపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మండిపాటు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూన్‌ 18 : ఎంబీబీఎస్‌ సహా పలు వైద్య విద్యాకోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ‘నీట్‌ యూజీ-2024’లో అక్రమాలపై  ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు ‘మౌనం’గా ఉన్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు.…

కిసాన్‌ సమ్మాన్‌ నిధి 17వ ఇన్‌స్టాల్‌మెంట్‌ విడుదల చేసిన ప్రధాని

రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్ల జమ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూన్‌ 18 : దేశ ప్రధానిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం తొలిసారి వారణాసిలో పర్యటించారు. టెంపుల్‌ సిటీలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద 17వ…

బెంగాల్ ల్లో ఘోర రైలు ప్రమాదం

ఆగివున్న రైలును ఢీకొన్న గూడ్స్ ‌కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌కు తీవ్ర ప్రమాదం మూడు బోగీలు ధ్వంసం..15 మంది మృతి సహాయక చర్యలకు ఆదేశించిన సిఎం మమతా, కేంద్ర మంత్రి వైష్ణవి అశ్విన్‌ ‌రైలు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాతి.. మృతుల కుటుంబాలకు 2 లక్షల సాయం ప్రకటన కోల్‌కతా, జూన్‌ 17 : ‌పశ్చిమ బెంగాల్లోని…

ఛత్తీస్‌ఘఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

8 మంది మావోయిస్టులు మృతి..ఒక జవాన్‌ మృతి, మరో ఇద్దరికి గాయాలు అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్న భద్రతా బలగాలు భద్రాచలం, ప్రజాతంత్ర, జూన్‌ 15 : ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా నారాయణ్‌పూర్‌ జిల్లాలోని అబూజ్‌మడ్‌ అడవుల్లో శనివారం నాడు భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 8 మంది…

దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెంపు

స్వయం సమృద్ధి సాధించేలా కృషి బాధ్యతలు స్వీకరించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి న్యూదిల్లీ, జూన్‌ 13 : బొగ్గు ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధిస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. విదేశాలపై ఆధారపడే రోజులు పోయేలా చూస్తామని అన్నారు. మోదీ హయాంలో కోతలు లేకుండా విద్యుత్‌ అందిస్తున్నామని  కిషన్‌రెడ్డి అన్నారు. అధికంగా…

నీట్‌ కుంభకోణంపై సుప్రీమ్‌ కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలి

కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు ఖర్గే డిమాండ్‌ 24 లక్షల అభ్యర్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిరదని ఆగ్రహం న్యూదిల్లీ, జూన్‌ 13 : నీట్‌  కుంభకోణంపై సుప్రీమ్‌ కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని కాంగ్రెస్‌ గురువారం మరోసారి డిమాండ్‌ చేసింది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ(ఎన్‌టిఎ) డైరెక్టర్‌ జనరల్‌ని తొలగించాలని ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది. ఈ అంశంపై దేశ…